Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు ..

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాల్లో ముగిశాయి.  ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 454 పాయింట్లు నష్టపోయి 72,488కి ముగిసింది.  నిఫ్టీ 152 పాయింట్లు కోల్పోయి 21,995కి చేరింది.  ఉక్రెయిన్ యుద్ధం కారణంగా, అలాగే స్టాక్స్  అమ్మకాల ఒత్తిడి కారణంగా ఈరోజు  మార్కెట్లు నష్టపోయాయి.

ఇక భారతి ఎయిర్ టెల్ , పవర్ గ్రిడ్ కార్పొరేషన్, ఇన్ఫోసిస్ , ఎల్ అండ్ టీ స్టాక్స్ లాభాల బాట పట్టగా, నెస్లే ఇండియా, టైటాన్ , యాక్సిస్ బ్యాంక్ , ఎన్టీపీసీ, టాటా మోటార్స్ స్టాక్స్ నష్టాల బాట పట్టాయి.

RSS
Follow by Email
Latest news