
మైదానంలోనే కంటతడి పెట్టిన నీతా అంబానీ
ముంబై ఇండియన్స్ యజమాని రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ సతీమణి నీతా అంబానీ మైదానంలోనే కంటతడి పెట్టారు. సొంత మైదానం వాంఖెడే స్టేడియంలో సన్రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్లు సృష్టించిన పరుగుల విధ్వంసం చూసి

ముంబై ఇండియన్స్ యజమాని రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ సతీమణి నీతా అంబానీ మైదానంలోనే కంటతడి పెట్టారు. సొంత మైదానం వాంఖెడే స్టేడియంలో సన్రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్లు సృష్టించిన పరుగుల విధ్వంసం చూసి

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026లో భాగంగా నేడు (ఏప్రిల్ 24) ఎం. చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడిన ఈ మ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్

సన్రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ అభిషేక్ శర్మ హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు. మంగళవారం ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో కేవలం 68 బంతుల్లో 10 ఫోర్లు, 10 సిక్సర్లతో 135 పరుగులు

టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ సోషల్ మీడియాలో ఒక లైక్ కొట్టినందుకు పెద్ద దుమారానికి దారితీసింది. జర్మనీకి చెందిన మోడల్ లిజ్లాజ్ (LizLaz) ఇన్స్టాగ్రామ్ పోస్ట్కు కోహ్లీ ‘లైక్’ కొట్టారు. దింతో జర్మనీ

ఐపీఎల్ 2026 సీజన్లో ఇవాళ ఉప్పల్ వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్ తో చెన్నై సూపర్ కింగ్స్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్ లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టులోకి దక్షిణాఫ్రికా స్టార్ పేసర్ గెరాల్డ్ కోయిట్జీ చేరాడు.

వరుస విజయాలతో దూసుకెలుతున్న రాజస్థాన్ రాయల్స్ మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. శుక్రవారం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) తో జరిగిన మ్యాచ్ లో 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. వైభవ్ సూర్యవంశీ

రాజస్థాన్ రాయల్స్, ముంబయి ఇండియన్స్ మధ్య మంగళవారం జరగాల్సిన మ్యాచ్ వర్షం వల్ల 11 ఓవర్లకు కుదించారు. ఈ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ జట్టు 27 పరుగుల తేడాతో గెలిచింది. మొదట బ్యాటింగ్ చేసిన

పంజాబ్ కింగ్స్ తమ ఐపీఎల్ 2026 ను విక్టరీతో ప్రారంభించింది. ఆస్ట్రేలియా యువ సంచలనం, అరంగేట్రం ఆటగాడు కూపర్ కానోలీ (72 నాటౌట్) బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్తో పంజాబ్ను గెలుపు తీరాలకు చేర్చాడు. స్వల్ప వ్యవధిలో

సోమవారం సాయంత్రం జరిగిన మ్యాచ్ లో చెన్నై సూపర్కింగ్స్ పై రాజస్థాన్ రాయల్స్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. బౌలింగ్కు అనుకూలించిన పిచ్ పై రాజస్థాన్ రాయల్స్ ఆటగాళ్లు రాణించారు. నాంద్రి బర్గర్

ఐపీఎల్లో ఈరోజు (సోమవారం) సాయంత్రం 7:30 గంటకి జరగనున్న తమ తొలి మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ తలపడనున్నాయి. గత ఐపీఎల్ సీజన్ లో ఇప్పటిదాకా రాజస్థాన్కు ఆడిన సంజు శాంసన్

వన్డే ప్రపంచకప్ 2027 టోర్నమెంట్కు ఇంకా ఏడాదికి పైగా సమయం ఉన్నప్పటికీ, బీసీసీఐ ఇప్పటినుంచే పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతోంది. ఈ మెగా టోర్నీ కోసం సుమారు 20 మంది ఆటగాళ్లతో కూడిన ప్రాబబుల్స్

ప్రముఖ సినీ నటుడు అజిత్కు మహీంద్రా సంస్థ బీఈ6 ఫార్ములా ఈ-థీమ్డ్ ఎస్యూవీని చెన్నైలో బహూకరించింది. ఆయనకు ఈ కారును మహేంద్రా ఆటోమోటివ్ టెక్నాలజీ, ప్రోడక్ట్ డెవలప్మెంట్ ప్రెసిడెంట్ ఆర్.వేలుసామి అందించారు. అజిత్ ప్రొఫెషనల్