Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

రెండు తెలుగు రాష్ట్రాల్లో దంచి కొడుతున్న ఎండలు

తెలంగాణ వ్యాప్తంగా ఎండలు దంచి కొడుతున్నాయి. రాష్ట్రంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇవాళ  నిజామాబాద్‌, జగిత్యాల, కామారెడ్డి, మంచిర్యాల, నిర్మల్‌, పెద్దపల్లి, నల్లగొండ, ఆదిలాబాద్‌, భద్రాద్రి, కొమురంభీం జిల్లాల్లో 44 డిగ్రీలు, సిద్దిపేట, మెదక్‌,

తెలంగాణలో ఆవిర్భవించనున్న మరో కొత్త పార్టీ

తెలంగాణ రాజకీయాల్లో మరో కొత్త అధ్యాయానికి తెరలేవనుంది. బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సొంత రాజకీయ పార్టీని స్థాపించబోతున్నారు. ‘తెలంగాణ ప్రజా

ఏపీ తెలంగాణల్లో వడగండ్ల వాన భీభత్సం ..

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో వడగళ్ల వాన జనజీవనాన్ని అస్తవ్యస్తం చేసింది. వడగళ్ల వాన పలుచోట్ల  తీవ్ర బీభత్సాన్ని సృష్టించాయి. ములుగు జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన వడగళ్ల వర్షం

చర్చలు విఫలం…కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె

తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. ప్రభుత్వంతో చర్చలు విఫలం కావడంతో మంగళవారం అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగారు. దీంతో బస్‌ డిపోల్లో ఆర్టీసీ బస్సులు నిలిచిపోయాయి. డిపోల వద్ద

ఏప్రిల్ 20న సీఎం రేవంత్ రెడ్డి షెడ్యూల్డ్

రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఏ. రేవంత్ రెడ్డి గారు ఏప్రిల్ 20న సోమవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పర్యటించ నున్నారు. సీఎం పర్యటన వివరాలు : 👉 మధ్యాహ్నం 1.45 గంటలకు నివాసం నుంచి

డీలిమిటేషన్‌పై అమిత్ షా కీలక ప్రకటన… ఏపీకి 38, తెలంగాణకు 26 ఎంపీ సీట్లు

కేంద్ర ప్రభుత్వం చేపట్టిన డీలిమిటేషన్ (లోక్‌సభ స్థానాల పునర్విభజన) ప్రక్రియపై దక్షిణాది రాష్ట్రాలు వ్యక్తం చేస్తున్నవిషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా గురువారం లోక్‌సభలో కీలక ప్రకటన చేశారు. డీలిమిటేషన్

తెలంగాణాలో ఇందిరమ్మ ఇళ్ల పంపిణికి రంగం సిద్ధం

ఇందిరమ్మ ఇళ్లలో లబ్ధిదారుల ప్రవేశాలకు రంగం సిద్ధమైంది. ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా గ్రేటర్‌ హైదరాబాద్‌ మినహా రాష్ట్రంలోని 32 జిల్లాల పరిధిలో 3.68 లక్షల ఇళ్లను హౌసింగ్‌శాఖ కేటాయించింది. గృహ ప్రవేశాలకు సిద్ధమవుతున్న

ఏపీ తెలంగాణ లో మరిన్ని ఎయిర్ పోర్ట్ లు : మంత్రి రామ్మోహన్ నాయుడు

భారతదేశం వేగంగా అభివృద్ధి చెందుతున్న విమానయాన మార్కెట్‌గా అవతరించిందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. ఏపీ తెలంగాణ లో మరిన్ని ఎయిర్ పోర్ట్ లను నిర్మించనున్నట్లు

తెల్ల రేషన్ కార్డు లబ్దిదారులకు గుడ్ న్యూస్

తెలంగాణ ప్రజల సంక్షేమమే ధ్యేయంగా సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మరో చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి కొండంత అండగా నిలిచేలా రూ. 5 లక్షల భారీ జీవిత

ఇఫ్తార్ విందుకు సీఎం రేవంత్ ని ఆహ్వానించిన మంత్రి అజారుద్దీన్

తెలంగాణ రాష్ట్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ ఇఫ్తార్ విందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించారు. పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమైన నేపథ్యంలో మార్చి 15వ తేదీన ఈ విందును ఏర్పాటు

రేప‌టి నుంచి 10th ప‌రీక్ష‌లు.. షెడ్యూల్డ్ విడుదల :

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప‌రీక్ష‌లు హ‌డావిడి కొన‌సాగుతోంది. ఇంట‌ర్ ప‌రీక్ష‌లు ముగింపు ద‌శ‌కు చేరుకున్నాయి. రేప‌టి నుంచి అనగా శ‌నివారం (మార్చి 14) నుంచి టెన్త్ ప‌రీక్ష‌లు ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 16న ప‌రీక్ష‌లు

పార్టీ అభ్య ర్థుల గెలుపునకు కృషి చేస్తా… కొప్పిరాల శైలశ్రీ

బిజెపి పార్టీ రాష్ట్ర కార్యాలయంలో వివిధ మున్సిపాలిటీలకు ఇంచార్జ్ లుగా గురువారం రోజున నియమించారు. ఈ సందర్భంగా నర్సంపేట మున్సిపాలిటీ ఇంచార్జ్ గా నియమితులైన కొప్పిరాల శైలశ్రీ మాట్లాడారు. మహిళా మోర్చా అధ్యక్షులు శిల్పా

RSS
Follow by Email
Latest news