Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

సర్‌ఛార్జీలని పెంచిన ఎయిరిండియా

అమెరికా-ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో .. ప్రపంచవ్యాప్తంగా ఫ్లయిట్ ఫ్యూయల్ ధరలు పెరిగిన నేపథ్యంలో, దేశీయ-అంతర్జాతీయ మార్గాల్లో ఫ్యూయల్ సర్‌ఛార్జీని సవరిస్తున్నట్లు ఎయిరిండియా ప్రకటించింది. దేశీయంగా ప్రయాణ చార్జీలకు సంబంధించి, బుధవారం నుంచి

టీఆర్ఎస్ పేరుతో కవిత కొత్త పార్టీ :

కెసిఆర్ ముద్దుల కూతురు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తన కొత్త పార్టీ ఏర్పాటు చేయనున్న విషయం తెలిసిందే. నూతన పార్టీ ఏర్పాటు విషయంలో ఆమె వేగం పెంచారు. ఏప్రిల్ 25న పార్టీని

హైదరాబాద్ లో అంతర్జాతీయ స్థాయిలో కొత్త బస్‌స్టేషన్‌ నిర్మాణం

తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో అంతర్జాతీయ స్థాయిలో కొత్త బస్‌స్టేషన్‌ నిర్మాణం చేపట్టబోతున్నారు. శంషాబాద్‌ విమానాశ్రయానికి సమీపంలో 150 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించేందుకు ఆర్టీసీ వడివడిగా అడుగులు వేస్తోంది. దీని నిర్మాణానికి గాను బహదూర్‌గూడ

హనుమాన్ జయంతి… కీలక ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు..

హనుమాన్ జయంతి సందర్భంగా ఇవాళ‌ హైదరాబాద్ నగరంలో భారీ ‘విజయయాత్ర’, ర్యాలీ నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటలకు గౌలిగూడ రామాలయం నుంచి ఈ విజయయాత్ర ప్రారంభమై పుత్లిబౌలి, నారాయణగూడ, చిక్కడపల్లి, ఆర్‌టీసీ క్రాస్‌రోడ్స్‌, అశోక్‌నగర్‌,

ఒంటిమిట్ట లో శ్రీరామ నవమి బ్రహ్మోత్సవాలు

ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి ఆలయంలో శ్రీరామ నవమి వార్షిక బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. ఇందులోభాగంగా బుధవారం శివధనుర్భంగ అలంకారంలో శ్రీ రాముడు భక్తులకు దర్శనమిచ్చారు. తొలుత రామయ్యను పట్టు వస్త్రాలు, పుష్ప మాలికలు, ఆభరణాలతో

నల్లబజారుకు తరలిస్తున్న గ్యాస్ ఏజెన్సీలపై కేసులు..

ఆంద్రప్రదేశ్ లో గృహావసర వంటగ్యాస్‌ సిలిండర్లను నల్లబజారుకు తరలిస్తున్న 146 ఏజెన్సీలపై 6ఎ కేసులు నమోదు చేశామని… 4,285 సిలిండర్లు స్వాధీనం చేసుకున్నామని రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ తెలిపారు. విజయవాడలోని పౌరసరఫరాల

మంత్రి పొంగులేటి సంస్థపై సీఐడీ కి ఆదేశిన రేవంత్ సర్కార్

అక్రమ మైనింగ్ ఆరోపణలపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుటుంబానికి చెందిన రాఘవ కన్ స్ట్రక్షన్స్ సంస్థపై సీఐడీ విచారణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. సొంత కేబినెట్ లోని కీలక మంత్రికి చెందిన కంపెనీపై

ఏపీ రాజధానిగా అమరావతిని శాశ్వతం చేస్తూ తీర్మానం

ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని శాశ్వతం చేస్తూ, చట్టబద్ధత కల్పించి భవిష్యత్తులో ఏ శక్తీ మార్చలేని విధంగా దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేసింది. శనివారం ఉదయం 11 గంటలకు ప్రారంభమైన అమరావతి తీర్మానంపై చర్చ

హైదరాబాద్ మెట్రో రైలును ప్రభుత్వం స్వాధీనం

హైదరాబాద్ మెట్రో రైలు స్వాధీనానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి హైదరాబాద్ అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. ఎల్ అండ్ టీ నుంచి మెట్రోను స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. మెట్రో విస్తరణకు

అంగ రంగ వైభవంగా రాములోరి పెళ్లి

శ్రీరామనవమి పర్వదినం రోజున భద్రాచలంలో జరిగే సీతారాముల కళ్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. ఈ వేడుకకు సీఎం రేవంత్ రెడ్డి సతీసమేతంగా హాజరయ్యారు. సంప్రదాయం ప్రకారం స్వామివారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. శ్రీరామనవమి

గ్యాస్, ఇంధన వినియోగదారులకు శుభ వార్త

ఇజ్రయేల్, అమెరికా, ఇరాన్ యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో గ్యాస్, ఇంధనం కొరత ఏర్పడుతుందేమోనని దేశంలో ప్రజలు ఆందోళన చెందుతున్న క్రమంలో వినియోగదారులకు ఒక శుభ వార్త. గ్యాస్ మరియు చమురు

సమస్యల పరిష్కారానికి అంబర్ పేటలో స్థానిక ఎమ్మెల్యే పర్యటన

అంబర్ పేట నియోజకవర్గం పరిధిలో డ్రైనేజీ సమస్య మురుగునీటి సమస్య తీవ్రంగా ఉందని ప్రజలు ఆందోళన వెలిగించారు. ఈ క్రమంలో సమస్యల పరిష్కారానికి గాను అధికారులు తగు చర్యలు తీసుకోనున్నారు. జలమండలి ఎండి అశోక

RSS
Follow by Email
Latest news