నేటి పంచాంగం
స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం వసంతఋతౌః / చైత్రమాసం / శుక్లపక్షం తిథి : ఏకాదశి రా 08.04 వరకు ఉపరి ద్వాదశి వారం : శుక్రవారం (భృగువాసరే) నక్షత్రం : మఖ
స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం వసంతఋతౌః / చైత్రమాసం / శుక్లపక్షం తిథి : ఏకాదశి రా 08.04 వరకు ఉపరి ద్వాదశి వారం : శుక్రవారం (భృగువాసరే) నక్షత్రం : మఖ
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంగళగిరి కూటమి అభ్యర్థి నారా లోకేష్ తరపున కూటమి నేతలు నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి నియోజక పరిధిలోని పలువురు నాయకులూ, కార్యకర్తలు హాజరైనారు. నామినేషన్
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాల్లో ముగిశాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 454 పాయింట్లు నష్టపోయి 72,488కి ముగిసింది. నిఫ్టీ 152 పాయింట్లు కోల్పోయి 21,995కి చేరింది. ఉక్రెయిన్ యుద్ధం కారణంగా, అలాగే
గజిని సినిమాలో తన నటన తో ప్రేక్షకులను ఆకట్టు కున్న సూర్య ఆ తరువాత బ్రదర్స్ , 7th సెన్స్ , సింగం సినిమాలతో ఆకట్టుకున్న కోలీవుడ్ స్టార్ హీరో సూర్య. ఇక సూర్య
ఐపీఎల్ లో ముంబయి ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య ఈరోజు మ్యాచ్ జరుగుతుంది. మొదట టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ కెప్టేన్ శామ్ కరన్ ఫిల్డింగ్ ఎంచుకున్నాడు. ఛండీగఢ్ సమీపంలోని ముల్లన్ పూర్
🙏 ఓం నమో నారాయణాయ – ఓం నమః శివాయ 🙏 👉 డిశెంబర్ 07, 2023 ✍ ధృగ్గణిత పంచాంగం సూర్యోదయాస్తమయాలు : ఉ 06.23 / సా 05.34 సూర్యరాశి :
ఇది ఆగస్థుడు మహర్షి ద్వారా చెప్పబడినది. అమృతం తాగినవాళ్ళు దేవతలు, దేవుళ్ళు అనే పాట విన్నారుగా… అంటే అమృతం తాగినవాళ్ళకు మరణం అనేది లేదంటారుగా… కొన్ని కొవందలయేళ్ళు జీవించారు అంటారు. అనేది మనం వినడమే
పార్టీ అగ్రనేతలతో భేటీ అనంతరం హైదరాబాద్కు వచ్చేందుకు ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్న రేవంత్ అధిష్ఠానం పిలుపుతో ఎయిర్పోర్ట్ నుంచి మహారాష్ట్ర సదన్కు చేరుకున్న రేవంత్ రెడ్డి తెలంగాణ పార్టీ ఇంఛార్జ్ మాణిక్ రావు ఠాక్రేతో
హుజూరాబాద్ నియోజకవర్గంలో ఈటల రాజేందర్ పై పోటీ చేస్తున్న కౌశిక్ రెడ్డి చివరి ప్రయత్నంగా ఓటర్లను బెదిరించడం ప్రారంభించారు. ఈ సారి తనను గెలిపించకపోతే భార్యా, బిడ్డతో కలిసి ఉరివేసుకుంటానన్నారు. చంపుకుంటారో, సాదుకుంటారో మీ
వక్కంతం వంశీ దర్శకత్వంలో హీరో నితిన్ నటించిన సినిమా ట్రైలర్ ఈరోజు రిలీజ్ చేశారు. నితిన్ లుక్ క్లాస్ గా ఉన్నా, బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ ఊర మాస్ అనిపించాయి. అయితే.. ఇందులో
అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ తేదీ దగ్గర పడుతుండడంతో ఓటర్లకు స్లిప్పుల పంపిణీ ముమ్మరంగా జరుగుతున్నది. దాదాపు సగానికిపైగా ఓటర్లకు అందించినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ రెండు రోజుల క్రితం మీడియాకు వెల్లడించారు.
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ వీడియో సందేశం విడుదల చేశారు. ప్రియమైన సోదర సోదరీమణులారా అంటూ భావోద్వేగ సందేశాన్ని ఆమె పంపించారు. రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి సోనియా గాంధీ