Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

తెలంగాణ బడ్జెట్ 3.24 లక్షల కోట్లు

తెలంగాణ ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క 2026-27 ఏడాదికి రూ. 3.24 లక్షల కోట్లతో బడ్జెట్ ప్రవేశ పెట్టారు. ప్రభుత్వం తన ఎన్నికల వాగ్దానాలైన ఆరు గ్యారెంటీ పథకాల అమలుకు ఈ బడ్జెట్‌లో

తెలంగాణలో వాహనదారులకు హెచ్చరిక

తెలంగాణలో వాహనదారులకు ఇది ముఖ్యమైన హెచ్చరిక. పెండింగ్ చలాన్ల వసూలు, వాటిపై వచ్చే వివాదాల పరిష్కారం కోసం ప్రభుత్వం విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించి, పెండింగ్ చలాన్లను చెల్లించకుండా నిర్లక్ష్యం

సినీ అవార్డుల కార్యక్రమాన్ని కెసిఆర్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది : భట్టి

సుమారు పదేళ్లుగా నిలిచిపోయిన ప్రభుత్వ సినీ పురస్కారాల ప్రదానోత్సవాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవతో పునఃప్రారంభించారు. నిలిచిపోయిన సినీ అవార్డుల కార్యక్రమం రేవంత్ రెడ్డి చొరవతో మళ్లీ ప్రారంభం కావడం హర్షణీయమని తెలంగాణ ఉప

మానవత్వం చాటుకున్న ఇనుగాల…

ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్న కుటుంబానికి చేయూతనందించి మానవత్వాన్ని చాటుకున్న ఇనగాల వెంకట్రామ్ రెడ్డి. ఓ చిన్నారికి ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాల్సి ఉండగా ఇనగాల ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఆ సర్జరీ చేయించి ఆ

మట్టి పాత్రలు ఉపయోగించి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి : మంత్రి పొన్నం

మట్టి పాత్రలు ఉపయోగించి ప్రజలు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని పొన్నం ప్రభాకర్ సూచించారు. శ్రీపరాభవ నామ సంవత్సర ఉగాది పురస్కరించుకొని ”మట్టి పాత్రలు వాడండి ఆరోగ్యాన్ని కాపాడుకోండి కుల వృత్తులను ప్రోత్సహించండి” నినాదంతో అసెంబ్లీ

2029లోనే తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు : సీఎం రేవంత్ రెడ్డి

2029లోనే తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు వస్తాయని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న అయన మీడియాతో మాట్లాడారు. షెడ్యూల్ ప్రకారం తెలంగాణ ఎన్నికలు 2028 డిసెంబర్ నెలలో రావాల్సి

హనుమకొండ దారుణం… ఇద్దరు సజీవదహనం

హనుమకొండ జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.  కాజీపేట మండలం కడిపికొండలోని రాజీవ్ గృహకల్పలో ఈరోజు తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఈ ఘోర ఘటన వెలుగుచూసింది. ఓ తండ్రి, కూతురు అనుమానాస్పద స్థితిలో సజీవదహనమయ్యారు.

నందిగామలో కేంద్రీయ విద్యాలయం.. ఏర్పాటు

దేశవ్యాప్తంగా 85 కొత్త కేంద్రీయ విద్యాలయాలను ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం తాజాగా ఆమోదముద్ర వేయగా వాటిలో నందిగామలో కేంద్రీయ విద్యాలయం ఒకటిగా ఉంది. 2026 – 27 విద్యా సంవత్సరం నుంచి నందిగామ కేంద్రీయ

ఇఫ్తార్ విందుకు సీఎం రేవంత్ ని ఆహ్వానించిన మంత్రి అజారుద్దీన్

తెలంగాణ రాష్ట్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ ఇఫ్తార్ విందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించారు. పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమైన నేపథ్యంలో మార్చి 15వ తేదీన ఈ విందును ఏర్పాటు

బోరబండలో విషాదఘటన.. ఇద్దరు పిల్లల గొంతునులిమి.. తల్లి ఆత్మహత్య..

హైదరాబాద్ నగరంలోని బోరబండ పెద్దమ్మనగర్‌లో విషాదఘటన చోటుచేసుకుంది. సత్యవాణి అనే గృహిణి తన ఇద్దరు పిల్లల గొంతు నులిమి.. తనూ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. కుటుంబ కలహాల నేపథ్యంలో ఈ

గుడ్‌న్యూస్ చెప్పిన జీహెచ్ఎంసీ.. వడ్డీపై ఏకంగా 90 శాతం రాయితీ..

హైదరాబాద్ నగరంలో పెండింగ్‌లో ఉన్న పన్నులను త్వరితగతిన వసూలు చేయడం తో పాటు… పౌరులపై ఉన్న వడ్డీ భారాన్ని తగ్గించేందుకు ‘వన్ టైమ్ సెటిల్‌మెంట్’ (OTS) పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ నెల మార్చి 31వ

పార్టీ అభ్య ర్థుల గెలుపునకు కృషి చేస్తా… కొప్పిరాల శైలశ్రీ

బిజెపి పార్టీ రాష్ట్ర కార్యాలయంలో వివిధ మున్సిపాలిటీలకు ఇంచార్జ్ లుగా గురువారం రోజున నియమించారు. ఈ సందర్భంగా నర్సంపేట మున్సిపాలిటీ ఇంచార్జ్ గా నియమితులైన కొప్పిరాల శైలశ్రీ మాట్లాడారు. మహిళా మోర్చా అధ్యక్షులు శిల్పా

RSS
Follow by Email
Latest news