Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

భారత్ పై కీలక ఆరోపణలు చేసిన జపాన్

రష్యా , ఉక్రెయిన్ యుద్ధ సమయంలో తాము చేసిన ప్రతిపాదనలకు భారత్ అంగీకరించలేదని పేర్కొంది. ఆసమయంలో ఉక్రెయిన్ ప్రజలకు సహాయం చేద్దామని, మానవీయ కోణంలో తాము భావించామని, అయితే, తమ విమానాన్ని భారత్ లో ల్యాండ్ చేద్దామని భారత ప్రభుత్వాన్ని కోరామని, జ‌పాన్ అధికార పార్టీ లిబ‌ర‌ల్ డెమోక్రెటిక్ తెలిపింది. కానీ ఆసమయంలో తమ అభ్యర్థనని భాతర ప్రభుత్వం అంగీకరించలేదని ఆరోపించింది. ఈ రిపోర్టును నిక్కేయీ ఏసియా అన్న మీడియా హౌజ్ పేర్కొంది. ఉక్రెయిన్ ప్రజల అవసరాలకు సంబందించిన వాటిని భారత్ లో లోడ్ చేసుకుని పోలాండ్,రోమానియా మీదుగా ఉక్రెయిన్ కు సరఫరా చేయాలనీ తాము భావించామని జపాన్ తెలిపింది. అయితే…భారత విదేశాంగ శాఖ దీనిపై ఇప్పటివరకు ఎలాంటి స్పందన కానీ, అనుమతి కానీ ఇవ్వలేదని జపాన్ ఆరోపించినట్లు ఆ మీడియా పేర్కొంది.

RSS
Follow by Email
Latest news
గెలిపిస్తే జయయాత్ర, ఓడితే మరుసటి రోజు శవయాత్ర.. : పాడి కౌశిక్ రెడ్డి నితిన్ నటించిన సినిమా ట్రైల‌ర్ రిలీజ్.. మీకు ఓటర్ స్లిప్పులు అందలేదా... అయితే ఇలా చేయండి...! దొర‌ల తెలంగాణ పోవాలి… ప్ర‌జ‌ల తెలంగాణ రావాలి.. ఇజ్రాయెల్‌, హమాస్‌ మధ్య కాల్పుల విరమణ.. రెండు రోజులు పొడిగింపు... బీఆర్ఎస్‌కు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటీసులు విరాట్ కోహ్లీ రికార్డును సమం చేసిన జింబాబ్వే ఆటగాడు...! రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. బీజేపీ, బీఆర్ఎస్ ల మధ్య ఒప్పందం తెలంగాణలో నేటితో ముగియనున్న ప్రచారం.. ప్రధాన పార్టీల నేతల చివరి ఈరోజు ప్రచారం..! ప్రధాని మోదీ మేడిగడ్డకు ఎందుకు వెళ్లలేదు? : టీపీసీసీ చీఫ్ రేవంత్