Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

అర్ధరాత్రి విమానంలో గవర్నగ్ తమిళసై ఎం చేసిందో తెలుసా..!

వారణాసి నుండి తిరుగు ప్రయాణంలో ఢిల్లీ- హైదరాబాద్ అర్ధరాత్రి విమానంలో ప్రయాణిస్తున్న ఒక ప్రయాణికుడు అస్వస్థతకు గురయ్యాడు. ప్రయాణికుడు చెస్ట్ పెయిన్, ఇతర సమస్యలతో విమానం గాల్లో ఉన్నప్పుడు తీవ్ర అస్వస్థతకు గురికావడంతో… విమాన

దుర్గమ్మ దయతోనే తాను పడవ ప్రమాదం నుంచి బయటడ్డా… దేవినేని ఉమ

టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఇటీవల పడవ ప్రమాదం నుంచి బయట పడ్డ సంగతి తెలిసిందే. కోనసీమ జిల్లాల్లోని వరద బాధితులను పరామర్శించేందుకు వెళ్తూ సోంపల్లి రేవు వద్ద జరిగిన

ప్రభుత్వ విద్యారంగ సమస్యలపై పోరాటాలు : సుభాన్

ప్రభుత్వ విద్యారంగ సమస్యల పరిష్కారానికై సమరశీల పోరాటాలకు సిద్ధం కావాలని  (TNSF) రాష్ట్ర అధికార ప్రతినిధి ఉప్పేరు సుభాన్ పిలుపునిచ్చారు. స్థానిక జిల్లా కేంద్రంలోనిTNGO భవనంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా

సినిమా థియేటర్లకు నోటీసులు జారీ..

కరీంనగర్ పోలీస్ కమీషనరేట్ పరిధిలోగల సరైన ధ్రువపత్రాలు లేని సినిమా థియేటర్స్ కి కరీంనగర్ పోలీస్ కమీషనర్ వి. సత్యనారాయణ నోటీసులు జారీ చేశారు. కరీంనగర్ లోని శ్రీనివాస మల్టీప్లెక్స్, జమ్మికుంట లోని మురళి,

తెలంగాణాలో పెరుగుతున్న కరోనా కేసులు…జిల్లాల వారీగా కేసుల వివరాలు…

తెలంగాణలో కరోనా వైరస్ క్రమంగా పెరుగుతోంది. గడచిన 24 గంటల్లో 35,094 కరోనా పరీక్షలు నిర్వహించగా, 765 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాదులో అత్యధికంగా 356 కొత్త కేసులు నమోదైనాయి. ఇక

న్యూస్ కవరేజికి వెళ్ళిన జర్నలిస్ట్ నదిలో గల్లంతు..

ప్రభుతాలకు, ప్రజలకు మధ్య వారధిగా నిలిచే వాడు జర్నలిస్ట్. ప్రజలకు ఏ సమస్యలు వచ్చిన ఇటు ప్రభుత్వానికి, అటు అధికారులకు అందరికి తెలిసేలా తన వార్త కథనాలతో మీడియా ద్వారా అందరిని అప్రమత్తం చేస్తుంటారు.

బ్రేకింగ్ న్యూస్… ఏ క్షణంలో అయినా కడెం ప్రాజెక్టు కూలిపోవచ్చు..

తెలంగాణలో లో కురుస్తున్న బారి వర్షాలకు అన్ని ప్రాజెక్టులు నిండు కుండలా మారాయి. ఆదిలాబాద్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కడెం ప్రాజెక్టుకు భారీ స్థాయిలో వరద వచ్చి చేరుతుండటంతో డ్యామ్ కు

వరద బాధిత కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలి : ఎమ్మెల్యే సీతక్క

👉 రామన్న గూడెం పుష్కర ఘాట్,ఏటూరు నాగారం వాడ గూడెం కర కట్ట వద్ద గోదావరి వరుద ఉద్రితీ ని పరిశీలించిన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క

సంఘం అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తా… చల్ల హరిశంకర్

తెలంగాణ రాష్ట్ర పొరసరఫరాలు మరియు బీసీ సంక్షేమ శాఖా మంత్రి గంగుల కమలాకర్ ని కలిసిన మున్నూరు కాపు సంఘం తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చల్ల హరిశంకర్. ఈసందర్బంగా మంత్రికి పూల మొక్కను

తెలుగు రాష్ట్రాల్లో మరో నాలుగైదు రోజులపాటు భారీ వర్షాలు

రెండు తెలుగు రాష్ట్రాలు తడిసి ముదైపోతున్నాయి. అల్పపీడన ప్రభావంతో తెలంగాణ, కోస్తాంధ్ర ప్రాంతాల్లో మరో నాలుగైదు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో విస్తారంగా వర్షాలు కురుస్తాయని, కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడతాయని భారత

 భద్రాచలం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక

ఎగువన భారీ వర్షాలు కురుస్తుండడంతో గోదావరి నీటిమట్టం ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుంది. దింతో భద్రాచలం వద్ద మూడో ప్రమాదకర హెచ్చరికను జారీ చేశారు. తెలంగాణలో గత కొన్నిరోజులుగా భారీ వర్షాలు కురుస్తుండడంతో  భద్రాచలం, దుమ్ముగూడెం,

రాబోయే మూడు రోజులు ప్రజలు అప్రమథంగా ఉండాలి… సీఎం కేసీఆర్

బంగాళాఖాతంలో తుఫాను ప్రభావంతో తెలంగాణవ్యాప్తంగా నాలుగైదు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. దింతో అధికార యంత్రాంగాన్ని సీఎం కేసీఆర్ అప్రమత్తం చేశారు. భారీ వర్షాల

RSS
Follow by Email
Latest news