Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

‘ఎగ్జిట్ పోల్’ ఫలితాలు ..

భారతదేశ రాజకీయ చరిత్రలో అత్యంత ఆసక్తిని రేకెత్తిస్తున్న న్నికల ఫలితాలపై ‘ఎగ్జిట్ పోల్’ అంచనాలను ప్రకటించాయి.   పశ్చిమ బెంగాల్‌లో రెండో విడత పోలింగ్ బుధవారం సాయంత్రం 6 గంటలకు ముగియడంతో, సాయంత్రం 6:30 గంటల

ఆమ్ ఆద్మీ పార్టీకి భారీ ఎదురుదెబ్బ…

ఆమ్ ఆద్మీ పార్టీకి (ఆప్) రాజ్యసభలో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన ఏడుగురు రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరుతున్నట్టు ప్రకటించారు. ఆ పార్టీ సీనియర్ నేత, ఎంపీ రాఘవ్ చద్దాతో పాటు

తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌ లో ప్రారంభమైన పోలింగ్‌

తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌ లో గురువారం పోలింగ్‌ ప్రారంభమైంది. తమిళనాడులోని మొత్తం 234 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో ఎన్నికలు జరగనున్నాయి. పశ్చిమ బెంగాల్‌లో తొలి విడతలో భాగంగా 152 అసెంబ్లీ స్థానాల్లో పోలింగ్‌

మల్లికార్జున్ ఖర్గే కు ఈసీ నోటీసులు

ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఉద్దేశించి ‘టెర్రరిస్టు’ అంటూ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే చేసిన వ్యాఖ్యలను ఎన్నికల కమిషన్ తీవ్రంగా పరిగణించింది. 24 గంటల లోగా వివరణ ఇవ్వాలని ఆయనకు నోటీసు జారీ

సరైన మెజారిటీ లేక వీగిపోయిన ఆర్టికల్ 131వ రాజ్యాంగ సవరణ బిల్లు

2029 నుంచి మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు అమలు చేసేలా కేంద్రం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు లోక్‌సభలో వీగిపోయింది. మహిళా రిజర్వేషన్‌ చట్టం సవరణ బిల్లు అవసరమైన మెజారిటీ

డీలిమిటేషన్‌పై అమిత్ షా కీలక ప్రకటన… ఏపీకి 38, తెలంగాణకు 26 ఎంపీ సీట్లు

కేంద్ర ప్రభుత్వం చేపట్టిన డీలిమిటేషన్ (లోక్‌సభ స్థానాల పునర్విభజన) ప్రక్రియపై దక్షిణాది రాష్ట్రాలు వ్యక్తం చేస్తున్నవిషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా గురువారం లోక్‌సభలో కీలక ప్రకటన చేశారు. డీలిమిటేషన్

దేశవ్యాప్తంగా ఫూలే జయంతి వేడుకలు

ఏప్రిల్ 11న మహాత్మా జ్యోతిరావు ఫూలే జయంతి. దేశవ్యాప్తంగా అయన జయంతిని ఘనంగా జరుపుకుంటున్నారు. భారతీయ సంఘ సంస్కర్త, విద్య, మహిళా సాధికారత, కుల నిర్మూలన కోసం పోరాడిన గొప్ప దార్శనికుడు. ఆయన సేవలను

పశ్చిమ బెంగాల్‌ ఎన్నికలవేళా బీజేపీ మ్యానిఫెస్టోను విడుదల

పశ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికలవేళా బీజేపీ తమ ఎన్నికల మ్యానిఫెస్టోను విడుదల చేసింది. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా శుక్రవారం తమ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోను ప్రకటించారు. ఈసందర్బంగా అయన మాట్లాడుతూ ప్రభుత్వం

పాకిస్థాన్ ను ప్రపంచ పటంలో లేకుండా చేస్తాం . ..

కోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కతాపై దాడి చేస్తామన్న పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ వ్యాఖ్యలపై భారత రక్షణ మంత్రి రాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నాథ్ సింగ్ కౌంటర్ ఇచ్చారు. పాకిస్తాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గనుక భారత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై ఏవైనా దుస్సాహసాలకు పాల్పడితే.. ప్రపంచ పటంలో ఆ

శబరిమలలో మహిళల ప్రవేశ నిషేధం సరైందే . . కేంద్రం

10-50 సంవత్సరాలలోపు వయసున్న మహిళలలను శబరిమల అయ్యప్ప ఆలయం ప్రవేశ నిషేధం అనే అంశంపై దుఖలైన పిటిషన్ పై 2018లో ఐదుగురు జడ్జీల సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం రద్దు చేసింది. ఈ తీర్పుపై పలు

ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా అమరావతి

ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం-2014ను సవరిస్తూ బుధవారం సభలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లుకు లోక్‌సభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. గత పదేళ్లుగా నెలకొన్న అనిశ్చితికి తెరదించుతూ, జూన్ 2, 2024 నుండి ఈ సవరణ

శీతలా మాతా ఆలయంలో తొక్కిసలాట… 8 మంది మృతి

బిహార్‌లో విషాదం చోటుచేసుకుంది. నలంద జిల్లాలోని శీతలా మాతా ఆలయంలో మంగళవారం నాడు తొక్కిసలాట  జరిగింది. ఈ ఘటనలో ఎనిమిది మంది భక్తులు మృతి చెందగా, పలువురికి గాయాలు అయ్యాయి. నలంద జిల్లాలోని మాఘ్రా

RSS
Follow by Email
Latest news