Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు 32 గేట్లు ఎత్తవేత…దిగువనకు 3 లక్షల క్యూసెక్కుల నీరు విడుదల..

ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో నిజామాబాద్‌ జిల్లాలోని శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చిచేరుతోంది. శ్రీరాంసాగర్‌ పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు. ప్రస్తుతం 1,088.70 అడుగుల నీరు ఉన్నది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 3,08,000

ఆగస్టు 3 నుంచి తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు..

తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ఆగస్టు 3 నుంచి జరుగనున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల జులై 31న మధ్యాహ్నం 2 గంటలకు నూతన సచివాలయం డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ తెలంగాణ

నారా లోకేశ్ కు సర్ ప్రైజ్ ఇచ్చిన భువనేశ్వరి

ఈరోజు ఒక గొప్ప దినం. అదే (మదర్స్ డే) మాతృ దినోత్సవం. ఈ సృష్టికి మూలం అమ్మ. అమ్మలేనిదే జననం లేదు… గమనం లేదు… అమ్మే లేకపోతే ఈ సృష్టిలో జీవం లేదు… అసలు

కాంగ్రెస్ పార్టీకి శుభాభినందనలు : మంత్రి కేటీఆర్

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీజేపీని చిత్తు చేసి కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంపై తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పందించారు. కర్ణాటకలో నూతనంగా ఏర్పాటు కానున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి శుభాభినందనలు తెలుపుతున్నట్టు వెల్లడించారు. బీజేపీ

రేపు హైదరాబాదులో యువ సంఘర్షణ సభ… ముఖ్య అతిధిగా ప్రియాంక గాంధీ..

రేపు సరూర్‌నగర్‌లోని ఇండోర్‌ స్టేడియంలో కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులతో యువ సంఘర్షణ సభ నిర్వహించబోతుంది. ఈ సభ కు ముఖ్య అతిధిగా ప్రియాంక గాంధీ హాజరుకానున్నారు. ప్రియాంక తొలిసారి తెలంగాణకు వస్తుండటంతో కాంగ్రెస్ శ్రేణులు

ఫ్రెండ్లీ పోలీస్,శాంతి భద్రతలే లక్ష్యంగా పని చేస్తున్న తెలంగాణ పోలీసులు : హోం మినిస్టర్

*దేశంలోనే తెలంగాణ పోలీసులు నెంబర్ – 1:  తెలంగాణ రాష్ట్ర హోం మంత్రి  శ్రీ మహమూద్ అలీ* *- చేవెళ్లలో ఆధునిక పోలీస్ భవనాన్ని ప్రారంభించిన మంత్రి మహమూద్ అలీ, తెలంగాణ రాష్ట్ర డిజిపి శ్రీ అంజని కుమార్, ఐపిఎస్.,*

బిఆర్ ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో విషాదం

ఖమ్మం జిల్లా కారేపల్లి మం. చీమలపాడులో విషాదం జరిగింది. బిఆర్ ఎస్ ఆత్మీయ సమ్మేళనం కోసం ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్యే రాములు వస్తుండటంతో కార్యకర్తలు బాణసంచా పేల్చారు. నిప్పురవ్వలు పడి పూరి గుడిసె

పొంగులేటి, జూపల్లి లపై సస్పెన్షన్ వేటు

బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావులను ఆ పార్టీ హైకమాండ్ సస్పెండ్ చేసింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన కారణంగా సస్పెండ్ చేస్తున్నట్టు తెలిపింది. నిన్న

విద్యార్థుల జీవితాలతో… కేసీఆర్ నీచ రాజకీయాలు చేస్తున్నారు : ఈటల

పదో తరగతి హిందీ పేపర్ లీకేజి వ్యవహారంలో బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పై పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈటల ఈ రోజు పోలీసు విచారణకు హాజరయ్యారు.

రాష్ట్రంలో జరగుతున్న ప్రమాదాల్లో పేదలు, అమాయకులే ప్రాణాలు కోల్పోతున్నారు : కిషన్‌ రెడ్డి

తెలంగాణ  ‘రాష్ట్రంలో జరగుతున్న ప్రమాదాల్లో పేదలు, అమాయకులే ప్రాణాలు కోల్పోతున్నారని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి అన్నారు. సికింద్రాబాద్‌ స్వప్నలోక్‌ కాంప్లెక్స్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో ఆరుగురు

ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ కి ఘోర పరాభవం… టీడీపీ క్లీన్ స్వీప్

ఏపీలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార వైసీపీకి ఘోర పరాభవం చవిచూసింది. ప్రభుత్వ వ్యతిరేకత విద్యావంతుల్లో స్పష్టంగా కనపడింది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మూడింటికి మూడు స్థానాలను కైవశం చేసుకుని తెలుగుదేశం పార్టీ క్లీన్

కవితకు ఈడీ మరోసారి నోటీసులు…20న హాజరుకావాలి : ఈడీ

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు విషయంలో విచారణకు రావాలంటూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితకు మరోసారి నోటీసులు ఇచ్చింది. ఈ నెల 20న తమ ముందు హాజరుకావాలని స్పష్టం చేసింది. ఈ మేరకు

RSS
Follow by Email
Latest news