ప్రతి సంవత్స్రం ఒక రోజు కు ఒక ప్రత్యేకత ఉంటుంది. 365 రోజులు రోజుకో చరిత్ర ఉంటుంది. అలానే మే నెల 18న ఈ రోజుకున్న ప్రతేకత ఏమిటో..? ఆ విబేదాలు మీకోసం..! * సంఘటనలు * *1642:* కెనడా దేశంలోని రెండవ పెద్ద నగరమైన మాంట్రియల్ స్థాపించబడింది. *1804:* ఫ్రెంచ్ సెనేట్ నెపోలియన్ బోనపార్టెను చక్రవర్తిగా ప్రకటించింది *1830:* కాశీయాత్ర చరిత్ర ఏనుగుల వీరాస్వామయ్య రచించిన కాశీ యాత్ర చరిత్ర…
Browsing: International News
* సంఘటనలు * *1792:* న్యూయార్క్ నగరంలో ఇప్పుడు వాల్ స్ట్రీట్గా ఉన్న దాని గురించి సమావేశంలో, 24 మంది వ్యాపారవేత్తలు న్యూయార్క్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఏర్పాటుకు ప్రారంభ చర్యలు తీసుకున్నారు. *1939:* యునైటెడ్ స్టేట్స్లో మొట్టమొదటి టెలివిజన్ క్రీడా కార్యక్రమం— ప్రిన్స్టన్ మరియు కొలంబియా మధ్య జరిగిన కాలేజియేట్ బేస్బాల్ గేమ్— NBC లో ప్రసారం చేయబడింది . *2004:* మసాచుసెట్స్ స్వలింగ వివాహాలను చట్టబద్ధం చేసిన మొదటి యూఎస్…
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు అన్న ఎన్టీఆర్ జయంతి ఉత్సవాల ప్రారంభోత్సవ సందర్భంగా సౌత్ ఆఫ్రికా దేశం లో టిడిపి ఎన్ఆర్ఐ శాఖ ఘనంగా మహానాడు వేడుకలు మే14 న జోహనేస్బర్గ్ లో నిర్వహించారు. 40 సంవత్సరాల తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం జరుపుకుంటున్న సౌత్ఆఫ్రికా మహానాడు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి భారతదేశం నుంచి మాజీ మంత్రి రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గం ఇంచార్జ్ శ్రీ కె.ఎస్.జవహర్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర…
💫 సంఘటనలు 💫 1532: థామస్ మోర్, ఇంగ్లాండ్ లార్డ్ చాన్సలర్ (కులపతి) పదవికి రాజీనామా చేసాడు. 1606: రష్యాలో 2000 మందికి పైగా విదేశీ పౌరులు హత్య చేయబడ్డారు. 1763: ఆంగ్ల నిఘంటు నిర్మాత, రచయిత శామ్యూల్ జాన్సన్ , మొదటి సారిగా, భవిష్యత్తులో తన జీవితచరిత్ర, ను రాయబొయే, జేమ్స్ బోస్వెల్ ని, కలుసుకున్నాడు. తన మరణానంతరం, తన జీవిత చరిత్రను వ్రాసేవాడు బోస్వెల్ అని జాన్సన్…
* సంఘటనలు * *1918:* యునైటెడ్ స్టేట్స్లో మొదటి సాధారణ ఎయిర్మెయిల్ మార్గం న్యూయార్క్ నగరం మరియు వాషింగ్టన్, DC మధ్య ప్రారంభించబడింది. *1928:* వాల్ట్ డిస్నీ యొక్క మిక్కీ మౌస్ ప్లేన్ క్రేజీ కార్టూన్ ప్రీమియర్తో తన అరంగేట్రం చేసింది. *1940:* మాక్ మరియు డిక్ మెక్డొనాల్డ్, ఇద్దరు సోదరులు, కాలిఫోర్నియాలోని శాన్ బెర్నార్డినోలో మెక్డొనాల్డ్స్ రెస్టారెంట్ బ్రాండ్ను ప్రారంభించారు, ఇది తరువాత ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందిన ఫాస్ట్…
