Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

అయన ఆధ్వర్యంలో ఫెడరేషన్ ఎంతో అభివృద్ధి చెందుతుంది : రాంబాబు

తెలుగు సినీ ప్రొడక్షన్ ఎక్క్యూటివ్స్ యూనియన్ అధ్యక్షుడుగా ఇటీవల ఎన్నికైన పి ఎస్ ఎన్ దొర కి శుభాకాంక్షలు తెలిపిన సినీ పబ్లిసిటీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు సిహెచ్.రాంబాబు. తెలుగు సినీ ప్రొడక్షన్ ఎక్క్యూటివ్స్

370 రద్దు తర్వాత జమ్మూ కాశ్మీర్‌లో తొలిసారి పర్యటించిన ప్రధాని మోదీ

గతంలో ఎన్నడూ లేని విధంగా జమ్మూ కాశ్మీర్ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందని ప్రధాని అన్నారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత ప్రధాని మోదీ తొలిసారిగా జమ్మూ కాశ్మీర్‌లో పర్యటించారు. పాకిస్థాన్‌ సరిహద్దులోని సాంబా

వరుసగా 8వ పరాజయంపాలైన ముంబై ఇండియన్స్ జట్టు

ఈ సీజన్ ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ జట్టు పరాజయాల పరంపర కొనసాగుతోంది. వరుసగా 8వ పరాజయాన్ని మూటగట్టుకుంది. ఐపీఎల్‌ చరిత్రలో ఇప్పటివరకు ఏ జట్టు కూడా వరుసగా 8 పరాజయాలను మూటగట్టుకోలేదు. ముంబై ఇండియన్స్

కేసీఆర్ తో ప్రశాంత్ కిషోర్ భేటీ…కాంగ్రెస్ పార్టీలో కొత్త టెన్షన్..

ప్రగతి భవన్ లో తెలంగాణ సీఎం కేసీఆర్ తో ప్రశాంత్ కిషోర్ భేటీ కావడం రాజకీయం హాట్ టాపిక్ అవుతోంది. శనివారం ఉదయం నుంచి ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ తో ప్రశాంత్

నేటి పంచాంగం

ఓం శ్రీ గురుభ్యోనమః సోమవారం,ఏప్రిల్ 25, 2022 శ్రీ శుభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం – వసంత ఋతువు చైత్ర మాసం – బహుళ పక్షం తిధి : దశమి తె3.52 వరకు వారం

అధునాతన సౌకర్యాలతో వరంగల్ లో మున్నూరు కాపు భవనం నిర్మాణం

అధునాతన సౌకర్యాలతో వరంగల్ లో మున్నూరు కాపు భవనం నిర్మాణం చేయాలనిలక్ష్యంగా నిర్ణయించుకున్నాననీ అందుకోసం అవసరమైన స్థల సేకరణ పై దృష్టి సారించినట్లు వరంగల్ తూర్పు ఎమ్మేల్యే  నన్నపనేని నరెందర్ పటేల్ చెప్పారు. ఈ

గొర్రెల కాపరిని హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలి : టీ టీడీపీ ప్రధాన కార్యదర్శి

చేనులో గొర్రెలు పడ్డాయని భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ లో గొర్రెల కాపరి పిడుగు కొమురయ్య ను హత్య చేయడం దారుణమని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జక్కలి ఐలయ్య యాదవ్ అన్నారు. హత్య

విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో దారుణం

విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో సామూహిక అత్యాచారానికి గురైన బాధితురాలిని తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడు పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘ఇది చాలా దుర్మార్గపు ఘటన. ఆస్పత్రికి తీసుకొచ్చి బంధిస్తారా? రాష్ట్రంలో ఆడబిడ్డలకు రక్షణ కరవైంది.

పేదలకు మంచి చేయొద్దనేది వారి ఉద్దేశం : సీఎం జగన్

రాష్ట్రంలో మనం యుద్ధం చేస్తున్నాం… ఏపీలో వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సంక్షేమ పథకాల ద్వారా ఈ మూడేళ్ల కాలంలో ఏకంగా రూ.1,36,694 కోట్లను ప్రజల సంక్షేమం కోసం ఖర్చు చేశామని ముఖ్యమంత్రి

కోరిన కోర్కెలు నెరవేరుస్తూ… విరాజిల్లుతున్న స్వయంభు స్వేతార్క మూలగనపతి…

భక్తులు కోరిన  కోర్కెలను నెరవేరుస్తూ.. తెలంగాణ గణపతిగా భాసిల్లుతున్నదేవాలయం శ్వేతార్క మూల గణపతి ఆలయం. ఈ ఆలయానికి ఎంతో విశిష్టత ఉంది. ఈ ఆలయంలో దేవుని విగ్రహం ఏ శిల్పి చిక్కింది కాదు. స్వయంభు

మంత్రి రోజా సెల్ ఫోన్ దొరికింది..

మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత తొలిసారిగా తన జిల్లా పర్యటనకు వెళ్లిన రోజాకు షాక్ తగిలింది. తిరుపతిలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం పద్మావతి గెస్ట్ హౌస్ కి చేరుకున్నారు. అక్కడ ఆమెను సన్మానించేందుకు

భారత్ పై కీలక ఆరోపణలు చేసిన జపాన్

రష్యా , ఉక్రెయిన్ యుద్ధ సమయంలో తాము చేసిన ప్రతిపాదనలకు భారత్ అంగీకరించలేదని పేర్కొంది. ఆసమయంలో ఉక్రెయిన్ ప్రజలకు సహాయం చేద్దామని, మానవీయ కోణంలో తాము భావించామని, అయితే, తమ విమానాన్ని భారత్ లో

RSS
Follow by Email
Latest news