లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్ల వరుస నష్టాలకు బ్రేక్ పడింది. ఈరోజు మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. ఈరోజు అమ్మకాలకు మొగ్గు చూపారు. ఈ నేపథ్యంలో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 406 పాయింట్లు లాభపడి
దేశీయ స్టాక్ మార్కెట్ల వరుస నష్టాలకు బ్రేక్ పడింది. ఈరోజు మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. ఈరోజు అమ్మకాలకు మొగ్గు చూపారు. ఈ నేపథ్యంలో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 406 పాయింట్లు లాభపడి
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు స్వల్ప లాభాలతో ముగించాయి. ప్రధానంగా రియలెస్టేట్ సెక్టార్లో కొనుగోళ్ల మద్దతు లభించింది. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 14 పాయింట్లు లాభపడి 59,847కి చేరుకుంది. నిఫ్టీ 25
అంతర్జాతీయంగా నెలకొన్న సానుకూలతల నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ లాభాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 787 పాయింట్లు లాభపడి 60,747కు చేరుకుంది. నిఫ్టీ 225 పాయింట్లు కోల్పోయి
చైనాకు చెందిన లెనోవో అనుబంధ కంపెనీ అయిన మోటరోలా ఇటీవలి కాలంలో భారత మార్కెట్లో చురుకైన మార్కెటింగ్ స్ట్రాటజీని అమలు చేస్తోంది. అందులో భాగంగా మోటరోలా తన ఎడ్జ్ సీరిస్ నుంచి రెండు కొత్త
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ నష్టాల్లో ముగిశాయి. ఈ ఉదయం ట్రేడింగ్ ప్రారంభమైన kకొద్దిసేపటికే మార్కెట్లు నష్టాల బాట పట్టాయి. అయితే, చివరి వరకు నష్టాలతోనే ముగిశాయి. ఈ క్రమంలో ఈరోజు ట్రేడింగ్
మొబైల్ ఫోన్ల రంగంలో నోకియా ఫోన్ లు ఒకప్పుడు నెంబర్ వన్ గా చలామణి అయినా విషయం తెలిసిందే. అయితే టెక్నాలజీ పరంగా అప్డేట్ కాకపోవడంతో కాలక్రమేనా ఆ ఫోన్ లు కనుమరుగైపోయాయి. కొత్త
గూగుల్ సంస్థ తన యూజర్ల కోసం పలు కొత్త వస్తువులను అందుబాటులోకి తీసుకురానుంది. ఐ/ఓ 2022 పేరిట తన నూతన ఉత్పత్తుల ప్రదర్శన, పరిచయ కార్యక్రమం నిర్వహించనుంది. మే 11, 12 తేదీల్లో గూగుల్
పిల్లల ఆన్ లైన్ పాఠాల కోసం, వీడియోలను చూడ్డానికి ఈ రియల్ మీ ప్యాడ్ మినీని అందుబాటులోకి తీసుకువచ్చింది. దానికి సంబందించిన అమ్మకాలను సోమవారం నుంచే ప్రారంభించింది. ఫ్లిప్ కార్ట్, రియల్ మీ ఆన్
మే నెలలో 8 రోజుల పాటు బ్యాంకులుకు సెలవు దినాలు ఉన్నాయి. ఈ నెలలో ఒక్క రంజాన్/ అక్షయ తృతీయ మినహా పెద్దగా పండగలు లేనప్పటికీ.. ఈ సారి ఐదు ఆదివారాలు వచ్చాయి. ఇక