Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

బిగ్ ట్విస్ట్… అధిష్ఠానం పిలుపు.. విమానాశ్రయం నుండి వెనక్కి వెళ్లిన రేవంత్ రెడ్డి..!

పార్టీ అగ్రనేతలతో భేటీ అనంతరం హైదరాబాద్‌కు వచ్చేందుకు ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్న రేవంత్ అధిష్ఠానం పిలుపుతో ఎయిర్‌పోర్ట్‌ నుంచి మహారాష్ట్ర సదన్‌కు చేరుకున్న రేవంత్ రెడ్డి తెలంగాణ పార్టీ ఇంఛార్జ్ మాణిక్ రావు ఠాక్రేతో

దొర‌ల తెలంగాణ పోవాలి… ప్ర‌జ‌ల తెలంగాణ రావాలి..

అసెంబ్లీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ అగ్ర‌నేత సోనియాగాంధీ వీడియో సందేశం విడుద‌ల చేశారు. ప్రియమైన సోదర సోదరీమణులారా అంటూ భావోద్వేగ సందేశాన్ని ఆమె పంపించారు. రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి సోనియా గాంధీ

శాస్త్రీయపరమైన ఆలోచనతోనే వందేభారత్ రైళ్లకు కాషాయ రంగు : రైల్వే మంత్రి

వందేభారత్ కొత్త రైళ్లపై కాషాయ రంగు కనిపిస్తుండడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్  స్పందించారు.  శాస్త్రీయపరమైన ఆలోచనతోనే ఈ రంగును ఎంపిక చేసుకున్నట్టు మంత్రి చెప్పారు. విమానాల్లో

సూర్యుడిపై పరిశోధనలకు ఇస్రో సిద్ధం… సెప్టెంబర్ 2న ఆదిత్య ఎల్1 ప్రయోగం

చంద్రయాన్ -3ని విజయవంతంగా ప్రయోగించిన ఇస్రో ఇప్పుడు అదే ఉత్సాహంతో సూర్యుడి రహస్యాలను కనుగొనడానికి సిద్ధమైంది. సెప్టెంబర్ 2న ఆదిత్య ఎల్1 ప్రయోగించనుంది. ఈ విషయాన్ని ఇస్రో అధికారి ఒకరు వెల్లడించారు. “ ఇప్పటికే

బండి సంజయ్‌కు బిగ్ ప్రమోషన్… నాలుగు రాష్ట్రాల బాధ్యతలు..?

బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్‌ను బాధ్యతల నుంచి తొలగించిన అనంతరం హైకమాండ్ ఆయనకు ఆపార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా  ప్రమోషన్ ఇచ్చింది. కాగా త్వరలో దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న తరుణంలో 

మణిపూర్ ఘటన విచారణకు 53 మంది అధికారుల బృందం

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మణిపూర్ ఘటన, మారణకాండకు సంబంధించిన కేసులను విచారించేందుకు సీబీఐ రంగంలోకి దిగింది. ఈ మేరకు దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి 53 మంది అధికారులను సీబీఐ నియమించింది. బృందంలో 29

పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా రాహుల్ గాంధీ నియామకం

మోదీ ఇంటిపేరు వ్యాఖ్యలపై పరువు నష్టం కేసులో గుజరాత్ కోర్టు రాహుల్ గాంధీని దోషిగా నిర్ధారించి, రెండేళ్లు జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే. ఫలితంగా ఆయనపై అనర్హత వేటు పడి, లోక్ సభ

ఎన్నికల వేళా మోడీ గిఫ్ట్… చేతి వృత్తుల వారికీ గుడ్ న్యూస్…!

స్వాతంత్య్ర దినోత్సవం సందర్బంగా చేతి వృత్తుల వారికీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభ వార్త తెలిపారు. చేతి వృత్తుల వారిని ఆదుకునేందుకు ‘పీఎం విశ్వకర్మ’ పథకాన్ని ప్రవేశ పెడుతున్నట్లు మోడీ తన ప్రసంగంలో పేర్కొన్నారు.

ఇస్రో మరో ప్రయోగానికి సిద్దం : 30న నింగిలోకి ప్రయోగించనున్న పీఎస్ఎల్వీ సీ56

ఇటీవలే చంద్రయాన్ – 3 ప్రయోగాన్ని విజయవంతంగా చేపట్టిన భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ఇప్పుడు మరో ప్రయోగానికి సిద్ధమవుతోంది. ఈ నెల 30న ఉదయం 6.30 గంటలకు పీఎస్ఎల్వీ సీ56ను ప్రయోగించబోతోంది.

మేనిఫెస్టోలోని 5 హామీలను తొలిరోజే నెరవేరుస్తాం : రాహుల్

కర్ణాటక శాసనసభ కు జరిగిన ఎన్నికల్లో ప్రధానంగా ఐదు హామీలతో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించింది. తాజా ఫలితాల ప్రకారం కాంగ్రెస్ పార్టీకి కర్ణాటకలో ప్రజలు పట్టం కట్టారు. ఈనేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేత

కర్ణాటకలో కొలువుదీరనున్న కాంగ్రెస్.. రేపు సీఎల్పీ భేటీ.

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘనవిజయం సాధించింది.  మొత్తం 224 సీట్లు ఉండగా, మ్యాజిక్ ఫిగర్ 113 స్థానాలు దాటిపోయి స్వంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఈ ఉదయం 8 గంటలకు

 ప్రజలు తమపై విశ్వాసం పెట్టారు : డీకే శివకుమార్

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం దిశగా పరుగులు పెడుతుంది. ఈ క్రమంలో కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ విలేకరులతో శనివారం నాడు మాట్లాడారు. ఈ సందర్భంగా అయన భావోద్వేగానికి గురై

RSS
Follow by Email
Latest news