Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

ప్రధాని మోదీ మేడిగడ్డకు ఎందుకు వెళ్లలేదు? : టీపీసీసీ చీఫ్ రేవంత్

బీజేపీకి ఓటు వేస్తే కనుక బీఆర్ఎస్‌కు వేసినట్లేనని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. ఆదిలాబాద్‌లో నిర్వహించిన కాంగ్రెస్ విజయభేరి యాత్రలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… అదిలాబాద్‌లో నీళ్లు, నిధులు,

రేపు సీఎం కేసీఆర్ నామినేషన్ :

మధ్యాహ్నం గం.11 నుంచి 12 మధ్య గజ్వేల్‌లో కేసీఆర్ నామినేషన్ మధ్యాహ్నం గం.2 నుంచి గం.3 మధ్య కామారెడ్డిలో సీఎం నామినేషన్ సాయంత్రం గం.4 నుంచి గం.5 మధ్య కామారెడ్డి సభలో ప్రసంగించనున్న కేసీఆర్.

ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఈటల ….?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తే, ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆపార్టీ రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్‌ ఈటల రాజేందర్‌ పేరు దాదాపు ఖరారైనట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. రాష్ట్రంలోని బీసీవర్గాలంతా కలసి

ఈ మందుతో మోకాళ్ళ నొప్పులకి,  కీళ్ల వాత నొప్పులకి,  కాళ్ళ నొప్పులు పరార్

మోకాళ్ళ నొప్పులకి,  కాళ్ళ నొప్పులకి, కీళ్ల వాత నొప్పులకి, పెద్దవారికి, చిన్న వారికీ, వయస్సు పైబడిన వారికి అన్ని రకాల వయస్సుల వారికీ ఎలాంటి నొప్పులైనా ఈ మందులు వాడితే తగ్గుతాయని ప్రముఖ ఆయుర్వేద

స్టేడియంలో ప్రేక్షకులు లేక వెలవెలబోయిన వరల్డ్ కప్ ప్రారంభ మ్యాచ్..

వరల్డ్ కప్ ప్రారంభ మ్యాచ్ అంటే టోర్నీకి కిక్కిచ్చేలా ఉండాలి. ప్రేక్షకుల హోరు నడుమ, రెండు జట్లు ఉత్సాహంతో తలపడుతుంటే ఆ మజాయే వేరు. కానీ, ఇవాళ భారత్ లో ప్రారంభమైన ఐసీసీ వన్డే

లాభాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్ల వరుస నష్టాలకు బ్రేక్ పడింది. ఈరోజు మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. ఈరోజు అమ్మకాలకు మొగ్గు చూపారు. ఈ నేపథ్యంలో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 406 పాయింట్లు లాభపడి

శాస్త్రీయపరమైన ఆలోచనతోనే వందేభారత్ రైళ్లకు కాషాయ రంగు : రైల్వే మంత్రి

వందేభారత్ కొత్త రైళ్లపై కాషాయ రంగు కనిపిస్తుండడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్  స్పందించారు.  శాస్త్రీయపరమైన ఆలోచనతోనే ఈ రంగును ఎంపిక చేసుకున్నట్టు మంత్రి చెప్పారు. విమానాల్లో

బిఆర్ఎస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ… కాంగ్రెస్ కండువా కప్పుకున్న డీసీసీబీ చైర్మన్ మనోహర్‌రెడ్డి

ఎన్నికలకు ముందు తెలంగాణలో అధికార బిఆర్ఎస్ పార్టీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. టికెట్ ఆశించి భంగపడిన నేతలు  ఇప్పటికే పార్టీని వీడి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. తాజాగా ఈ జాబితాలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా

తెలంగాణలో సీఎం బ్రేక్ ఫాస్ట్ పథకానికి శ్రీకారం… మెనూ ఇదే…

– రేపు ప్రారంభించ‌నున్న సిఎం కెసిఆర్‌… తెలంగాణలో కెసిఆర్ సర్కారు మరో వినూత్న పథకానికి శ్రీకారం చుట్ట‌నుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో ఈ పథకం ప్రారంభం కానుంది. ఈ పథకాన్ని సీఎం కెసిఆర్

బాబు బెయిల్ పిటిషన్ విచారణ రేపటికి వాయిదా :

స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టిడిపి అధినేత చంద్రబాబు రిమాండ్ ను ఈ నెల 19 వరకు  విజయవాడ ఏసీబీ కోర్టు పొడిగించింది. మరోవైపు అయన బెయిల్ పిటిషన్, సీఐడీ కస్టడీ పొడిగింపు పిటిషన్లపై

రాష్ట్రానికి చేరుకున్న కేంద్ర ఎన్నికల సంఘం సభ్యులు

తెలంగాణాలో అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధమవుతున్నది. ఎన్నికల ఏర్పాట్ల పరిశీలన కోసం కేంద్ర ఎన్నికల సంఘం బృందం ఒకటి  మంగళవారం మధ్యాహ్నం హైదరాబాద్‌కు చేరుకున్నది. మూడు రోజుల పర్యటనలో భాగంగా తెలంగాణకు వచ్చిన చీఫ్‌

కాంగ్రెస్ పార్టీ ప్రజాగర్జన  సభలో ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్..!

దళితులు, గిరిజనులను ఆదుకోవడానికి ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ ప్రకటిస్తున్నామని టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఏఐసీసీ చీఫ్ ఖర్గే సమక్షంలో దళిత డిక్లరేషన్ ను రేవంత్ రెడ్డి ప్రకటించారు. రంగారెడ్డి జిల్లా

RSS
Follow by Email
Latest news