
ఈనెల 18 నుండి భారత్, ఐర్లాండ్ 3 టి 20 మ్యాచ్ లు
భారత్, ఐర్లాండ్ జట్ల మధ్య మూడు టీ20 మ్యాచ్ ల ఆగస్ట్ 18 నుండి జరగనున్నాయి. ఈ రెండు జట్ల మధ్య తొలి టీ20 మ్యాచ్ ఆగస్టు 18న రాత్రి 7: 30 గంటలకు
భారత్, ఐర్లాండ్ జట్ల మధ్య మూడు టీ20 మ్యాచ్ ల ఆగస్ట్ 18 నుండి జరగనున్నాయి. ఈ రెండు జట్ల మధ్య తొలి టీ20 మ్యాచ్ ఆగస్టు 18న రాత్రి 7: 30 గంటలకు
చైనా నుంచి అరేబియా మీదుగా యూఈఏ వెళ్తున్న నౌకలో బుధవారం రాత్రి ఓ ఘటన జరిగింది. ఆ నౌక సిబ్బంది అయిన వీగ్యాంగ్ గుండెపోటుకు గురైయ్యారు. ఈ క్రమంలో నౌక సిబ్బంది సమీప తీర
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మణిపూర్ ఘటన, మారణకాండకు సంబంధించిన కేసులను విచారించేందుకు సీబీఐ రంగంలోకి దిగింది. ఈ మేరకు దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి 53 మంది అధికారులను సీబీఐ నియమించింది. బృందంలో 29
మోదీ ఇంటిపేరు వ్యాఖ్యలపై పరువు నష్టం కేసులో గుజరాత్ కోర్టు రాహుల్ గాంధీని దోషిగా నిర్ధారించి, రెండేళ్లు జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే. ఫలితంగా ఆయనపై అనర్హత వేటు పడి, లోక్ సభ
ఓం నమో వేంకటేశాయః/శ్రీనివాసాయః 🙏🥀 🪻👉 ఆగష్టు 17, 2023 ✍ దృగ్గణిత పంచాంగం సూర్యోదయాస్తమయాలు : ఉ 05.52 / సా 06.31 సూర్యరాశి : కర్కాటకం/సింహం | చంద్రరాశి : సింహం
స్వాతంత్య్ర దినోత్సవం సందర్బంగా చేతి వృత్తుల వారికీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభ వార్త తెలిపారు. చేతి వృత్తుల వారిని ఆదుకునేందుకు ‘పీఎం విశ్వకర్మ’ పథకాన్ని ప్రవేశ పెడుతున్నట్లు మోడీ తన ప్రసంగంలో పేర్కొన్నారు.
తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీకేజీ అంశం గతేడాది అక్టోబర్ నెలలో జరిగిన విషయం తెలిసిందే. దీంతో మిగితా పలు పరీక్షలను కమిషన్ రద్దు చేసింది. పేపర్ లీకేజీ అంశాన్ని రాష్ట్ర
ఆర్ కె కళా సాంస్కృతిక ఫౌండేషన్ అధినేత డాక్టర్ రంజిత్ అరుదైన రికార్డ్ ను సొంతం చేసుకున్నారు. రాక్ (ఢిల్లీ ) సంస్థ వారు శత వరల్డ్ రికార్డును ఆయనకు అందచేశారు. పింగళి వెంకయ్య
🥀🙏 ఓం నమో వేంకటేశాయః/శ్రీనివాసాయః 🙏🥀 శని వారం, జూలై 29, 2023 ✍ దృగ్గణిత పంచాంగం సూర్యోదయాస్తమయాలు : ఉ 05.47 / సా 06.41 సూర్యరాశి : కర్కాటకం | చంద్రరాశి
మేషం అనారోగ్యం సమస్యలు ఇబ్బంది కలిగిస్తాయి. వృథాఖర్చులు పెరుగుతాయి. విద్యార్థుల ఫలితాలు నిరుత్సాహ పరుస్తాయి. చిన్ననాటి మిత్రులతో కలహా సూచనలున్నవి. దైవ అనుగ్రహంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. దూరప్రయాణ సూచనలున్నవి. వ్యాపార, ఉద్యోగాలలో
శ్రీకృష్ణార్జున మూవీ మేకర్స్ లో మొదటి చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ చిత్రానికి దర్శక,నిర్మాతలు ఇద్దరు తొలిసారిగా ఈ మూవీ తో పరిచయం అవుతున్నారు. నిర్మాతగా పెదారికట్ల చేనెబోయిన్ననరసమ్మ వెంకటేశ్వర్లు యాదవ్,
“ఇరవై రెండేళ్లుగా నటిస్తున్నాను. 150 పై తెలుగు సినిమాలు చేశాను. ‘ఎంత బరువైన పాత్ర అయినా చాలా తేలికగా చేసి మెప్పిస్తాననే’ మంచి పేరు సంపాదించుకున్నాను అంటుంది “బేబి” ఫేమ్ ప్రభావతివర్మ. కానీ “బేబి”