
బాక్స్ ఆఫీస్ వద్ద కనకవర్షం కురిపిస్తున్న దసరా…!
న్యాచురల్ స్టార్ నాని నటించిన దసరా సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కనకవర్షం కురిపిస్తుంది. మార్చి 30 న విడుదలై సూపర్ హిట్ టాక్ తో బాక్స్ ఆఫీస్ భారీ ఓపెనింగ్స్ ని కొల్లగొట్టింది.
న్యాచురల్ స్టార్ నాని నటించిన దసరా సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కనకవర్షం కురిపిస్తుంది. మార్చి 30 న విడుదలై సూపర్ హిట్ టాక్ తో బాక్స్ ఆఫీస్ భారీ ఓపెనింగ్స్ ని కొల్లగొట్టింది.
🙏 ఓం నమో వేంకటేశాయ 🙏 ఏప్రియల్ 11, 2023 ✍ దృగ్గణిత పంచాంగం 👈 🌞సూర్యోదయాస్తమయాలు : ఉ 05.55 / సా 06.22⭐️ సూర్యరాశి : మీనం | చంద్రరాశి :
తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు దర్శకత్వంలో “కస్టడీ” అనే ద్విభాషా కాప్ యాక్షన్ డ్రామా చిత్రంలో హీరో, హీరోయిన్ లుగా యంగ్ హీరో అక్కినేని నాగ చైతన్య, కృతి శెట్టి కథానాయికగా నటించింది. ఈ
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు స్వల్ప లాభాలతో ముగించాయి. ప్రధానంగా రియలెస్టేట్ సెక్టార్లో కొనుగోళ్ల మద్దతు లభించింది. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 14 పాయింట్లు లాభపడి 59,847కి చేరుకుంది. నిఫ్టీ 25
అరుణాచల్ ప్రదేశ్ లో ఈరోజు కేంద్ర హోం మంత్రి అమిత్ షా పర్యటిస్తున్నారు. అమిత్ షా పర్యటన రెండు రోజులపాటు కొనసాగనుంది. తన పర్యటనలో భాగంగా ఇండియా-చైనా సరిహద్దులో ఉన్న కిబితూ గ్రామంలో అమిత్
బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావులను ఆ పార్టీ హైకమాండ్ సస్పెండ్ చేసింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన కారణంగా సస్పెండ్ చేస్తున్నట్టు తెలిపింది. నిన్న
పదో తరగతి హిందీ పేపర్ లీకేజి వ్యవహారంలో బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పై పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈటల ఈ రోజు పోలీసు విచారణకు హాజరయ్యారు.
వేసవిలో విస్తృతంగా దొరికే మామిడిపండ్లు అందరికీ ఇష్టమైన పండు… మామిడి తియ్యదనం దృష్ట్యా మామిడికి దూరంగా షుగర్ బాధితులు షుగర్ కంట్రోల్ ఉంటే మామిడి పండ్లు తినొచ్చంటున్న నిపుణులు పండ్లలో రారాజు మామిడిపండ్లు అందుకే
తెలంగాణ ‘రాష్ట్రంలో జరగుతున్న ప్రమాదాల్లో పేదలు, అమాయకులే ప్రాణాలు కోల్పోతున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. సికింద్రాబాద్ స్వప్నలోక్ కాంప్లెక్స్లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో ఆరుగురు
ఏప్రిల్ 03 నుండి తెలంగాణ లో టెన్త్ పరీక్షలు మొదలుకాబోతున్నాయి. ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఈనెల 24 నుంచి ఆన్లైన్లో హాల్ టికెట్లు అందుబాటులో ఉంటాయని
ఏపీలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార వైసీపీకి ఘోర పరాభవం చవిచూసింది. ప్రభుత్వ వ్యతిరేకత విద్యావంతుల్లో స్పష్టంగా కనపడింది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మూడింటికి మూడు స్థానాలను కైవశం చేసుకుని తెలుగుదేశం పార్టీ క్లీన్
ఢిల్లీ లిక్కర్ స్కామ్ విషయంలో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఈరోజు సుప్రీంకోర్టు లో కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ కేసులో ఆరోపణలు ఎదురుకుంటున్న ఎమ్మెల్సీ కవిత గతంలో సుప్రీం కోర్టును ఆశ్రయించిన