Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

కాంగ్రెస్ పార్టీ ప్రజాగర్జన  సభలో ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్..!

దళితులు, గిరిజనులను ఆదుకోవడానికి ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ ప్రకటిస్తున్నామని టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఏఐసీసీ చీఫ్ ఖర్గే సమక్షంలో దళిత డిక్లరేషన్ ను రేవంత్ రెడ్డి ప్రకటించారు. రంగారెడ్డి జిల్లా

బీజేపీ, బిఆర్ ఎస్ రెండు ఒకటే…!

భాజపా, భారాస రెండూ మిత్రపక్షాలేనని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల కేవీఆర్ మైదానంలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ ప్రజాగర్జన సభకు ముఖ్యఅతిథిగా ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే

‘తిరగబడదాం-తరిమికొడదాం’

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) విస్తృతస్థాయి సమావేశం గాంధీభవన్ లో జరిగింది. ఈ నెల 21 నుంచి 25 వరకు రాష్ట్రంలోని నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయి సమావేశాలు నిర్వహిస్తాం. ‘తిరగబడదాం-తరిమికొడదాం’ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని

ఈ నెల 26న కోటి మొక్కలు నాటాలి : సీఎస్ శాంతకుమారి

స్వాతంత్య్ర వజ్రోత్సవాల ముగింపు ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 26న కోటి మొక్కలు నాటనున్నట్లు తెలంగాణ చీఫ్ సెక్రటరీ శాంతికుమారి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాలు, మున్సిపాల్టీల్లో నిర్వహించే ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, స్వచ్చంద

అల్పపీడన ద్రోణి….మరో రెండు రోజులు రాష్ట్రంలో భారీ వర్షాలు…

గత పదిహేను రోజుల తెలంగాణ రాష్ట్రం అతలాకుతలం అయిన విషయం తెలిసిందే.  ఈ అతి వర్షాల  విరామం తర్వాత రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో శుక్ర, శనివారం ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి.

లింగ నిర్ధారణ పరీక్షలు చేపడితే కఠిన శిక్ష : ప్రిన్సిపల్ డిస్టిక్ జడ్జి రాధాదేవి

హన్మకొండ జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య ఆదేశాల మేరకు ప్రభుత్వ, ప్రైవేటు గైనకాలజిస్ట్ లకు ఒక్కరోజు శిక్షణ కార్యక్రమాన్ని కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో  నిర్వహించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కాజీపేట వెంకటరమణ అధ్యక్షతన

‘యుని’ సిటీ ప్లాట్ల వేలంలో పాల్గొనండి… కుడా చైర్మన్ సంగం రెడ్డి

కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ ఓఆర్ఆర్ ఉనికిచర్ల దగ్గర చేపట్టిన ప్లాట్ల వేలం పాటలో పాల్గొని విజయవంతం చేయాలని కుడా చైర్మన్ సంగం రెడ్డి సుందర్ రాజ్ యాదవ్ కోరారు. శనివారం రోజున ఉనికిచర్లలో కుడా

బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు వీరే …?

తెలంగాణలో ఎన్నికల హడావుడి మొదలైంది. ఈ నేపథ్యంలో తెలంగాణలోని అన్ని ప్రధాన పార్టీలు అభ్యర్థులు ఎంపిక విషయంలో నిమగ్నమైనారు. అధికార భారత రాష్ట్ర సమితి పార్టీ సైతం అభ్యర్థులు ఎంపికపై కసరత్తు ప్రారంభించింది. అందులో

టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ లో 99కి చేరిన అరెస్ట్ ల సంఖ్య

తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీకేజీ అంశం గతేడాది అక్టోబర్ నెలలో జరిగిన విషయం తెలిసిందే. దీంతో మిగితా పలు పరీక్షలను కమిషన్ రద్దు చేసింది. పేపర్ లీకేజీ అంశాన్ని రాష్ట్ర

శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు 32 గేట్లు ఎత్తవేత…దిగువనకు 3 లక్షల క్యూసెక్కుల నీరు విడుదల..

ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో నిజామాబాద్‌ జిల్లాలోని శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చిచేరుతోంది. శ్రీరాంసాగర్‌ పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు. ప్రస్తుతం 1,088.70 అడుగుల నీరు ఉన్నది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 3,08,000

ఆగస్టు 3 నుంచి తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు..

తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ఆగస్టు 3 నుంచి జరుగనున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల జులై 31న మధ్యాహ్నం 2 గంటలకు నూతన సచివాలయం డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ తెలంగాణ

నారా లోకేశ్ కు సర్ ప్రైజ్ ఇచ్చిన భువనేశ్వరి

ఈరోజు ఒక గొప్ప దినం. అదే (మదర్స్ డే) మాతృ దినోత్సవం. ఈ సృష్టికి మూలం అమ్మ. అమ్మలేనిదే జననం లేదు… గమనం లేదు… అమ్మే లేకపోతే ఈ సృష్టిలో జీవం లేదు… అసలు

RSS
Follow by Email
Latest news