టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ లో 99కి చేరిన అరెస్ట్ ల సంఖ్య
తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీకేజీ అంశం గతేడాది అక్టోబర్ నెలలో జరిగిన విషయం తెలిసిందే. దీంతో మిగితా పలు పరీక్షలను కమిషన్ రద్దు చేసింది. పేపర్ లీకేజీ అంశాన్ని రాష్ట్ర
తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీకేజీ అంశం గతేడాది అక్టోబర్ నెలలో జరిగిన విషయం తెలిసిందే. దీంతో మిగితా పలు పరీక్షలను కమిషన్ రద్దు చేసింది. పేపర్ లీకేజీ అంశాన్ని రాష్ట్ర
ఆర్ కె కళా సాంస్కృతిక ఫౌండేషన్ అధినేత డాక్టర్ రంజిత్ అరుదైన రికార్డ్ ను సొంతం చేసుకున్నారు. రాక్ (ఢిల్లీ ) సంస్థ వారు శత వరల్డ్ రికార్డును ఆయనకు అందచేశారు. పింగళి వెంకయ్య
🥀🙏 ఓం నమో వేంకటేశాయః/శ్రీనివాసాయః 🙏🥀 శని వారం, జూలై 29, 2023 ✍ దృగ్గణిత పంచాంగం సూర్యోదయాస్తమయాలు : ఉ 05.47 / సా 06.41 సూర్యరాశి : కర్కాటకం | చంద్రరాశి
మేషం అనారోగ్యం సమస్యలు ఇబ్బంది కలిగిస్తాయి. వృథాఖర్చులు పెరుగుతాయి. విద్యార్థుల ఫలితాలు నిరుత్సాహ పరుస్తాయి. చిన్ననాటి మిత్రులతో కలహా సూచనలున్నవి. దైవ అనుగ్రహంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. దూరప్రయాణ సూచనలున్నవి. వ్యాపార, ఉద్యోగాలలో
శ్రీకృష్ణార్జున మూవీ మేకర్స్ లో మొదటి చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ చిత్రానికి దర్శక,నిర్మాతలు ఇద్దరు తొలిసారిగా ఈ మూవీ తో పరిచయం అవుతున్నారు. నిర్మాతగా పెదారికట్ల చేనెబోయిన్ననరసమ్మ వెంకటేశ్వర్లు యాదవ్,
“ఇరవై రెండేళ్లుగా నటిస్తున్నాను. 150 పై తెలుగు సినిమాలు చేశాను. ‘ఎంత బరువైన పాత్ర అయినా చాలా తేలికగా చేసి మెప్పిస్తాననే’ మంచి పేరు సంపాదించుకున్నాను అంటుంది “బేబి” ఫేమ్ ప్రభావతివర్మ. కానీ “బేబి”
ఇటీవలే చంద్రయాన్ – 3 ప్రయోగాన్ని విజయవంతంగా చేపట్టిన భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ఇప్పుడు మరో ప్రయోగానికి సిద్ధమవుతోంది. ఈ నెల 30న ఉదయం 6.30 గంటలకు పీఎస్ఎల్వీ సీ56ను ప్రయోగించబోతోంది.
ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చిచేరుతోంది. శ్రీరాంసాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు. ప్రస్తుతం 1,088.70 అడుగుల నీరు ఉన్నది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 3,08,000
తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ఆగస్టు 3 నుంచి జరుగనున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల జులై 31న మధ్యాహ్నం 2 గంటలకు నూతన సచివాలయం డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ తెలంగాణ
అమెరికాలో రెట్టింపైన బియ్యం ధరలు బాస్మతి బియ్యంపై కూడా నిషేధం విధించొచ్చన్న భయాలు భారత్ తన నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలన్న ఐఎంఎఫ్ బియ్యం (నాన్ బాస్మతి) ఎగుమతులపై భారత్ నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఈ
కిరణ్ కస్తూరి నిర్మాన సారథ్యంలో, సంధ్య బయిరెడ్డి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం `మేక్ ఎ విష్`ఈ చిత్రం ఆకాం ఫిలిమ్స్ బ్యానర్ లో నిర్మిస్తున్నారు. సస్పెన్స్ డ్రామాతో మంచి ఎంటర్ టైన్మెంట్, త్రిల్లింగ్ గా
🪷🙏 ఓం నమో వేంకటేశాయః/శ్రీనివాసాయః 🙏 🪷 🙏🪔 శివరామ గోవింద నారాయణ మహాదేవ 🪔🙏 👉 జూలై 13, 2023 ✍ దృగ్గణిత పంచాంగం ఈనాటి పర్వం: సర్వేషాం ఏకాదశి/కామదైకాదశి సూర్యోదయాస్తమయాలు :