
సీఎం చంద్రబాబు నేటి షెడ్యూల్..
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పర్యటించే షెడ్యూల్(30.04.2026) ను తెలుగుదేశం పార్టీ పీఆర్వో ప్రకాష్ రెడ్డి తెలిపారు. ఉదయం 10.10 గంటలకు ఇంటి నుండి బయలుదేరి సచివాలయానికి బయలుదేరుతారు. అనంతరం

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పర్యటించే షెడ్యూల్(30.04.2026) ను తెలుగుదేశం పార్టీ పీఆర్వో ప్రకాష్ రెడ్డి తెలిపారు. ఉదయం 10.10 గంటలకు ఇంటి నుండి బయలుదేరి సచివాలయానికి బయలుదేరుతారు. అనంతరం

పెట్రోల్, డీజిల్ ను దొడ్డిదారిన పంపిస్తూ. .. కృత్రిమ కొరత సృష్టించే వారిపై ఉక్కుపాదం మోపాలని ఆంధ్ర ప్రదేశ్ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో నెలకొన్నపెట్రోల్, డీజిల్ కొరత,

రాష్ట్రంలో రైతుల పరిస్థితి దిగజారిపోయిందని మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. ప్రభుత్వానికి ధాన్యం కొనడం చేత కావట్లేదని విమర్శించారు. పార్టీ 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్బంగా కార్యకర్తల సమావేశం తెలంగాణ

తెలంగాణ వ్యాప్తంగా ఎండలు దంచి కొడుతున్నాయి. రాష్ట్రంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇవాళ నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి, నల్లగొండ, ఆదిలాబాద్, భద్రాద్రి, కొమురంభీం జిల్లాల్లో 44 డిగ్రీలు, సిద్దిపేట, మెదక్,

తెలంగాణ రాజకీయాల్లో మరో కొత్త అధ్యాయానికి తెరలేవనుంది. బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సొంత రాజకీయ పార్టీని స్థాపించబోతున్నారు. ‘తెలంగాణ ప్రజా

తెలంగాణలో గత మూడు రోజులుగా ప్రజా రవాణాను స్తంభింపజేసిన ఆర్టీసీ ఐకాస నాయకులతో రాష్ట్ర ప్రభుత్వం జరిపిన చర్చలు ఫలించాయి. 11 శాతం ఫిట్మెంట్ ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయించినట్లు అర్ధరాత్రి ఒంటిగంటకు ఉపముఖ్యమంత్రి భట్టి

తెలంగాణ నూతన డీజీపీగా సీవీ ఆనంద్ను నియమించే అవకాశం ఉందని సమాచారం. ప్రస్తుతం హోం శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సీవీ ఆనంద్ ఉన్నారు. ఈ నెల 30న ప్రస్తుత డీజీపీ శివధర్ రెడ్డి

తెలంగాణలో ఏడుగురు సీనియర్ ఐపీఎస్ లను బదిలీ చేశారు. ఈ మేరకు సీఎస్ రామకృష్ణా రావు ఉత్తర్వులు జారీ చేశారు. హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా శిఖా గోయల్, విజిలెన్స్ డీజీగా డీఎస్ చౌహాన్, మల్టీజోన్-2

అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయ నూతన ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకార కార్యక్రమం ఈరోజు (శుక్రవారం ) జరిగింది. వంశ పారంపర్య ధర్మకర్త, ఛైర్మన్ ఐ.వి.రోహిత్ తోపాటు ప్రభుత్వం నియమించిన 16 మంది సభ్యులు,

తెలంగాణ ఆర్టీసీ సమ్మెలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ పిలుపు మేరకు రెండో రోజైన గురువారం కూడా సమ్మె కొనసాగింది. రాష్ట్రవ్యాప్తంగా సమ్మె కొనసాగింది. ఈ క్రమంలో వరంగల్ జిల్లా

పులివెందుల పర్యటనకు వచ్చిన మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డికి వేదా ఆశీర్వచనం అందించిన అర్చకులకు TTD అధికారులు బుధవారం షోకాజ్ నోటీసులు జారీ చేశారు. మంగళవారం పులివెందులలోని మాజీ సీఎం నివాసానికి వెళ్లిన ఎవరిలో ఒంటిమిట్ట

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో వడగళ్ల వాన జనజీవనాన్ని అస్తవ్యస్తం చేసింది. వడగళ్ల వాన పలుచోట్ల తీవ్ర బీభత్సాన్ని సృష్టించాయి. ములుగు జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన వడగళ్ల వర్షం