Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

గెలిపిస్తే జయయాత్ర, ఓడితే మరుసటి రోజు శవయాత్ర.. : పాడి కౌశిక్ రెడ్డి

హుజూరాబాద్ నియోజకవర్గంలో ఈటల రాజేందర్ పై పోటీ చేస్తున్న కౌశిక్ రెడ్డి చివరి ప్రయత్నంగా ఓటర్లను బెదిరించడం ప్రారంభించారు. ఈ సారి తనను గెలిపించకపోతే భార్యా, బిడ్డతో కలిసి ఉరివేసుకుంటానన్నారు. చంపుకుంటారో, సాదుకుంటారో మీ

బీఆర్ఎస్‌కు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటీసులు

బీఆర్ఎస్‌కు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ నోటీసులు జారీ చేశారు. ‘స్కాంగ్రేస్’ అంటూ పెద్ద ఎత్తున ప్రకటనలు ఇవ్వడంపై ఎన్నికల సంఘం ఈ నోటీసులు జారీ చేసింది. కాంగ్రెస్ చేసిన ఫిర్యాదు

విరాట్ కోహ్లీ రికార్డును సమం చేసిన జింబాబ్వే ఆటగాడు…!

2023లో కోహ్లీతో సమానంగా ఆరు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డులు అందుకున్న రజా రువాండాపై అద్భుత హ్యాట్రిక్, హాఫ్ సెంచరీతో రికార్డు సమం చేసిన ఆల్ రౌండర్ మరిన్ని మ్యాచ్‌లు ఆడనుండడంతో కోహ్లీ

రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. బీజేపీ, బీఆర్ఎస్ ల మధ్య ఒప్పందం

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలకు ముందే బీజేపీ, బీఆర్ఎస్ ల మధ్య ఒప్పందం కుదిరిందని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కు ప్రధాని మోదీనే బాస్ అని వ్యాఖ్యానించారు. పార్లమెంటులో

తెలంగాణలో నేటితో ముగియనున్న ప్రచారం.. ప్రధాన పార్టీల నేతల చివరి ఈరోజు ప్రచారం..!

సాయంత్రం 5 గంటలకు ముగియనున్న ప్రచారం హైదరాబాద్ లో రోడ్ షోలు నిర్వహించనున్న రాహుల్ వరంగల్, గజ్వేల్ లో పర్యటించనున్న కేసీఆర్.   నేటితో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగియనుంది. సాయంత్రం 5

ప్రధాని మోదీ మేడిగడ్డకు ఎందుకు వెళ్లలేదు? : టీపీసీసీ చీఫ్ రేవంత్

బీజేపీకి ఓటు వేస్తే కనుక బీఆర్ఎస్‌కు వేసినట్లేనని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. ఆదిలాబాద్‌లో నిర్వహించిన కాంగ్రెస్ విజయభేరి యాత్రలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… అదిలాబాద్‌లో నీళ్లు, నిధులు,

రేపు సీఎం కేసీఆర్ నామినేషన్ :

మధ్యాహ్నం గం.11 నుంచి 12 మధ్య గజ్వేల్‌లో కేసీఆర్ నామినేషన్ మధ్యాహ్నం గం.2 నుంచి గం.3 మధ్య కామారెడ్డిలో సీఎం నామినేషన్ సాయంత్రం గం.4 నుంచి గం.5 మధ్య కామారెడ్డి సభలో ప్రసంగించనున్న కేసీఆర్.

ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఈటల ….?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తే, ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆపార్టీ రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్‌ ఈటల రాజేందర్‌ పేరు దాదాపు ఖరారైనట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. రాష్ట్రంలోని బీసీవర్గాలంతా కలసి

బిఆర్ఎస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ… కాంగ్రెస్ కండువా కప్పుకున్న డీసీసీబీ చైర్మన్ మనోహర్‌రెడ్డి

ఎన్నికలకు ముందు తెలంగాణలో అధికార బిఆర్ఎస్ పార్టీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. టికెట్ ఆశించి భంగపడిన నేతలు  ఇప్పటికే పార్టీని వీడి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. తాజాగా ఈ జాబితాలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా

బాబు బెయిల్ పిటిషన్ విచారణ రేపటికి వాయిదా :

స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టిడిపి అధినేత చంద్రబాబు రిమాండ్ ను ఈ నెల 19 వరకు  విజయవాడ ఏసీబీ కోర్టు పొడిగించింది. మరోవైపు అయన బెయిల్ పిటిషన్, సీఐడీ కస్టడీ పొడిగింపు పిటిషన్లపై

రాష్ట్రానికి చేరుకున్న కేంద్ర ఎన్నికల సంఘం సభ్యులు

తెలంగాణాలో అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధమవుతున్నది. ఎన్నికల ఏర్పాట్ల పరిశీలన కోసం కేంద్ర ఎన్నికల సంఘం బృందం ఒకటి  మంగళవారం మధ్యాహ్నం హైదరాబాద్‌కు చేరుకున్నది. మూడు రోజుల పర్యటనలో భాగంగా తెలంగాణకు వచ్చిన చీఫ్‌

కాంగ్రెస్ పార్టీ ప్రజాగర్జన  సభలో ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్..!

దళితులు, గిరిజనులను ఆదుకోవడానికి ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ ప్రకటిస్తున్నామని టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఏఐసీసీ చీఫ్ ఖర్గే సమక్షంలో దళిత డిక్లరేషన్ ను రేవంత్ రెడ్డి ప్రకటించారు. రంగారెడ్డి జిల్లా

RSS
Follow by Email
Latest news