Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

అమలులో ఉన్న చట్టాల్లో నిరుపయోగంగా ఉన్న చట్టం ఇదే…!

దేశంలో అమలులో ఉన్న చట్టాల్లో నిరుపయోగంగా ఉన్న చట్టం ఏదైనా ఉందంటే..? అది ఫిరాయింపుల చట్టం. అని చెప్పకనే చెప్పవచ్చు. నాయకులను చట్టసభకు పంపిన తరువాత వారు పార్టీ మారితే.. ప్రజలకు ప్రశ్నించే హక్కు

భారత్ లో కరోనా కొత్త వేరియంట్… తొలి కేసు నమోదు

  చైనా నుంచి మిగిలిన దేశాలకు వ్యాపించి అతలాకుతలం చేసిన కరోనా మహమ్మారి కొత్త రూపాలు ధరిస్తోంది. వేగంగా జన్యుమార్పులకు గురవుతున్న కరోనా వైరస్ కు చెందిన ఓ కొత్త వేరియంట్ ను భారత్

గుజరాత్ తొలి దశ పోలింగ్ ప్రశాంతం..!

గుజరాత్ తొలి దశ పోలింగ్ ప్రశాంతంగా ముగిసాయి. ఈవీఎంల మొరాయింపు, చెదురుమ‌దురు ఘ‌ట‌న‌లు మిన‌హా పోలింగ్ ప్ర‌శాంతంగా సాగింద‌ని ఈసీ వ‌ర్గాలు వెల్ల‌డించాయి. మొదటి దశ పోలింగ్ లో 65 శాతం పోలింగ్ నమోదైందని

కేరళలో ఘోర ప్రమాదం… ఆంధ్రప్రదేశ్ కు చెందిన బస్సుబోల్తా …

కేరళలో ఘోర ప్రమాదం జరిగింది. పథనంతిట్ట జిల్లాలోని లాహా దగ్గర ఆంధ్రప్రదేశ్ కు చెందిన అయ్యప్ప భక్తుల బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఆంధ్రప్రదేశ్ లోని ఏలూరు నుంచి శబరిమల వెళ్లిన భక్తులు ఈ

గులాం నబీ ఆజాద్ పార్టీ పేరు ఇదే…

జమ్మూలో గులాం నబీ ఆజాద్ రాజకీయ పార్టీని ప్రారంభించారు, కాంగ్రెస్‌తో తెగ‌దెంపులు చేసుకున్న త‌ర్వాత ప‌లువురు నేత‌లు, పార్టీల‌తో సంప్ర‌దింపులు జ‌రిపిన మీద‌ట నెల‌రోజుల త‌ర్వాత ఆజాద్‌ కొత్త పార్టీతో ప్ర‌జ‌ల ముందుకొచ్చారు. ఈరోజు

కేరళాలోకి ప్రవేశించిన రాహుల్ గాంధీ..

కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ చేప‌ట్టిన పాద‌యాత్ర శ‌నివారం సాయంత్రం 6 గంట‌ల స‌మ‌యంలో కేర‌ళలో అడుగు పెట్టింది. శ‌నివారం నాటికి యాత్ర నాలుగు రోజుల పాటు సాగ‌గా.. నాలుగో రోజు

పలు రాష్ట్రాలకు ఇన్చార్జిలను నియమించిన బీజేపీ

మరో ఏడాదిన్నరలో లోక్ సభ ఎన్నికలు రానుండడం, ఆయా రాష్ట్రాల్లో పార్టీ బలోపేతాన్ని దృష్టిలో ఉంచుకుని బీజేపీ హైకమాండ్ పార్టీ ఇన్చార్జిల నియామకం చేపట్టింది. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలకు, 3 కేంద్ర పాలిత ప్రాంతాలకు

ఏపీకి గుడ్ న్యూస్ తెలిపిన కేంద్రం

ఏపీకి కేంద్రం మరో గుడ్ న్యూస్ తెలిపింది. బల్క్‌ డ్రగ్‌ పార్క్‌ కోసం తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక సైతం పోటీ పడగా.. ఏపీకి ఆ అవకాశం దక్కింది. ఈ మేరకు సీఎస్‌

తెరపైకి జయలలిత మృతి కేసు : శశికళ సహా పలువురిపై విచారణ!

జయలలిత మృతి కేసుకు సంబంధించి తమిళనాట మళ్ళి హాట్ టాపిక్ కానుంది. జయలలిత మృతిపై విచారణ జరిపిన జస్టిస్ అర్ముగస్వామి కమిషన్ ముఖ్యమంత్రి స్టాలిన్‌కు ఇటీవల నివేదిక అందించింది. జయలలిత నెచ్చెలి శశికళ, శివకుమార్‌,

భారత ఉపరాష్ట్రపతిగా ఎన్డీఏ అభ్యర్థి జగదీప్ ధన్ కర్ ఘన విజయం

భారత దేశపు 14వ ఉపరాష్ట్రపతిగా జగదీప్‌ ధన్‌కర్‌ ఘన విజయం సాధించారు. శనివారం(ఆగస్టు6న) ఉపరాష్ట్రపతి ఎన్నిక పోలింగ్‌ జరగ్గా.. సాయంత్రం నుంచి కౌంటింగ్‌ మొదలైంది. ధన్‌కర్‌ గెలుపును  లోక్‌ సభ సెక్రటరీ జనరల్‌ ఉత్పల్‌

పోలింగ్ జరుగుతున్న భార‌త ఉప‌రాష్ట్రప‌తి ఎన్నిక

భార‌త ఉప‌రాష్ట్రప‌తి ఎన్నిక‌, పోలింగ్ నేడు (శ‌నివారం) జ‌ర‌గ‌నుంది. ఈరోజు  ఉద‌యం 10 గంట‌ల‌కు ప్రారంభం మై  సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు ముగియనుంది. పార్ల‌మెంటు భ‌వ‌నం మొద‌టి అంత‌స్తులోని 63వ నెంబ‌రు గ‌దిలో

కాషాయ పతాకంగా త్రివర్ణ పతాకాన్ని మార్చాలనుకుంటున్నారు : మెహబూబా ముఫ్తీ

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ ఆగ్రహం వ్యక్తం చేశారు. మన జాతీయ జెండా  త్రివర్ణ పతాకాన్ని కాషాయ పతాకంగా మార్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆమె ఆరోపించారు.

RSS
Follow by Email
Latest news