Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

ఈ నెల 26న కోటి మొక్కలు నాటాలి : సీఎస్ శాంతకుమారి

స్వాతంత్య్ర వజ్రోత్సవాల ముగింపు ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 26న కోటి మొక్కలు నాటనున్నట్లు తెలంగాణ చీఫ్ సెక్రటరీ శాంతికుమారి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాలు, మున్సిపాల్టీల్లో నిర్వహించే ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, స్వచ్చంద

అల్పపీడన ద్రోణి….మరో రెండు రోజులు రాష్ట్రంలో భారీ వర్షాలు…

గత పదిహేను రోజుల తెలంగాణ రాష్ట్రం అతలాకుతలం అయిన విషయం తెలిసిందే.  ఈ అతి వర్షాల  విరామం తర్వాత రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో శుక్ర, శనివారం ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి.

లింగ నిర్ధారణ పరీక్షలు చేపడితే కఠిన శిక్ష : ప్రిన్సిపల్ డిస్టిక్ జడ్జి రాధాదేవి

హన్మకొండ జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య ఆదేశాల మేరకు ప్రభుత్వ, ప్రైవేటు గైనకాలజిస్ట్ లకు ఒక్కరోజు శిక్షణ కార్యక్రమాన్ని కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో  నిర్వహించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కాజీపేట వెంకటరమణ అధ్యక్షతన

‘యుని’ సిటీ ప్లాట్ల వేలంలో పాల్గొనండి… కుడా చైర్మన్ సంగం రెడ్డి

కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ ఓఆర్ఆర్ ఉనికిచర్ల దగ్గర చేపట్టిన ప్లాట్ల వేలం పాటలో పాల్గొని విజయవంతం చేయాలని కుడా చైర్మన్ సంగం రెడ్డి సుందర్ రాజ్ యాదవ్ కోరారు. శనివారం రోజున ఉనికిచర్లలో కుడా

బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు వీరే …?

తెలంగాణలో ఎన్నికల హడావుడి మొదలైంది. ఈ నేపథ్యంలో తెలంగాణలోని అన్ని ప్రధాన పార్టీలు అభ్యర్థులు ఎంపిక విషయంలో నిమగ్నమైనారు. అధికార భారత రాష్ట్ర సమితి పార్టీ సైతం అభ్యర్థులు ఎంపికపై కసరత్తు ప్రారంభించింది. అందులో

నటుడిగా రాణిస్తున్న కొండబాబు

గంభీరమైన కంఠస్వరం, తెలుగు భాషపై పూర్తి స్థాయిలో పట్టు, నల్లేరు మీద నడకలా తూగోజి యాసపై తిరుగులేని సాధికారత… వీటన్నిటికీ మించి ఆజానుబాహు విగ్రహం… ఎక్కడో తూర్పు గోదావరి జిల్లా, కాకినాడ సమీపంలోని “కాజులూరు”

చైనీయుడ్ని రక్షించిన భారత కోస్ట్ గార్డ్…!

చైనా నుంచి అరేబియా మీదుగా యూఈఏ వెళ్తున్న నౌకలో బుధవారం రాత్రి ఓ ఘటన జరిగింది. ఆ నౌక సిబ్బంది అయిన వీగ్‌యాంగ్‌ గుండెపోటుకు గురైయ్యారు. ఈ క్రమంలో నౌక సిబ్బంది సమీప తీర

మణిపూర్ ఘటన విచారణకు 53 మంది అధికారుల బృందం

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మణిపూర్ ఘటన, మారణకాండకు సంబంధించిన కేసులను విచారించేందుకు సీబీఐ రంగంలోకి దిగింది. ఈ మేరకు దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి 53 మంది అధికారులను సీబీఐ నియమించింది. బృందంలో 29

పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా రాహుల్ గాంధీ నియామకం

మోదీ ఇంటిపేరు వ్యాఖ్యలపై పరువు నష్టం కేసులో గుజరాత్ కోర్టు రాహుల్ గాంధీని దోషిగా నిర్ధారించి, రెండేళ్లు జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే. ఫలితంగా ఆయనపై అనర్హత వేటు పడి, లోక్ సభ

నేటి పంచాంగం

ఓం నమో వేంకటేశాయః/శ్రీనివాసాయః 🙏🥀 🪻👉 ఆగష్టు 17, 2023 ✍ దృగ్గణిత పంచాంగం సూర్యోదయాస్తమయాలు : ఉ 05.52 / సా 06.31 సూర్యరాశి : కర్కాటకం/సింహం | చంద్రరాశి : సింహం

ఎన్నికల వేళా మోడీ గిఫ్ట్… చేతి వృత్తుల వారికీ గుడ్ న్యూస్…!

స్వాతంత్య్ర దినోత్సవం సందర్బంగా చేతి వృత్తుల వారికీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభ వార్త తెలిపారు. చేతి వృత్తుల వారిని ఆదుకునేందుకు ‘పీఎం విశ్వకర్మ’ పథకాన్ని ప్రవేశ పెడుతున్నట్లు మోడీ తన ప్రసంగంలో పేర్కొన్నారు.

RSS
Follow by Email
Latest news