Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

ధనిక రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణను అప్పుల రాష్ట్రంగా మార్చారు పొంగులేటి

దేశంలోనే అత్యంత ధనిక రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణను సీఎం కేసీఆర్ అప్పుల రాష్ట్రంగా మార్చారని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విమర్శించారు. ప్రజలను హిప్నటిజం చేయడంలో అయన దిట్టా అని అన్నారు. ఆదివారం

ప్రమాదం విషయం తెలుసుకున్న పోలీసులు.. వెంటనే ఘటనా స్థలికి చేరుకున్నారు. రోడ్డుకు అడ్డంగా ఉన్న వాహనాలను జేసీబీ సాయంతో పక్కకు తొలగించారు. కారు డ్రైవర్ రాజశేఖర్‌కు స్వల్పంగా గాయాలు కావటంతో.. హుటాహుటిన ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో కారు బీబత్సం సృష్టించింది. డ్రైవర్ కు సడెన్ గా ఫిట్స్ రావటంతో కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఆపి ఉన్న కార్లు, ద్విచక్రవాహనాలపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో కారు, బైకులు

బీజేపీ నాయకులు కేంద్రానికి చెబితే నన్ను అరెస్ట్ చేస్తారా? కవిత

ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత పేరు కూడా వినిపిస్తుండడం తెలిసిందే. ఇటీవల ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాను సీబీఐ అరెస్ట్ చేసిన నేపథ్యంలో…. తర్వాత అరెస్ట్ కవితదే అని ప్రచారం జరుగుతోంది.

నందమూరి తారకరత్న దశ దిన కర్మ…హాజరైన సినీ , రాజకీయ ప్రముఖులు

నందమూరి తారకరత్న దశ దిన కర్మ ఈరోజు ( మార్చి 2వ తేదీన) ఫిలింనగర్ కల్చరల్ సెంటర్లో జరిగింది. ఈ కార్యక్రమానికి సినీ , రాజకీయ ప్రముఖులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. నందమూరి తారకరత్న

పశు మిత్రులకు కనీస వేతనం నిర్ణయించే వరకు పోరాటం ఆపేది లేదు : ఎడ్ల రమేష్

పశు మిత్రులకు కనీస వేతనం నిర్ణయించే వరకు పోరాటం ఆపేదే లేదని తెలంగాణ రాష్ట్ర పశు మిత్రల వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి ఎడ్ల రమేష్ అన్నారు. ఈరోజు కరీంనగర్ జిల్లా సైదాపుర్ మండల

కామారెడ్డి జిల్లాలో నేడు పర్యటించనున్న సీఎం కేసీఆర్

సీఎం కేసీఆర్ నేడు కామారెడ్డి జిల్లాలో పర్యటించబోతున్నారు. ఉదయం 10గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్ట్‌ నుంచి సీఎం కేసీఆర్ కామారెడ్డి జిల్లా పర్యటనకు బయల్దేతారు. 10.40గంటలకు బాన్సువాడకు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా

“తెలుగు యువత”ఆధ్వర్యంలో “కొవ్వొత్తుల ర్యాలీ..

“తెలుగు యువత” మల్కాజ్‌గిరి పార్లమెంట్ అధ్యక్షులు సాయి నాగార్జున గారి ఆధ్వర్యంలో ఉప్పల్ నియోజకవర్గం, ECIL X Roads లో “కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఇటీవలే వరంగల్ లోని మెడికల్ కళాశాలలో ర్యాగింగ్ కారణంగా

వీధికుక్కలు దాడిలో చనిపోయిన బాలుడి కుటుంబానికి రూ.10 లక్షల ఆర్ధిక సాయం..

హైదరాబాద్ పెద్ద అంబర్ పేట్ లో గత ఆదివారం వీధికుక్కలు దాడిలో నాలుగేళ్ల బాలుడు చనిపోయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆ బాలుడి కుటుంబానికి GHMC.. రూ.10 లక్షల ఆర్ధిక సాయాన్ని ప్రకటించింది.

ఏపీలో ఐదు ఎమ్మెల్సీ స్థానాలు ఏకగ్రీవం..!

ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్సీ ఎన్నికలు మార్చి 13 న జరగనున్న సంగతి తెలిసిందే. నామినేషన్ల ప్రక్రియ ఇటీవల ప్రారంభం అయింది. ఇందుకు సంబందించి వైస్సార్సీపీ నుంచి ఐదు నామినేషన్లు దాఖలు అయినాయి. కాగా, నామినేషన్ల

బైరి నరేష్ ఫై అయ్యప్ప భక్తులు దాడి

మరోసారి బైరి నరేష్ ఫై అయ్యప్ప భక్తులు దాడి చేసారు. అది కూడా పోలీసుల ఉండగానే..పోలీస్ వాహనంలో ఉన్న  నరేష్ ఫై దాడి చేసారు. నరేష్ కొద్దీ రోజుల క్రితం అయ్యాప్పస్వామి ఫై అనుచిత

ఈరోజు మార్కెట్ బంగారం ధరలు…

మార్కెట్ లో ఈరోజు బంగారం ధరలు ఈ విధంగా ఉన్నాయి. హైదరాబాద్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 56,180గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ. 51,500

ప్రీతి కుటుంబానికి 30 లక్షల పరిహారం… ఒకరికి ఉద్యోగం…

వరంగల్ కాకతీయ వైద్య కళాశాలలో ర్యాగింగ్‌కు బలై ప్రాణాలు కోల్పోయిన విద్యార్థిని కుటుంబానికి ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం తెలిపారు. అలాగే, బాధిత కుటుంబానికి రూ. 10 లక్షల పరిహారం ప్రకటించారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్

RSS
Follow by Email
Latest news