Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో దూసుకుపోతున్న కాంగ్రెస్

దేశ వ్యాప్తంగా ఉత్కంఠను రేపుతున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాల మేరకే ఫలితాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తం 224 స్థానాలకు గాను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 113

రేపే కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు… ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ…!

కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. ఈనెల 13న ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది, మధ్యాహ్నం నాటికి ఫలితంపై స్పష్టమైన సమాచారం వెలువడే అవకాశం ఉంది. రాష్ట్రవ్యాప్తంగా 36 కేంద్రాల్లో

అరుణాల్ ప్రదేశ్ తమదేనన్న చైనా… అమిత్ షా పర్యటనపై అభ్యంతరం…

అరుణాచల్ ప్రదేశ్ లో ఈరోజు కేంద్ర హోం మంత్రి అమిత్ షా పర్యటిస్తున్నారు. అమిత్ షా పర్యటన రెండు రోజులపాటు కొనసాగనుంది. తన పర్యటనలో భాగంగా ఇండియా-చైనా సరిహద్దులో ఉన్న కిబితూ గ్రామంలో అమిత్

కవిత పిటిషన్ పై సుప్రీంకోర్టులో ఈడీ కేవియట్ పిటిషన్…

ఢిల్లీ లిక్కర్ స్కామ్ విషయంలో  ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఈరోజు సుప్రీంకోర్టు లో కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ కేసులో ఆరోపణలు ఎదురుకుంటున్న ఎమ్మెల్సీ కవిత గతంలో సుప్రీం కోర్టును ఆశ్రయించిన

హెచ్3ఎన్2 వైరస్ వ్యాప్తి… అప్రమత్తమైన కేంద్రం

కరోనా సంక్షోభం నుంచి జనం మరచిపోయారో లేదో… మరో వైరస్ జనాలను కలవరం పెట్టిస్తుంది. గత కొన్నిరోజులుగా హెచ్3ఎన్2 వైరస్ వ్యాప్తి దేశంలో అధికమైంది.  ఇద్దరు మరణించిన నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది. హెచ్3ఎన్2… ఇన్

ఢిల్లీలో కవిత దీక్షకు ఇచ్చిన అనుమతి రద్దు…

భారత్ జాగృతి అధ్యక్షురాలు, బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిర్వహించ తలపెట్టిన దీక్షకు పోలీసులు ముందుగా ఇచ్చిన అనుమతులను రద్దు చేశారు. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ

కర్ణాటకలో ఎన్నికల బరిలో ఎంఐఎం

కర్ణాటక అసెంబ్లీకి త్వరలోనే ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆ ఎన్నికల్లో తన అభ్యర్థులను పోటీలో నిలపాలని ఎంఐఎం ఛీఫ్ సదుద్దీఅన్ ఒవైసీ భావిస్తున్నారు. ఈ మేరకు మూడు అసెంబ్లీ స్థానాల్లో పోటీకి ముగ్గురు అభ్యర్థులను

నా భార్య అలిగింది, ఆమెను బుజ్జగించేందుకు 10 రోజులు సెలవులు కావాలి : పోలీస్ ఇన్‌స్పెక్టర్

హోలీ జరుపుకునేందుకు పుట్టింటికి తీసుకెళ్లనందుకు నా భార్య అలిగింది, ఆమెకు నచ్చజెప్పి, బుజ్జగించేందుకు 10 రోజులు సెలవులు కావాలని ఎస్పీకి పోలీస్ ఇన్‌స్పెక్టర్ రాసిన లీవ్ లెటర్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి భారీగా టో(తో)ల్ వసూల్

ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి భారీగా టోల్ చార్జీలను  కేంద్రం నిర్ణయించింది. ఫలితంగా జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రెస్ హైవేలపై ప్రయాణించే వారిపై మరింత భారం పడనుంది. 5 నుంచి 10 శాతం మేర పెంచాలని

సుప్రీంకోర్టుకు చేరిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, గవర్నర్ మధ్య పోరు…

తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, రాష్ట్ర ప్రభుత్వం మధ్య పోరు తారాస్థాయికి చేరింది. దేశ అత్యున్నత స్థానంమైన సుప్రీంకోర్టుకు చేరింది. తాము ప్రతిపాదించిన 10 బిల్లులను గవర్నర్ పెండింగ్ లో ఉంచారని తెలంగాణ సర్కారు

ముకేశ్‌ అంబానీ కుటుంబానికి Z+ సెక్యూరిటీ… సుప్రీం కీలక ఆదేశాలు..!

అపర కుబేరుడు, ప్రముఖ పారిశ్రామిక వేత్త, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ, ఆయన కుటుంబ సభ్యుల భద్రతపై సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. అంబానీ కుటుంబానికి ముంబయిలోనే కాకుండా దేశ,

కేజ్రీవాల్​ కేబినెట్ లోకి ఇద్దరు కొత్త మంత్రులు..

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తాజాగా  తన ​మంత్రివర్గంలో ఇద్దరు కొత్త మంత్రులను తీసుకోనున్నారు. ఈ మేరకు వారి ఇద్దరి పేర్లను ఢిల్లీ లెఫ్టినెంట్​గవర్నర్​కు పంపారని పార్టీ

RSS
Follow by Email
Latest news