Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

తెలంగాణాలో పెరుగుతున్న కరోనా కేసులు…జిల్లాల వారీగా కేసుల వివరాలు…

తెలంగాణలో కరోనా వైరస్ క్రమంగా పెరుగుతోంది. గడచిన 24 గంటల్లో 35,094 కరోనా పరీక్షలు నిర్వహించగా, 765 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాదులో అత్యధికంగా 356 కొత్త కేసులు నమోదైనాయి. ఇక జిల్లా వారీగా చేసుకున్నట్లయితే నల్గొండ జిల్లాలో 58, రంగారెడ్డి జిల్లాలో 57, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 56, ఖమ్మం జిల్లాలో 34 రెండంకెల సంఖ్యలో కొత్త కేసులు నమోదై నాయి. అదే సమయంలో 648 మంది కరోనా నుంచి కోలుకోగా, ఎలాంటి మరణాలు సంభవించలేదు.
జిల్లాలవారీగా కరోనా కేసుల వివరాలు : 

జీహెచ్ఎంసీ పరిధిలో 356 కేసులు నమోదు కాగా,

ఆదిలాబాద్ జిల్లలో – 8

భద్రాద్రి కొత్త గూడెం – 9

జగిత్యాల – 3

జనగాం – 9

జయశంకర్ భూపాలపల్లి – 0

గద్వాల – 1

కామారెడ్డి – 3

కరీంనగర్ – 14

ఖమ్మం – 34

ఆసిఫాబాద్ – 2

మహబూబ్ నగర్ – 12

మహబూబాబాద్ – 14

మంచిర్యాల – 12

మెదక్ – 3

మేడ్చల్ జిల్లాలో – 56

ములుగు – 2

నాగర్ కర్నూల్ – 3

నల్గొండ – 58

నారాయణ్ పేట్ – 3

నిర్మల్ – 0

నిజామాబాద్ – 13

పెద్దపెల్లి – 15

రాజన్న సిరిసిల్ల – 2

రంగారెడ్డి జిల్లాలో – 57

సంగారెడ్డి – 12

సిద్దిపేట – 11

సూర్యాపేట – 9

వికారాబాద్ – 6

వనపర్తి – 8

వరంగల్ అర్బన్ – 9

హన్మకొండ – 10

యాదాద్రి – 11 కొత్త కేసులు నమోదైనాయి.

RSS
Follow by Email
Latest news