Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

జర్నలిస్టుల ఇండ్ల స్థలాలకు అడ్డంకులు తొలిగాయి : అల్లం నారాయణ

సుప్రీం కోర్టు తీర్పుతో జర్నలిస్టులకు, ఇండ్లు, ఇండ్ల స్థలాల కేటాయింపుకు అడ్డంకులు తొలగాయని, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం అర్హులైన అందరికీ న్యాయం చేస్తారని మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ అన్నారు. ఇప్పటివరకు

గోదారి కష్టం.. మేము ఇక్కడ ఉండం… ఏపీ టూ… తెలంగాణ

ఉమ్మడి ఏపీ లోని ఖమ్మం జిల్లా భద్రాచలం డివిజన్ లోని ఏడూ మండలాలను కొత్తగా ఏర్పడిన ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం కేటాయించిన సంగతి తెలిసిందే. అయితే, తాము తెలంగాణలోనే ఉంటామని అప్పట్లో ఆయా

అర్ధరాత్రి విమానంలో గవర్నగ్ తమిళసై ఎం చేసిందో తెలుసా..!

వారణాసి నుండి తిరుగు ప్రయాణంలో ఢిల్లీ- హైదరాబాద్ అర్ధరాత్రి విమానంలో ప్రయాణిస్తున్న ఒక ప్రయాణికుడు అస్వస్థతకు గురయ్యాడు. ప్రయాణికుడు చెస్ట్ పెయిన్, ఇతర సమస్యలతో విమానం గాల్లో ఉన్నప్పుడు తీవ్ర అస్వస్థతకు గురికావడంతో… విమాన

వర్తమాన వారధి… వచ్చే కాలపు “సారథి”

ప్రజాజీవన శక్తిసామర్థ్యుడి మైండ్ లో రిజిస్టర్ కావాలని, ఆయన చల్లని చూపు ప్రసరించాలని మామూలుగానే 365 రోజులూ రకరకాల ప్రయత్నాలు, ప్రయోగాలు చేస్తుంటారు. ఇక పుట్టినరోజు సందర్భంలోనైతే ఆ ఉబలాటాలు కుండపోత వర్షాలు, కాళేశ్వర

సినిమా థియేటర్లకు నోటీసులు జారీ..

కరీంనగర్ పోలీస్ కమీషనరేట్ పరిధిలోగల సరైన ధ్రువపత్రాలు లేని సినిమా థియేటర్స్ కి కరీంనగర్ పోలీస్ కమీషనర్ వి. సత్యనారాయణ నోటీసులు జారీ చేశారు. కరీంనగర్ లోని శ్రీనివాస మల్టీప్లెక్స్, జమ్మికుంట లోని మురళి,

తెలంగాణాలో పెరుగుతున్న కరోనా కేసులు…జిల్లాల వారీగా కేసుల వివరాలు…

తెలంగాణలో కరోనా వైరస్ క్రమంగా పెరుగుతోంది. గడచిన 24 గంటల్లో 35,094 కరోనా పరీక్షలు నిర్వహించగా, 765 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాదులో అత్యధికంగా 356 కొత్త కేసులు నమోదైనాయి. ఇక

బ్రేకింగ్ న్యూస్… ఏ క్షణంలో అయినా కడెం ప్రాజెక్టు కూలిపోవచ్చు..

తెలంగాణలో లో కురుస్తున్న బారి వర్షాలకు అన్ని ప్రాజెక్టులు నిండు కుండలా మారాయి. ఆదిలాబాద్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కడెం ప్రాజెక్టుకు భారీ స్థాయిలో వరద వచ్చి చేరుతుండటంతో డ్యామ్ కు

తెలుగు రాష్ట్రాల్లో మరో నాలుగైదు రోజులపాటు భారీ వర్షాలు

రెండు తెలుగు రాష్ట్రాలు తడిసి ముదైపోతున్నాయి. అల్పపీడన ప్రభావంతో తెలంగాణ, కోస్తాంధ్ర ప్రాంతాల్లో మరో నాలుగైదు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో విస్తారంగా వర్షాలు కురుస్తాయని, కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడతాయని భారత

కరోనా అప్డేట్స్..తెలంగాణాలో మళ్ళీ పెరుగుతున్న కేసులు..

తెలంగాణలోకరోనా కేసులు మళ్ళీ  పెరుగుతున్నాయి. గడచిన 24 గంటల్లో 22,384 కొవిడ్ పరీక్షలు నిర్వహించగా, 457 మందికి పాజిటివ్ సోకినట్లు వెల్లడైంది. రాష్ట్ర రాజధాని హైదరాబాదులో అత్యధికంగా 285 కొత్త కేసులు నమోదయ్యాయి. అలాగే

రాజకీయ విమర్శల జోలికి వెళ్లని ప్రధాని ప్రసంగం

సికింద్రాబాద్ లో బీజేపీ ఏర్పాటు చేసిన విజయ సంకల్ప సభలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. తన ప్రసంగంలో ప్రధాని మోదీ ఎక్కడా రాజకీయ విమర్శల జోలికి వెళ్లలేదు. పైగా తెలంగాణ పై వరాల

ముగిసిన తొలిరోజు జాతీయ కార్యవర్గం సమావేశాలు..!

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా బీజేపీ అగ్రనేతలందరూ బీజేపీ జాతీయ కార్యవర్గం సమావేశాలకు హాజరైనారు.  బీజేపీ జాతీయ కార్యవర్గం సమావేశాలు తొలిరోజు

తెలంగాణలో మరో 86 కొత్త జూనియర్ కాలేజీలు

తెలంగాణలో మరో 86 కొత్త జూనియర్ కాలేజీలు రానున్నాయి. అయితే, ఇప్పటి వరకు తెలంగాణలో ఉన్న 86 గురుకుల పాఠశాలలను జూనియర్ కాలేజీలుగా మారచనున్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు వీటిని అప్ గ్రేడ్

RSS
Follow by Email
Latest news