శ్రీలంకలో అధికార పార్టీపై నిరసనలు, హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. మహింద రాజపక్స ప్రధాని పదవికి రాజీనామా చేశారు. అయన తన పదవికి రాజీనామా చేసిన అనంతరం రాత్రికిరాత్రే ఆయన అధికారిక నివాసం వద్దకు ఆందోళనకారులు భారీ సంఖ్యలో చేరుకున్నారు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు భద్రతాబలగాలు పలుమార్లు టియర్ గ్యాస్ ప్రయోగించారు. అలాగే పలు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపారు. దేశంలో నిరసనలు హింసాత్మక రూపుదాల్చిన నేపథ్యంలో భద్రతా కారణాలరీత్యా మాజీ…
ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలోని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) భారత దేశంపై తీవ్ర ఆరోపణలు చేసింది. కరోనా మరణాలపై భారత్ తప్పుడు లెక్కలు చెపుతుందని డబ్ల్యూహెచ్ఓ తీవ్ర విమర్శలు ఆరోపణలు చేస్తుంది. తమకు అందిన సమాచారం ప్రకారం భారత్ లో కరోనా ప్రభావంతో 40.7 లక్షల మంది చనిపోయారని తెలిపింది. కానీ భారత్ మాత్రం తమ దేశంలో కరోనా మరణాల శాతం చాలా తక్కువగా ఉందని దొంగ లెక్కలు చెప్పిందని…
ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్ లో భారీ పేలుడు సంభవించింది. ఖలీఫా సాహిబ్ మసీదులో జరిగిన ఈ ఘటనలో 66 మంది మృతి చెందగా, 78 మంది తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. రంజాన్ చివరి శుక్రవారం కావడంతో ప్రార్థనల కోసం మసీదుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అదే సమయంలో ఓ ఉగ్రవాది తనను తాను పేల్చేసుకోవడంతో భారీ పేలుడు సంభవించింది.పేలుడు ధాటికి మృతదేహాలు చెల్లాచెదురుగా పడ్డాయని,…
రష్యా , ఉక్రెయిన్ యుద్ధ సమయంలో తాము చేసిన ప్రతిపాదనలకు భారత్ అంగీకరించలేదని పేర్కొంది. ఆసమయంలో ఉక్రెయిన్ ప్రజలకు సహాయం చేద్దామని, మానవీయ కోణంలో తాము భావించామని, అయితే, తమ విమానాన్ని భారత్ లో ల్యాండ్ చేద్దామని భారత ప్రభుత్వాన్ని కోరామని, జపాన్ అధికార పార్టీ లిబరల్ డెమోక్రెటిక్ తెలిపింది. కానీ ఆసమయంలో తమ అభ్యర్థనని భాతర ప్రభుత్వం అంగీకరించలేదని ఆరోపించింది. ఈ రిపోర్టును నిక్కేయీ ఏసియా అన్న మీడియా…
ఫిలిప్పీన్స్లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. లెయిటే రాష్ట్రంలోని బేబే నగరం వరదలతో అతలాకుతలమవుతోంది. గత శుక్రవారం నుంచి ఇక్కడ భారీగా వర్షాలు కురుస్తున్నాయి. వందమందికి పైగా ప్రజలు తీవ్ర గాయాలపాలయ్యారు. ఈ వరద బీభత్సంలో దాదాపుగా 43 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 28 మంది గల్లంతైనట్లు అక్కడి అధికారులు తెలిపారు. దక్షిణ ఫిలిప్పీన్స్లో గతకొద్దిరోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. పెద్ద ఎత్తున కొండచరియలు విరిగిపడుతున్నాయి. దీంతో సహాయక చర్యలకు…