Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

రాహుల్‌ను 10 గంట‌ల పాటు విచారించిన ఈడీ అధికారులు

కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ) అధికారులు సోమవారం నాడు ఏకంగా 10 గంట‌ల పాటు విచారించారు. నేష‌న‌ల్ హెరాల్డ్ కేసులో ఆయనను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ కార్యాలయానికి పిలిపించారు.

నా రక్తాన్ని చిందించేందుకు రెడీ..: సీఎం మమతా బెనర్జీ

పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రాన్ని విభజించాలనే బీజేపీ నాయకుల ప్రయత్నాలను  అడ్డుకొనేందుకు అవసరమైతే తన రక్తాన్ని చిందించేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు. మంగళవారం తృణమూల్ కాంగ్రెస్

ఇకనుండి దేశం లొ డిగ్రీలు పీజీ లు ఉండవు..?

 UGC కొత్త మార్గదర్శకాలు.. ఇప్పటికే దేశంలో కొత్త విద్యా వ్యవస్థ (New educational system)ఆవిష్కృతమైంది. విద్యా రంగంలో కీలక మార్పులు చేస్తూ డాక్టర్ కస్తూరి రంగన్ కమిటీ రూపొందించిన జాతీయ నూతన విద్యా విధానాన్ని

కశ్మీర్ నుంచి కన్యాకుమారి రాహుల్ గాంధీ పాదయాత్ర

కాంగ్రెస్ పార్టీ ని బలోపేతం చేసేందుకు కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు రాహుల్ గాంధీ పాదయాత్ర చేపట్టబోతున్నారు. 2024 ఎన్నికలే లక్ష్యంగా ఈ పాదయాత్ర చేస్తున్నట్లు సమాచారం. పాదయాత్రను దేశంలోని  అన్ని రాష్ట్రాల‌ను క‌లుపుతూ

మే 17 నుంచి రుతుపవనాల రాక..!

ఇంతకాలం ఉక్కపోతలతో అల్లాడిన ప్రజలకు శుభవార్త. ఇన్నిరోజులు దంచి కొడుతున్న ఎండలు ఇక శాంతించనున్నాయి. అనుకున్న దాని కన్నా ముందుగానే నైరుతి రుతుపవనాలు వచ్చేస్తున్నాయి. భారత్ లో వర్షాలు కురవనున్నాయి. మే చివరి నాటికి

సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ లపై కేంద్ర హోం మంత్రికి ఫిర్యాదు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన తనయుడు, మంత్రి కేటీఆర్ లపై కేంద్రానికి ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఫిర్యాదు చేశారు. గురువారం రాత్రి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో అయన

ఆ రుణం తీర్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది : సోనియా గాంధీ

కాంగ్రెస్ పార్టీ ప్ర‌తి నాయకుడికి ఎంతో కొంత మేలు చేసింద‌ని,ఇప్పుడు పార్టీకి ఆ రుణం తీర్చుకోవాల్సిన స‌మ‌యం ఆస‌న్న‌మైందని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ అన్నారు. ఈ నెల 13 నుంచి ఉద‌య్‌పూర్

భారీ పేలుళ్ల కుట్రను భగ్నం చేసిన పోలీసులు

దేశ వ్యాప్తంగా భారీ పేలుళ్లకు కుట్ర పన్నిన ఉగ్రవాదుల కుట్రను ముందే పసిగట్టిన పోలీసులు వారి కుట్రలను  భగ్నం చేసారు. ఈ మేరకు అన్ని రాష్ట్రాలను కేంద్రం అప్రమత్తం చేసింది. పంజాబ్లోని హరియాణా రాష్ట్రంలోని

మతసామరస్యానికి కేర్ ఆఫ్ అడ్రస్ పశ్చిమబెంగాల్ : మమతా బెనర్జీ

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరులకు  శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ముస్లిం సోదరులతో కలిసి ఆమె ఈద్ ప్రార్థనల్లో పాల్గొన్నారు. కోల్ కతాలోని రైన్ డ్రెంచ్డ్ రెడ్ రోడ్

భారత ఆర్మీ చీఫ్ గా లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ పాండే

ఆర్మీ చీఫ్ గా (చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాప్) లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ పాండే ఈరోజు పదవీ బాధ్యతలు చేపట్టారు. జనరల్ ఎంఎం నరవణే ఆయనకు బాధ్యతలు అప్పగించారు. ఇప్పటివరకు పదవిలో కొనసాగిన ఎంఎం

370 రద్దు తర్వాత జమ్మూ కాశ్మీర్‌లో తొలిసారి పర్యటించిన ప్రధాని మోదీ

గతంలో ఎన్నడూ లేని విధంగా జమ్మూ కాశ్మీర్ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందని ప్రధాని అన్నారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత ప్రధాని మోదీ తొలిసారిగా జమ్మూ కాశ్మీర్‌లో పర్యటించారు. పాకిస్థాన్‌ సరిహద్దులోని సాంబా

కేంద్రీయ విద్యాలయాల్లో ఎంపీల కోటాను రద్దు చేసిన కేంద్రం …

కేంద్రీయ విద్యాలయాల్లో ఎంపీల ప్రత్యేక సీట్ల కోటాను రద్దు చేశారు. ఈ మేర‌కు కేంద్రీయ విద్యాల‌యాల నిర్వ‌హ‌ణ‌ను ప‌ర్య‌వేక్షిస్తున్న కేంద్రీయ విద్యాల‌య సంఘ‌ట‌న్ బుధ‌వారం ఉత్త‌ర్వులు జారీ చేసింది. పార్లమెంట్‌ సభ్యులతో పాటు ఇతర

RSS
Follow by Email
Latest news