
పోటీ చేసిన రెండు చోట్లా సత్తా చాటిన రాహుల్ గాంధీ
లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సత్తా చాటారు. పోటీ చేసిన రెండు చోట్లా ఆయన విజయఢంకా మోగించారు. ఉత్తర్ప్రదేశ్లో హస్తం పార్టీ కంచుకోట అయిన ‘రాయ్బరేలీ నుంచి తన సమీప ప్రత్యర్థి,

లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సత్తా చాటారు. పోటీ చేసిన రెండు చోట్లా ఆయన విజయఢంకా మోగించారు. ఉత్తర్ప్రదేశ్లో హస్తం పార్టీ కంచుకోట అయిన ‘రాయ్బరేలీ నుంచి తన సమీప ప్రత్యర్థి,

సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి మరోసారి విజయం సాధించింది. కేంద్రంలో మరోసారి బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమైంది. ఈ ఎన్నికల్లో ఎన్డీఏ 400స్థానాలకుపైగాకుపైగా సాధించాలని బీజేపీ వేసుకున్న అంచనాలు తప్పాయి. మిత్రపక్షాల సాయంతోనే బీజేపీ

కేంద్రంలో ఎన్డీయే కూటమి కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన కూటమి నుండి ప్రధాని బాధ్యతలు చేపట్టేందుకు నరేంద్రమోదీ సిద్ధమవుతున్నారు. ఆయన ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారైంది. జూన్ 9

టోల్ యాజమాన్యాలు వాహనదారులకు బిగ్ షాక్ ఇచ్చారు. దేశవ్యాప్తంగా టోల్ ఛార్జీలు భారీగా పెంచాయి. పెరిగిన ధరలు ఆదివారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చాయి. పెరిగిన టోల్ రేట్లు వచ్చే సంవత్సరం మార్చి 31

ప్రతిష్ఠాత్మకంగా జరిగిన ఎన్నికల్లో కీలక ఘట్టానికి సమయం ఆసన్నమైంది. రాజకీయంగా తీవ్ర ఉత్కంఠ రేపుతున్న పార్లమెంట్ ఎన్నికల ఫలితాల కౌంటింగ్కు ఇంకా కొన్ని గంటల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఆ క్షణాల కోసం

ముకేశ్ అంబానీ కుటుంబం మరోసారి గ్రాండ్ పార్టీ ఇస్తోంది. జులైలో చిన్నకుమారుడు అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ (Anant-Radhika) వివాహం జరగనున్న తరుణంలో.. రెండో ప్రీ వెడ్డింగ్ వేడుకలు చేస్తోంది. మే 29 నుంచి జూన్

ఒడిశాలో నాలుగు దశల ఎన్నికలలో మూడు దశల ఎన్నికలు పూర్తయ్యాయి. ఇప్పుడు చివరి దశ ఓటింగ్ జూన్ 1న జరగనుంది. ఇక, ఈ దశ ఎన్నికలకు ముందు ప్రధాని నరేంద్ర మోడీ ఇవాళ ఒడిశాలో

బీజేపీ మూడోసారి అధికారంలోకి వస్తే రిజర్వేషన్లను రద్దు చేస్తుందన్న కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా మండిపడ్డారు. రిజర్వేషన్లు రద్దు చేసే ఉద్దేశ్యం బీజేపీకి లేదని స్పష్టం చేశారు. బుధవారం ఆయన

పార్టీ అగ్రనేతలతో భేటీ అనంతరం హైదరాబాద్కు వచ్చేందుకు ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్న రేవంత్ అధిష్ఠానం పిలుపుతో ఎయిర్పోర్ట్ నుంచి మహారాష్ట్ర సదన్కు చేరుకున్న రేవంత్ రెడ్డి తెలంగాణ పార్టీ ఇంఛార్జ్ మాణిక్ రావు ఠాక్రేతో

అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ వీడియో సందేశం విడుదల చేశారు. ప్రియమైన సోదర సోదరీమణులారా అంటూ భావోద్వేగ సందేశాన్ని ఆమె పంపించారు. రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి సోనియా గాంధీ

వందేభారత్ కొత్త రైళ్లపై కాషాయ రంగు కనిపిస్తుండడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ స్పందించారు. శాస్త్రీయపరమైన ఆలోచనతోనే ఈ రంగును ఎంపిక చేసుకున్నట్టు మంత్రి చెప్పారు. విమానాల్లో

చంద్రయాన్ -3ని విజయవంతంగా ప్రయోగించిన ఇస్రో ఇప్పుడు అదే ఉత్సాహంతో సూర్యుడి రహస్యాలను కనుగొనడానికి సిద్ధమైంది. సెప్టెంబర్ 2న ఆదిత్య ఎల్1 ప్రయోగించనుంది. ఈ విషయాన్ని ఇస్రో అధికారి ఒకరు వెల్లడించారు. “ ఇప్పటికే