
మే నెలలో శ్రీ గోవిందరాజస్వామివారి విశేష ఉత్సవాల వివరాలు
👉 మే నెలలో శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో జరిగే విశేష ఉత్సవాల వివరాలు : తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో మే నెలలో పలు విశేష ఉత్సవాలు నిర్వహించనున్నామని టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారి

👉 మే నెలలో శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో జరిగే విశేష ఉత్సవాల వివరాలు : తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో మే నెలలో పలు విశేష ఉత్సవాలు నిర్వహించనున్నామని టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారి

మనకి అనుభవంలోకి వచ్చిన ప్రయోజనం వెనుక అవ్యక్తంగా ఉన్న పరమాత్మను గుర్తిస్తే దైవానుగ్రహం నిరంతరంగా ఎలా వర్షిస్తుందో తెలుస్తుంది. దైవం యొక్క స్వరూపమే అనుగ్రహం అనే విషయం అప్పుడు అర్థమవుతుంది. తల్లి కడుపులో చిన్న వీర్యపు

ఈరోజుకు ఒక ప్రత్యేకత ఉంది అదే సీతా నవమి. ప్రతి సంవత్సరం వైశాఖమాసం శుక్ల పక్షం తొమ్మిదవ రోజున సీతా నవమిగా జరుపుకుంటారు. ఈరోజు సీతమ్మ పుట్టినరోజు అనినమ్మకం… సీతా నవమి.. ఎప్పుడు

👉 దోష నివారణకు దివ్య పుష్పయాగం : తిరుపతి, 2026 ఏప్రిల్ 23: తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో గురువారం పుష్పయాగ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించినట్లు టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారి ఒక

తిరుమల పుణ్యక్షేత్రంలో భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగుతోంది. నిన్న మొత్తం 65,354 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) వెల్లడించింది. భక్తుల రద్దీకి అనుగుణంగా టీటీడీ అధికారులు దర్శన ఏర్పాట్లను

వైశాఖమాసం తెలుగు నెలల్లో రెండోది. వసంతశోభ వెల్లివిరిసే సమయమిది. ఇదే తరుణంలో ఎండలు ముదురుతుంటాయి. అందుకే వైశాఖం పచ్చిందంటే మనవారు కూడళ్లలో చలివేంద్రాలు ఏర్పాటు చేస్తుంటారు. మండువేసవిలో మంచినీళ్లు దానం చేయడం. కంటే గొప్పది

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు తెలిపారు. ప్రస్తుతం వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని 7 కంపార్ట్మెంట్లలో భక్తులు స్వామివారి

కలియుగ దైవం తిరుపతి వెంకటేశ్వర స్వామి వారు బంగారు రథం పై భక్తులకు దర్శనం ఇస్తున్నారు. మీరు కూడా స్వామివారిని దర్శించుకుని జన్మ ధన్యం చేసుకోండి.

” భక్తుడు అనే వాడు సర్వ వేళలందూ విరామము లేక నామస్మరణ చేయాలి !!…” *కష్టాలు వదలడం లేదని, దుఃఖాలు పోవడం లేదని బాధ పడుతూ కూర్చుంటే కన్నీళ్ళు తప్ప ఇంకేమీ మిగలవు.. లేచి

మనోజవం మారుత తుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధ ముఖ్యం శ్రీరామదూతం శిరసానమామి🙏🥀 మనోవేగ వాయువేగములవంటి వేగముగలవాడు, ఇంద్రియములను జయించినవాడు, బుద్ధిమంతులలో శ్రేష్ఠుడు, వానరజాతిలో ముఖ్యుడు, శ్రీరామదూత హనుమత్ విజయోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా

శ్రీరామనవమి సందర్బంగా హైదరాబాద్ నగరంలో నిర్వహించే భారీ శోభాయాత్రకు సర్వం సిద్ధమైంది. ఈ యాత్ర సందర్భంగా నగరంలో ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ట్రాఫిక్ పోలీసులు నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ మల్లింపు చేశారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు టీటీడీ అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. తిరుమల పర్యటనలో భాగంగా నిన్న తిరుమలలోని గాయత్రీ నిలయం అతిథి గృహంలో ఈ సమావేశం జరిగింది. దాదాపు 40 నిమిషాల