
రెండు తెలుగు రాష్ట్రాల్లో దంచి కొడుతున్న ఎండలు
తెలంగాణ వ్యాప్తంగా ఎండలు దంచి కొడుతున్నాయి. రాష్ట్రంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇవాళ నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి, నల్లగొండ, ఆదిలాబాద్, భద్రాద్రి, కొమురంభీం జిల్లాల్లో 44 డిగ్రీలు, సిద్దిపేట, మెదక్,





















