Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

నేడు ఆంధ్ర ప్రదేశ్ లో 10వ తరగతి రిజల్ట్స్ :

నిన్న తెలంగాణలో 10వ తరగతి పరీక్షల ఫలితాలు వెలువడగా . .. నేడు ఆంధ్ర ప్రదేశ్ లో 10వ తరగతి పరీక్షల ఫలితాలు విడుదల కానున్నాయి.  ఇందుకు సర్వం సిద్ధం చేశారు అధికారులు. ఈ

కాసేపట్లో 10వ తరగతి ఫలితాలు

తెలంగాణలో పదో తరగతి పరీక్షల ఫలితాల విడుదలకు రంగం సిద్ధమైంది. మార్చి 14 నుంచి ఈ నెల 13వరకు జరిగిన ఈ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 5.15 లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు.

కెఎంసి లో ఏడుగురు వైద్య విద్యార్థుల సస్పెండ్

వరంగల్‌లోని కాకతీయ మెడికల్ కాలేజీ (కేఎంసీ)లో ఏడుగురు థర్డ్ ఇయర్ ఎంబీబీఎస్ విద్యార్థులపై యాజమాన్యం కఠిన చర్యలు తీసుకుంది. జూనియర్ విద్యార్థులను వేధించినట్లు రుజువు కావడంతో వారిని ఆరు నెలల పాటు క్లాసుల నుంచి

నందిగామలో కేంద్రీయ విద్యాలయం.. ఏర్పాటు

దేశవ్యాప్తంగా 85 కొత్త కేంద్రీయ విద్యాలయాలను ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం తాజాగా ఆమోదముద్ర వేయగా వాటిలో నందిగామలో కేంద్రీయ విద్యాలయం ఒకటిగా ఉంది. 2026 – 27 విద్యా సంవత్సరం నుంచి నందిగామ కేంద్రీయ

రేప‌టి నుంచి 10th ప‌రీక్ష‌లు.. షెడ్యూల్డ్ విడుదల :

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప‌రీక్ష‌లు హ‌డావిడి కొన‌సాగుతోంది. ఇంట‌ర్ ప‌రీక్ష‌లు ముగింపు ద‌శ‌కు చేరుకున్నాయి. రేప‌టి నుంచి అనగా శ‌నివారం (మార్చి 14) నుంచి టెన్త్ ప‌రీక్ష‌లు ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 16న ప‌రీక్ష‌లు

ఏపీ పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల

ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి ssc వార్షిక పరీక్షల షెడ్యూల్ అధికారికంగా విడుదలైంది. ఈ సంవత్సరం పరీక్షలు 2026 మార్చి 16 నుండి ఏప్రిల్ 1 వరకు నిర్వహించబడనున్నాయి. ప్రతి రోజు ఉదయం 9.30 గంటల

రేపటి నుంచి జేఈఈ మెయిన్స్ పరీక్షలు!

దేశవ్యాప్తంగా ఎన్ఐటిల్లో బీటెక్,బిఆర్క్, సీట్ల భర్తీకి జేఈఈ మెయిన్స్ అడ్వాన్సుడ్ కు అర్హత పొందేందుకు బుధవారం నుంచి జేఈఈ మెయిన్స్ పరీక్షలు ప్రారంభం కాను న్నాయి. ఈసారి రికార్డు స్థాయిలో దాదాపు 14.50 లక్షల

నీట్ పేపర్ లీక్… ?

నీట్ పేపర్ లీక్ అయిందని పరీక్ష జరిగిన నుంచి విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. దీనిపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కూడా మాట్లాడారు. నీట్ ఫలితాలు వచ్చిన తర్వాత నీట్ పేపర్ లీక్ అయినట్లు

టీఎస్‌పీఎస్సీ అభ్యర్థులకు గమనిక

 తెలంగాణలో ఈ నెల 9వ తేదీన జరిగే గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షకు టీఎస్‌పీఎస్సీ పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తోంది. అభ్యర్థులు పరీక్ష కేంద్రాలకు వెళ్లే ముందు తమ హాల్ టికెట్‌పై పాస్ పోర్టు సైజ్ ఫొటోను

TSPSC ని TGPSC గా మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల సీఎం  రేవంత్ రెడ్డి  ప్రభుత్వం TS ని TG గా మార్చిన సంగతి తెలిసిందే. తాజాగా  TSPSC పేరు నిTGPSC గా మార్చారు. ఈ మేరకు

తెలంగాణలో సీఎం బ్రేక్ ఫాస్ట్ పథకానికి శ్రీకారం… మెనూ ఇదే…

– రేపు ప్రారంభించ‌నున్న సిఎం కెసిఆర్‌… తెలంగాణలో కెసిఆర్ సర్కారు మరో వినూత్న పథకానికి శ్రీకారం చుట్ట‌నుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో ఈ పథకం ప్రారంభం కానుంది. ఈ పథకాన్ని సీఎం కెసిఆర్

ఏప్రిల్ 03 నుండి తెలంగాణ లో టెన్త్ పరీక్షలు

ఏప్రిల్ 03 నుండి తెలంగాణ లో టెన్త్ పరీక్షలు మొదలుకాబోతున్నాయి. ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఈనెల 24 నుంచి ఆన్‌లైన్‌లో హాల్ టికెట్లు అందుబాటులో ఉంటాయని

RSS
Follow by Email
Latest news