
త్వరలో వైసీపీ తీర్థం పుచ్చుకోనున్న ఉండవల్లి
ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల వైసీపీ పార్టీ ఓటమి తర్వాత ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ కొత్త వ్యూహాలతో ముందుకు సాగుతున్నారు. గతంలో వైఎస్ రాజశేఖర్
ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల వైసీపీ పార్టీ ఓటమి తర్వాత ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ కొత్త వ్యూహాలతో ముందుకు సాగుతున్నారు. గతంలో వైఎస్ రాజశేఖర్
వర్ధన్నపేట మాజీ శాసనసభ్యులు ఆరూరి రమేష్ తల్లి కీ,,శే,, ఆరూరి వెంకటమ్మ పార్థిక దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరమార్శించిన గ్రేటర్ వరంగల్ 64వ డివిజన్ బీజేపీ నాయకురాలు కొప్పిరాల శైలశ్రీ
రాబోయే రోజుల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని గ్రేటర్ వరంగల్ 64వ డివిజన్ నాయకురాలు కొప్పిరాల శైలశ్రీ అన్నారు . హన్మకొండ జిల్లా నూతన అధ్యక్షులుగా ఎన్నికైన సంతోష్ రెడ్డి కి ఆమె హృదయపూర్వక
మహాలయ అమావాస్యను పెద్దల పండుగగా తెలుగు ప్రజలు భావిస్తారు . ఇటు గాంధీ జయంతి.. అటు మహాలయ అమావాస్య.. పెద్దల పండుగ ఈరెండు ఒకేసారి రావడంతో ప్రజలకు ‘గాంధీ’ గండం తెప్పేలా లేదు . ఇక
తెలంగాణలోని హైడ్రా తరహాలో ఏపీలో ఆపరేషన్ బుడమేరు…పేరుతొ అక్రమ కట్టడాలను తొలగిస్తామని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. ఏపీలో ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా వరదలు విజయవాడలో అల్లకల్లోలం సృష్టించిన విషయం తెలిసిందే.
ఏపీలో రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో మద్యం షాపులు మూతపడ్డాయి .నిన్నటితో ( సెప్టెంబర్ 30, 2024 ) వైన్ షాపు ఉద్యోగుల కాంట్రాక్టు కాలం పూర్తవ్వటంతో చాలా చోట్ల వైన్ షాపులు మూతపడ్డాయి. రాష్ట్రంలోని
హైదరాబాదులో అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేస్తూ ‘హైడ్రా’ కదం తొక్కుతున్న సంగతి తెలిసిందే. దీనిపై సినీ నటుడు, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు స్పందించారు. “తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
బంగాళఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో గత రెండు రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రెండు రాష్ట్రాల్లోని వివిధ జిల్లాలను వరద నీరు ముంచెత్తాయి. ఆంధ్రప్రదేశ్ లో 294 గ్రామాలు ముంపు
కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ జరుపుతున్న కమిషన్ గడువును రాష్ట్ర ప్రభుత్వం మరో రెండు నెలలు పొడిగించింది. ఈ ప్రాజెక్టులో భారీ అక్రమాలు జరిగాయంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం కమిషన్ను వేసింది. ఈ
బంగాళాఖాతంలోని వాయుగుండం సెప్టెంబర్ ఒకటో తేదీ ఆదివారం తెల్లవారుజామున విశాఖపట్నం, గోపాలపూర్ ప్రాంతాల మధ్య తీరం దాటనుంది. వాయుగుండం తీరం దాటిన 24 గంటల వరకు తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడనున్నట్లు
తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో జిల్లాల కలెక్టర్లతో తెలంగాణ సీఎస్ శాంతికుమారి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయా జిల్లాల్లో పాఠశాలలకు సెలవులపై కలెక్టర్లదే తుది నిర్ణయమని ఆమె అన్నారు . రాష్ట్రంలో
హైడ్రా కూల్చివెతలపై ఏఐసీసీ నేత, కేంద్ర మాజీ మంత్రి పల్లంరాజు ఎక్స్ వేదికగా స్పందించారు . దుర్గం చెరువు పరిధిలో తన సోదరుడు పల్లం ఆనంద్ స్పోర్ట్ వెంచర్ ను ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా