Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

ముఖేశ్ అంబానీ కుటుంబానికి భద్రతా కొనసాగించాలి : సుప్రీంకోర్టు

భార‌త పారిశ్రామిక దిగ్గ‌జం, రిల‌య‌న్స్ ఇండ‌స్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీతో పాటు ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌కు కూడా భ‌ద్ర‌తను స‌వాల్ చేస్తూ బికేశ్ సాహా అనే వ్య‌క్తి త్రిపుర హైకోర్టులో ప్ర‌జా ప్ర‌యోజ‌న వ్యాజ్యం

ద్రౌపది ముర్ముకు శుభాకాంక్షలు తెలిపిన టీడీపీ ఎంపీలు

భారత 15వ రాష్ట్రపతిగా ఎన్నికైన శ్రీమతి ద్రౌపది ముర్ము గారిని మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపిన టీడీపీ ఎంపీలు శ్రీ కేశినేని నాని, శ్రీ గల్లా జయదేవ్, శ్రీ కనకమేడల రవీంద్ర కుమార్,

భారత 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ఘన విజయం

ప్రపంచంలో అతి పెద్దదైన ప్రజాస్వామ్య గిరిజన మహిళా రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము రికార్డ్ సృష్టించారు. భారత 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము  గెలిచారు. ఎన్డీయే అభ్యర్థిగా బరిలోకి దిగిన ద్రౌపది ముర్ము విజయం సాధించారు.

దేశంలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు

కరోనా వైరస్ తీవ్రత దేశంలో మళ్లీ పెరుగుతోంది. వరుసగా రెండో రోజు 20 వేల పైగా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 20,038 పాజిటివ్ కేసులు నమోదైనాయని కేంద్ర ఆరోగ్య శాఖ శుక్రవారం

అమర్‌నాథ్‌ యాత్రకి వెళ్లిన 35 మంది తెలుగు వారు గల్లంతు..!

అమర్‌నాథ్‌ యాత్రకు వెళ్లి వరదల్లో గల్లంతైన ఆంధ్రప్రదేశ్ కు చెందిన 35 మందిని సహాయక బృందాలు కాపాడాయి. నెల్లూరు జిల్లా నుంచి మొత్తం 82 మంది అమర్‌నాథ్ యాత్రకు వెళ్లారని ఆ జిల్లా కలెక్టర్‌

దేశంలో కరోనా ప్రభావిత రాష్ట్రాలు ఇవే…!

కరోనా మహమ్మారి దేశంలో నెమ్మదిగా విస్తరిస్తూనే ఉంది. గడచిన 24 గంటల్లో కొత్తగా 18,840 కేసులు నమోదైనట్లు  కేంద్ర ఆరోగ్య శాఖ ఈరోజు ప్రకటించింది. నిన్నటితో పోలిస్తే… ఈరోజు  2693 కేసులు పెరిగినట్లు తెలిపింది.

జీఎస్టీతో కేంద్రానికి భారీ ఆదాయం…

గత నెల (జూన్)కు సంబంధించి జీఎస్టీ వసూళ్ల వివరాలను కేంద్ర ఆర్థికమంత్రిత్వ శాఖ వెల్లడించింది. వరుసగా నాలుగో నెల కూడా రూ.1.40 లక్షల కోట్లకు పైగా జీఎస్టీ వసూలైనట్టు ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్

మహారాష్ట్ర సీఎం గా ఏక్ నాథ్ షిండే ప్రమాణ స్వీకారం..!

మహారాష్ట్రలో ఏక్ నాథ్ షిండే ప్రభుత్వం కొలువుదీరింది. శివసేన రెబల్ నేత ఏక్ నాథ్ షిండే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర గవర్నర్ సమక్షంలో రాజ్ భవన్ లో అయన ప్రమాణం చేయగా,

హైదరాబాద్ లో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన వివరాలు…!

తెలంగాణాలో రెండు రోజులపాటు, జూలై 02, 03 తేదీల్లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాలు హైదరాబాద్ లోని హెచ్ఐసీసీలోని నోవాటెల్ లో జరుగనున్నాయి. అలాగే, జూలై 03న సాయంత్రం 6.30

‘అగ్నిపథ్‌’కు విశేష స్పందన…నాలుగు రోజుల్లో 94వేలకు పైగా దరఖాస్తులు..!

👉 ‘అగ్నిపథ్‌’కు విశేష స్పందన… 👉 నాలుగు రోజుల్లో 94వేలకు పైగా దరఖాస్తులు..!  త్రివిధ దళాల్లో చేరాలనుకునేవారి కోసం కేంద్రం ఇటీవల తీసుకొచ్చిన ‘అగ్నిపథ్‌’ పథకంపై ఓవైపు విమర్శలు వెల్లువెత్తుతున్నప్పటికీ.. నియామక ప్రక్రియకు విశేష

నేటి పంచాంగం

🔹️🙏 ఓం నమో వేంకటేశాయ 🙏🔸️ 18 జూన్ 2022 ✍దృగ్గణిత పంచాంగం✍ సూర్యోదయాస్తమయం : ఉ 05.35 / సా 06.42 సూర్య రాశి : మిధునం | చంద్ర రాశి :

దేశ ఆస్తులను ధ్వంసం చేయకండి.. రైల్వే మంత్రి విజ్ఞప్తి..

అగ్నిపథ్‌ నిరసనల్లో భారత రైల్వే వ్యవస్థ దెబ్బ తింటున్న పరిస్థితులు చూస్తున్నాం. ఈ తరుణంలో కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ స్పందించారు. ‘‘యువతకు ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నాను. నిరసనలను హింసాత్మక మార్గంలో

RSS
Follow by Email
Latest news