Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడినుండైనా పోటీ చేస్తా..: సినీనటి జయప్రద..

సినీ నటి  బిజెపి నాయకురాలు, మాజీ ఎంపీ జయప్రద తన మనసులోని కోరికను బయటపెట్టింది. అధిష్టానం  ఆదేశించాలేగాని రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడి నుండి పోటీ చేయమన్నా పోటీ చేస్తానని తెలిపింది. స్వతహాగా తెలుగు

పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలపై సీఎం సమీక్షా…!

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్య క్రమాలపై సీఎం కేసీఆర్ ఈరోజు ప్రగతి భవన్‌లో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశానికి మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితోపాటు సంబంధిత

త‌న‌కు ఒక్క అవ‌కాశం ఇవ్వండి : కేఏ పాల్

ప్ర‌జ‌ల‌కు సేవ చేసేందుకు త‌న‌కు ఒక్క అవ‌కాశం ఇవ్వాల‌ని ప్ర‌జా శాంతి పార్టీ అధ్య‌క్షుడు కేఏ పాల్ తెలంగాణ ప్రజలకు విజ్ఞ‌ప్తి చేశారు. ఇప్ప‌టిదాకా దోచుకునే వారికే అవ‌కాశం ఇచ్చార‌ని, కానీ నిజమైన సేవ

కశ్మీర్ నుంచి కన్యాకుమారి రాహుల్ గాంధీ పాదయాత్ర

కాంగ్రెస్ పార్టీ ని బలోపేతం చేసేందుకు కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు రాహుల్ గాంధీ పాదయాత్ర చేపట్టబోతున్నారు. 2024 ఎన్నికలే లక్ష్యంగా ఈ పాదయాత్ర చేస్తున్నట్లు సమాచారం. పాదయాత్రను దేశంలోని  అన్ని రాష్ట్రాల‌ను క‌లుపుతూ

సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ లపై కేంద్ర హోం మంత్రికి ఫిర్యాదు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన తనయుడు, మంత్రి కేటీఆర్ లపై కేంద్రానికి ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఫిర్యాదు చేశారు. గురువారం రాత్రి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో అయన

ఒక్కసారిగా చల్లబడిన వాతావరణం.. తెలంగాణాలో భారీ వర్ష సూచన..!

తెలంగాణలో నిన్నటి వరకు అధిక ఉష్ణోగ్రతలు నమోదైన వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తెలంగాణలోని 8 జిల్లాల్లో నేడు భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణశాఖ తెలిపింది. ఈ

తెలంగాణలో పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ షెడ్యూల్డ్ విడుదల..!

తెలంగాణలో పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ – ‘‘POLYCET-2022’’ కు సంబంధించిన నోటిఫికేషన్ ను అధికారులు తాజాగా విడుదల చేశారు. ఈ ఏడాది టెన్త్ చదువుతున్న విద్యార్థులు వచ్చే విద్యాసంవత్సరంలో డిప్లొమా కోర్సుల్లో చేరేందుకు ఈ

తెలంగాణాలో జిల్లాకు ఒక మెడికల్ కళాశాల : బోయి వినోద్ కుమార్

ఉమ్మడి రాష్ట్రంలో సుమారు 5 మెడికల్ కళాశాలలు ఉండేవి. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత జిల్లాకు ఒక మెడికల్ కళాశాలు ఏర్పాటు చేసుకుంటున్నామని ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయి వినోద్ కుమార్

గాంధీ భ‌వ‌న్ లో రాహుల్ గాంధీ హల్చల్

హైద‌రాబాద్‌లో ఓ ల్యాండ్ మార్క్‌గా నిలిచిన గాంధీ భ‌వ‌న్‌కు ఆ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ తొలిసారి వచ్చారు.  సోనియా గాంధీ కానీ ఆమె తనయుడు రాహుల్ గాంధీ కూడా ఇప్ప‌టివరకు  రానే

వరంగల్ లో 1600 కోట్లతో వస్త్ర పరిశ్రమకు శంకుస్థాపన…15 వేల మందికి ఉపాధి

కేరళకు చెందిన ప్రఖ్యాత వస్త్ర పరిశ్రమ కిటెక్స్ ఇవ్వాళ వరంగల్ లోని కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో ఒక భారీ వస్త్ర పరిశ్రమ స్థాపనకు తొలి అడుగు వేసింది. 1600 కోట్ల రూపాయల పెట్టుబడితో

తెలంగాణ మాదిగ పరిరక్షణ సమితి లోకి భారీ చేరికలు…

తెలంగాణ మాదిగ పరిరక్షణ సమితి రాష్ట్ర ముఖ్య కార్యకర్తల సమావేశం నిజామాబాద్ లో మంగళవారం జరిగింది.  ఈ సందర్బంగా తెలంగాణ మాదిగ పరిరక్షణ సమితి (TMPS) లోకి పలువురు కార్యకర్తలు చేరారు. నిజామాబాద్ జిల్లా

త్వరలో రాజకీయ పార్టీని పెడుతున్నా : తీన్మార్ మల్లన్న

తెలంగాణను 7,200 మంది దొంగలు పట్టి పీడిస్తున్నారని చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న అన్నారు. రాష్ట్ర సంపదను 7,200 మంది కొల్లగొడుతున్నారని, ఆ వెలమ దొరల భరతం పడతానని సంచలన వ్యాఖ్యలు చేశారు.

RSS
Follow by Email
Latest news