భారత ఆర్మీ చీఫ్ గా లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ పాండే
ఆర్మీ చీఫ్ గా (చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాప్) లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ పాండే ఈరోజు పదవీ బాధ్యతలు చేపట్టారు. జనరల్ ఎంఎం నరవణే ఆయనకు బాధ్యతలు అప్పగించారు. ఇప్పటివరకు పదవిలో కొనసాగిన ఎంఎం
ఆర్మీ చీఫ్ గా (చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాప్) లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ పాండే ఈరోజు పదవీ బాధ్యతలు చేపట్టారు. జనరల్ ఎంఎం నరవణే ఆయనకు బాధ్యతలు అప్పగించారు. ఇప్పటివరకు పదవిలో కొనసాగిన ఎంఎం
ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్ లో భారీ పేలుడు సంభవించింది. ఖలీఫా సాహిబ్ మసీదులో జరిగిన ఈ ఘటనలో 66 మంది మృతి చెందగా, 78 మంది తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు.
అగ్రకుల భూస్వామి ఇటీవల ఆక్రమించుకున్న దళితుల భూములను తిరిగి ఇచ్చేయాలని ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర కార్యదర్శి కట్టెల మల్లేశం డిమాండ్ చేశారు. రంగారెడ్డి జిల్లా, షాద్ నగర్ నియోజకవర్గం, కొందుర్గు
మే నెలలో 8 రోజుల పాటు బ్యాంకులుకు సెలవు దినాలు ఉన్నాయి. ఈ నెలలో ఒక్క రంజాన్/ అక్షయ తృతీయ మినహా పెద్దగా పండగలు లేనప్పటికీ.. ఈ సారి ఐదు ఆదివారాలు వచ్చాయి. ఇక
ఓం శ్రీ గురుభ్యోనమః శనివారం ; ఏప్రిల్ 30, 2022 ? శ్రీ శుభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం – వసంత ఋతువు చైత్ర మాసం – బహళ పక్షం తిధి : అమావాస్య
మన బస్తీ-మన బడి కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపెట్టారన్నారు. అందులో భాగంగా సుబేదారి ప్రభుత్వ పాఠశాలలో మన బస్తీ-మన బడి కార్యక్రమాన్ని ప్రభుత్వ చీఫ్ విప్, వరంగల్ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే దాస్యం
సంక్షేమం తెలంగాణ సర్కారు నినాదం అని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. ఈరోజు వరంగల్ పశ్చిమ నియోజకవర్గ వ్యాప్తంగా ఇంటింటికి తిరుగుతూ..లబ్ధిదారులకు సియం సహయ నిధి
రాష్ట్రంలో ప్రస్తుత సంవత్సరంలో 19.5 కోట్ల మొక్కలు నాటాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు సోమేశ్ కుమార్ బి.ఆర్.కె.ఆర్
హీరో నిఖిల్ సిద్ధార్డ్ కు పితృవియోగం సంభవించింది. అయన తండ్రి శ్యామ్ సిద్ధార్డ్ నిన్న ఉదయం కన్ను మూశారు. ఆయన వయసు 70 సంవత్సరాలు. నిఖిల్ కు సన్నిహితులైన పలువురు నిర్మాతలు, దర్శకులు నిఖిల్
మే ఒకటిన హైదరాబాద్లో సినీ ఇండస్ట్రీలోని అన్ని విభాగాల (24 క్లాప్స్ తో కలిసి మేడే ఉత్సవాలు ఫిలిం ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా గురువారం ఫిలిం ఛాంబర్ లో ఏర్పాటు చేసిన
* అసైన్డ్ భూముల పై రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని ABS వ్యతిరేకిస్తోంది * వెంటనే అసెంబ్లీలో లో ఇచ్చిన మాటను నిలుపుకోవాలి * అసైన్డ్ భూముల పై రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని వీరమించుకోవాలి *రాష్ట్ర
తండ్రి ఏవీఎస్ లేని లోటు తీర్చేందు కు తనను తాను తీర్చిదిద్దుకున్న తనయుడు ఏవీఎస్ ప్రదీప్ ఏ వేషంతోనైనా శభాష్ అనిపించుకోవడానికి సిద్ధం అంటున్న ఏవిఎస్ ప్రదీప్ తెలుగు తెరపై చెరగని సంతకం చేసిన