
లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా నాలుగో రోజు లాభాల బాటలో పయనించాయి. ట్రేడింగ్ చివరి గంటలో కొనుగోళ్ల మద్దతు లభించడంతో సూచీలు భారీ లాభాలతో ముగిశాయి. మంగళవారం నాటి ట్రేడింగ్లో బీఎస్ఈ సెన్సెక్స్ 507.73

దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా నాలుగో రోజు లాభాల బాటలో పయనించాయి. ట్రేడింగ్ చివరి గంటలో కొనుగోళ్ల మద్దతు లభించడంతో సూచీలు భారీ లాభాలతో ముగిశాయి. మంగళవారం నాటి ట్రేడింగ్లో బీఎస్ఈ సెన్సెక్స్ 507.73

ఈ కొత్త ఆర్థిక సంవత్సరం బ్యాంకింగ్ నిబంధనల్లో మార్పులు చేయనున్నారు. బుధవారం నుంచి 2026-27 ఆర్థిక సంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో… రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తో పాటు, పలు బ్యాంకులు తమ

దేశీయ స్టాక్ మార్కెట్ లు భారీ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ ఉదయం 72,565.22 పాయింట్ల వద్ద (క్రితం ముగింపు 73,583.22) భారీ నష్టాల్లో ప్రారంభమైంది. నిఫ్టీ సైతం 488.20 పాయింట్ల నష్టంతో 22,331.40 వద్ద

ఈరోజు ట్రేడింగ్ కోసం మొత్తం 5 బ్రేకౌట్ స్టాక్స్ కి బైరేటింగ్ తోపాటు టార్గెట్ ని ప్రముఖ స్టాక్ బ్రోకరేజ్ సంస్థ అయిన ఛాయిస్ బ్రోకింగ్ ఎక్సికుటివ్ డైరెక్టర్ సుమిత్ బాగాడియా స్టాక్ మార్కెట్

టెక్సటైల్ సెక్టార్ కి చెందిన స్మాల్ క్యాప్ కేటగిరి స్టాక్ R & B Denims Limited Company కంపెనీ బోర్డు అఫ్ డైరెక్టర్స్ నిన్న జరిగిన సమావేశంలో తమ షేర్ హోల్డర్స్ కి

ప్రముఖ సినీ నటుడు అజిత్కు మహీంద్రా సంస్థ బీఈ6 ఫార్ములా ఈ-థీమ్డ్ ఎస్యూవీని చెన్నైలో బహూకరించింది. ఆయనకు ఈ కారును మహేంద్రా ఆటోమోటివ్ టెక్నాలజీ, ప్రోడక్ట్ డెవలప్మెంట్ ప్రెసిడెంట్ ఆర్.వేలుసామి అందించారు. అజిత్ ప్రొఫెషనల్

దేశంలో వెండి ధరలు చరిత్రలోనే తొలిసారిగా రికార్డు స్థాయికి చేరాయి. దేశీయ మార్కెట్లో 1 కిలో వెండి ధర రూ.3 లక్షలు దాటి రూ.3.05 లక్షలకు చేరి కొత్త మైలురాయిని నమోదు చేసింది. అంతర్జాతీయ

సాంకేతిక ప్రపంచంలో ఇప్పుడు ఎక్కడ చూసినా AI (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) హవానే నడుస్తోంది. అయితే, ఈ AI విప్లవం ఇప్పుడు సామాన్య వినియోగదారుల జేబుకు చిల్లు పెట్టబోతోంది. AI డేటా సెంటర్ల నుండి వస్తున్న

భారత స్టాక్ మార్కెట్లు సరికొత్త రికార్డులు నమోదు చేశాయి. జీడీపీ డేటా విడుదలకు ముందు (సాయంత్రం జీడీపీ డేటా విడుదలైంది) ఈరోజు సెన్సెక్స్ 231 పాయింట్లు ఎగిసి 82,365 వద్ద, నిఫ్టీ 83 పాయింట్లు

దేశీయ స్టాక్ మార్కెట్ లు ఈరోజు లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లోని ప్రతికూల వాతావరణం మన మార్కెట్పై ప్రభావం చూపించడంతో బుధవారం ఉదయం స్వల్ప నష్టాలతో ప్రారంభమైంది. అనంతరం క్రమక్రమంగా పుంజుకున్నాయి . సెన్సెక్స్

స్టాక్మార్కెట్లలో మోదీ వేవ్ స్పష్టంగా కనిపిస్తోంది. 2019లో వచ్చిన 303 సీట్లకన్నా బీజేపీకి మరిన్ని ఎక్కువ సీట్లు వస్తాయనే అంచనాలు ఎగ్జిట్పోల్స్లో కనిపించడమే ఇందుకు కారణం. గత వారమంతా నష్టాల బాట పట్టిన మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాల్లో ముగిశాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 454 పాయింట్లు నష్టపోయి 72,488కి ముగిసింది. నిఫ్టీ 152 పాయింట్లు కోల్పోయి 21,995కి చేరింది. ఉక్రెయిన్ యుద్ధం కారణంగా, అలాగే