
దేశవ్యాప్తంగా ఫూలే జయంతి వేడుకలు
ఏప్రిల్ 11న మహాత్మా జ్యోతిరావు ఫూలే జయంతి. దేశవ్యాప్తంగా అయన జయంతిని ఘనంగా జరుపుకుంటున్నారు. భారతీయ సంఘ సంస్కర్త, విద్య, మహిళా సాధికారత, కుల నిర్మూలన కోసం పోరాడిన గొప్ప దార్శనికుడు. ఆయన సేవలను

ఏప్రిల్ 11న మహాత్మా జ్యోతిరావు ఫూలే జయంతి. దేశవ్యాప్తంగా అయన జయంతిని ఘనంగా జరుపుకుంటున్నారు. భారతీయ సంఘ సంస్కర్త, విద్య, మహిళా సాధికారత, కుల నిర్మూలన కోసం పోరాడిన గొప్ప దార్శనికుడు. ఆయన సేవలను

పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలవేళా బీజేపీ తమ ఎన్నికల మ్యానిఫెస్టోను విడుదల చేసింది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా శుక్రవారం తమ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోను ప్రకటించారు. ఈసందర్బంగా అయన మాట్లాడుతూ ప్రభుత్వం

కోల్కతాపై దాడి చేస్తామన్న పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ వ్యాఖ్యలపై భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కౌంటర్ ఇచ్చారు. పాకిస్తాన్ గనుక భారత్పై ఏవైనా దుస్సాహసాలకు పాల్పడితే.. ప్రపంచ పటంలో ఆ

10-50 సంవత్సరాలలోపు వయసున్న మహిళలలను శబరిమల అయ్యప్ప ఆలయం ప్రవేశ నిషేధం అనే అంశంపై దుఖలైన పిటిషన్ పై 2018లో ఐదుగురు జడ్జీల సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం రద్దు చేసింది. ఈ తీర్పుపై పలు

ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం-2014ను సవరిస్తూ బుధవారం సభలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లుకు లోక్సభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. గత పదేళ్లుగా నెలకొన్న అనిశ్చితికి తెరదించుతూ, జూన్ 2, 2024 నుండి ఈ సవరణ

బిహార్లో విషాదం చోటుచేసుకుంది. నలంద జిల్లాలోని శీతలా మాతా ఆలయంలో మంగళవారం నాడు తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఎనిమిది మంది భక్తులు మృతి చెందగా, పలువురికి గాయాలు అయ్యాయి. నలంద జిల్లాలోని మాఘ్రా

దేశవ్యాప్తంగా ముస్లిం సోదరులు రంజాన్ వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు. ఈద్-ఉల్-ఫితర్ పండుగను భక్తి, ఆనందం, సోదరభావంతో ఘనంగా జరుపుకుంటున్నారు. రంజాన్ నెల ముగిసిన సందర్భంగా జరుపుకునే ఈ పండుగ ముస్లింలకు అత్యంత పవిత్రమైనదిగా భావించబడుతుంది.

ఇరాన్ పై ఇజ్య్రాయెల్, అమెరికా గత 15 రోజులుగా వాదులు చేస్తూ భీకర యుద్ధం జరుగుతున్నా విషయం తెలిసిందే. ఇరాన్ ఓప్రక్కన యుద్ధం చేస్తూనే… తన మిత్ర దేశానికి సహాయం అందిస్తుంది. ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్

జనవరి 28 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నట్లు సమాచారం. ఈ సమావేశాలు రెండు దఫాల్లో జరగనున్నాయి. ఎప్పటిలాగానే ఈసారి కూడా ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ ను ఆర్థికశాఖ మంత్రి నిర్మలసితారామన్

వచ్చే నెల 11 వరకూ రిజిస్ట్రేషన్ల కొనసాగింపు పరీక్షల ఒత్తిడిని విద్యార్థులు ఎదుర్కోవడానికి, వారిలో భయం పోగొట్టడానికి ప్రధాని మోదీ ఏటా పాల్గొనే ‘పరీక్షా పే చర్చా’ 9వ విడత కార్యక్రమం జనవరిలో నిర్వహించనున్నారు.

ఢిల్లీ అసెంబ్లీలో మొత్తం 70 స్థానాలు ఉన్నాయి. ఉదయం ప్రారంభమైన ఎన్నికల ఓట్ల లెక్కింపు ముగిసింది. బీజేపీ 48 స్థానాలతో చారిత్రక విజయం సాధించింది. అధికార ఆమ్ ఆద్మీ పార్టీ 22 స్థానాలకే పరిమితమైంది.

ఢిల్లీలో చెల్లి కాలు పెట్టింది కేజ్రీవాల్ కొంప కొల్లేరైంది. గల్లీలో లిక్కర్ వ్యాపారం చేసుకోమంటే చెల్లి కవిత ఢిల్లీకి పోయింది.. చెల్లి ఢిల్లీలో కాలు పెడితే ఏమైందనేది ఈరోజు ఫలితాలు నిరూపించాయని ఎంపీ రఘునందన్