
తెలంగాణలోని నిరుద్యోగులకు నూతన సంవత్సరంలో శుభవార్త…
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్ పీఎస్ సీ) నూతన సంవత్సరం ముగింట నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. ఇటీవల పలు ఉద్యోగ నియామకాల ప్రకటనలు విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్ పీఎస్ సీ) నూతన సంవత్సరం ముగింట నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. ఇటీవల పలు ఉద్యోగ నియామకాల ప్రకటనలు విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా
రాజపేట మండల పరిధిలోని పాముకుంట గ్రామంలోని మధిర కషాయిగుడెం నుండి సుమారు 100 మంది బుధవారం రోజున కాంగ్రె స్ పార్టీలో చేరడం జరిగింది. టి పి సి సి సభ్యులు ఆలేరు నియోజకవర్గ
ఆధునిక యుగంలో పత్రికల స్వేచ్ఛకు జర్నలిస్టుల హక్కులకు ఆటంకం కలుగుతుందని పలువురు సీనియర్ పాత్రికేయులు ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో జరిగిన తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్)
కంటి వెలుగు పథకాన్ని 2018, ఆగస్టు 15న మెదక్ జిల్లా మల్కాపూర్లో సిఎం కెసిఆర్ ప్రారంభించిన విషయం విదితమే. అయితే.. ఈ పథకం ఐదు నెలల పాటు కొనసాగింది. కంటి వెలుగు కోసం ప్రభుత్వం
తెలంగాణలో సంచలన రేపిన ఎమ్మెల్యేల కొనుగోలు చేసేందుకు యత్నించారన్న ఆరోపణలపై రామచంద్ర భారతి, సింహయాజులు, నందకుమార్ లను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వీరు చంచల్ గూడ జైల్లో ఉన్నారు. ఈ
తెలంగాణ రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ ఇల్లు, కార్యాలయాలపై అధికారులు సోదాలు జరిపారు. బుధవారం ఉదయం నుంచి మొదలైన ఈ సోదాలు రాత్రి దాకా కొనసాగాయి. సోదాల సందర్భంగా గంగుల ఇంటి నుంచి పలు
బతుకమ్మ పండుగను రాష్ట్ర పండుగగా గుర్తించిన సీఎం కేసీఆర్ తెలంగాణ ఆడపడుచులకు పెద్దపీట వేస్తున్నారని, అలాగే రాష్ట్రానికే పెద్దన్న పాత్ర పోషిస్తూ.. అందరిని ఆడుకుంటున్నారని ఈ పీ సీ ఎస్ వైస్ చైర్మన్ సోల్తి
తెలంగాణలో ఎంసీఏ, ఎంబీఏ ప్రవేశాలకు సంబంధించి నిర్వహించే ఐసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ ను రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఖరారు చేసింది. అక్టోబర్ 10 నుంచి ఐసెట్ కౌన్సెలింగ్ ప్రారంభం కానున్నట్లు ప్రకటించింది. వచ్చే నెల
వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం కారణంగా తెలంగాణలో నేటి నుండి మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు
సుప్రీం కోర్టు తీర్పుతో జర్నలిస్టులకు, ఇండ్లు, ఇండ్ల స్థలాల కేటాయింపుకు అడ్డంకులు తొలగాయని, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం అర్హులైన అందరికీ న్యాయం చేస్తారని మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ అన్నారు. ఇప్పటివరకు
ఉమ్మడి ఏపీ లోని ఖమ్మం జిల్లా భద్రాచలం డివిజన్ లోని ఏడూ మండలాలను కొత్తగా ఏర్పడిన ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం కేటాయించిన సంగతి తెలిసిందే. అయితే, తాము తెలంగాణలోనే ఉంటామని అప్పట్లో ఆయా
వారణాసి నుండి తిరుగు ప్రయాణంలో ఢిల్లీ- హైదరాబాద్ అర్ధరాత్రి విమానంలో ప్రయాణిస్తున్న ఒక ప్రయాణికుడు అస్వస్థతకు గురయ్యాడు. ప్రయాణికుడు చెస్ట్ పెయిన్, ఇతర సమస్యలతో విమానం గాల్లో ఉన్నప్పుడు తీవ్ర అస్వస్థతకు గురికావడంతో… విమాన