Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

గాంధీ భ‌వ‌న్ లో రాహుల్ గాంధీ హల్చల్

హైద‌రాబాద్‌లో ఓ ల్యాండ్ మార్క్‌గా నిలిచిన గాంధీ భ‌వ‌న్‌కు ఆ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ తొలిసారి వచ్చారు.  సోనియా గాంధీ కానీ ఆమె తనయుడు రాహుల్ గాంధీ కూడా ఇప్ప‌టివరకు  రానే

వరంగల్ లో 1600 కోట్లతో వస్త్ర పరిశ్రమకు శంకుస్థాపన…15 వేల మందికి ఉపాధి

కేరళకు చెందిన ప్రఖ్యాత వస్త్ర పరిశ్రమ కిటెక్స్ ఇవ్వాళ వరంగల్ లోని కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో ఒక భారీ వస్త్ర పరిశ్రమ స్థాపనకు తొలి అడుగు వేసింది. 1600 కోట్ల రూపాయల పెట్టుబడితో

తెలంగాణ మాదిగ పరిరక్షణ సమితి లోకి భారీ చేరికలు…

తెలంగాణ మాదిగ పరిరక్షణ సమితి రాష్ట్ర ముఖ్య కార్యకర్తల సమావేశం నిజామాబాద్ లో మంగళవారం జరిగింది.  ఈ సందర్బంగా తెలంగాణ మాదిగ పరిరక్షణ సమితి (TMPS) లోకి పలువురు కార్యకర్తలు చేరారు. నిజామాబాద్ జిల్లా

త్వరలో రాజకీయ పార్టీని పెడుతున్నా : తీన్మార్ మల్లన్న

తెలంగాణను 7,200 మంది దొంగలు పట్టి పీడిస్తున్నారని చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న అన్నారు. రాష్ట్ర సంపదను 7,200 మంది కొల్లగొడుతున్నారని, ఆ వెలమ దొరల భరతం పడతానని సంచలన వ్యాఖ్యలు చేశారు.

యాదాద్రి టెంపుల్ కి వెళుతున్నారా…? ఇది తెలుసుకుని వెళ్ళండి..

యాదాద్రి టెంపుల్ పున : ప్రారంభం అయ్యింది. అయితే మీరు దైవదర్శనం కోసం యాదాద్రికి వెళుతున్నారా…? అయితే ఇది ఒకసారి తప్పకుండ చదవండి. లేదంటే మీరు నిజంగానే నిలువుదోపిడికి గురవడం మాత్రం ఖాయం. ఆలయ

మన బస్తీ-మన బడి

మన బస్తీ-మన బడి కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపెట్టారన్నారు. అందులో భాగంగా  సుబేదారి ప్రభుత్వ పాఠశాలలో మన బస్తీ-మన బడి కార్యక్రమాన్ని ప్రభుత్వ చీఫ్ విప్, వరంగల్ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే దాస్యం

హక్కులు ఇస్తామని అమ్ముకుంటున్న కేసీఆర్

* అసైన్డ్ భూముల పై రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని ABS వ్యతిరేకిస్తోంది * వెంటనే అసెంబ్లీలో లో ఇచ్చిన మాటను నిలుపుకోవాలి * అసైన్డ్ భూముల పై రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని వీరమించుకోవాలి *రాష్ట్ర

రైతు సంఘర్షణ సభ పై సమీక్ష : సింగపురం ఇందిర

రాహుల్ గాంధీ వస్తున్నటువంటి రైతు సంఘర్షణ సభ పై సమీక్ష సమావేశాన్ని స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ ఇన్ ఛార్జ్ సింగపురం ఇందిర నిర్వహించారు. నియోజకవర్గంలోని చిల్పూర్ మండల కేంద్రంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య

ఇకనుండి మాస్క్ లు తప్పనిసరి

కరోనా కేసులు తెలంగాణాలో క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో సర్కారు అలర్ట్ అయ్యింది. ఇప్పటి వరకు మాస్క్ ల విషయంలో పెద్దగా పట్టించుకోని సర్కార్ ముందు జాగ్త్రత చర్యలు చేపట్టింది. ఇప్పటి వరకు తెలంగాణాలో పెద్దగా

ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు చేయూత

ఆదరణ సేవాసమితి ఎన్జీవో ఆధ్వర్యంలో కరీంనగర్ మండలం జూబ్లీ నగర్ గ్రామంలో ఉన్నత పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులకు స్టేషనరీ కిట్ పంపిణీ ఈరోజు చేశారు. కరోనా పట్ల అలాగే, ఫైనల్ ఎగ్జామ్స్ పట్ల విద్యార్థులకున్న

వరి ధాన్యం కొనుగోలు పేరుతో కెసిఆర్ డ్రామాలడారు : జక్కలి ఐలయ్య యాదవ్

కెసిఆర్ ప్రభుత్వం గత వారం రోజులుగా గా ధర్నాలు రహదారుల దిగ్బంధం నిరసన పేరుతో డ్రామాలు చేశారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జక్కలి ఐలయ్య యాదవ్ విమర్శించారు. వరి ని రాష్ట్ర

ఉచిత శిక్షణ దరఖాస్తు తేదీ పొగడింపు : జిల్లా సంక్షేమ అధికారి

దివ్యాంగులైన నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ దరఖాస్తు తేదీ గడువును పొడగించినట్లు జిల్లా సంక్షేమ అధికారి సామ్యూల్ ఒక ప్రకటనలో తెలిపారు.  2021-22 గాను జయశంకర్ భూపాలపల్లి జిల్లా లోని దివ్యాంగులు మరియు వయోవృద్ధుల

RSS
Follow by Email
Latest news