
షూటింగ్ లో దుమ్ములేపుతున్న… “దుమారం”
శ్రీ మల్లాది వెంకటేశ్వర ఫిలింస్ బ్యానర్ పై నిర్మిస్తున్న చిత్రం దుమారం. ఈ చిత్రానికి జి.ఎల్.బి శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నారు. అగ్ర నటుడు సుమన్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. మల్లిక్ హీరోగా తెరకెక్కుతున్న ఈ

శ్రీ మల్లాది వెంకటేశ్వర ఫిలింస్ బ్యానర్ పై నిర్మిస్తున్న చిత్రం దుమారం. ఈ చిత్రానికి జి.ఎల్.బి శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నారు. అగ్ర నటుడు సుమన్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. మల్లిక్ హీరోగా తెరకెక్కుతున్న ఈ

ప్రేమ పేరుతో నమ్మించి మోసం చేశాడంటూ ఓ యువతి ఫిర్యాదుపై ‘జబర్దస్ట్’ నటుడు, గాయకుడు నవ సందీప్పై స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఈమేరకు హైదరాబాద్ లోని మధురానగర్ పోలీస్ స్టేషన్లో

🥀🙏 ఓం నమో వేంకటేశాయః/శ్రీనివాసాయః 🙏🥀 🪻👉 ఆగష్టు 20, 2023 ✍ దృగ్గణిత పంచాంగం సూర్యోదయాస్తమయాలు : ఉ 05.52 / సా 06.29 సూర్యరాశి : సింహం | చంద్రరాశి :

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) విస్తృతస్థాయి సమావేశం గాంధీభవన్ లో జరిగింది. ఈ నెల 21 నుంచి 25 వరకు రాష్ట్రంలోని నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయి సమావేశాలు నిర్వహిస్తాం. ‘తిరగబడదాం-తరిమికొడదాం’ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని

బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ను బాధ్యతల నుంచి తొలగించిన అనంతరం హైకమాండ్ ఆయనకు ఆపార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ప్రమోషన్ ఇచ్చింది. కాగా త్వరలో దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న తరుణంలో

స్వాతంత్య్ర వజ్రోత్సవాల ముగింపు ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 26న కోటి మొక్కలు నాటనున్నట్లు తెలంగాణ చీఫ్ సెక్రటరీ శాంతికుమారి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాలు, మున్సిపాల్టీల్లో నిర్వహించే ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, స్వచ్చంద

గత పదిహేను రోజుల తెలంగాణ రాష్ట్రం అతలాకుతలం అయిన విషయం తెలిసిందే. ఈ అతి వర్షాల విరామం తర్వాత రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో శుక్ర, శనివారం ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి.

హన్మకొండ జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య ఆదేశాల మేరకు ప్రభుత్వ, ప్రైవేటు గైనకాలజిస్ట్ లకు ఒక్కరోజు శిక్షణ కార్యక్రమాన్ని కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కాజీపేట వెంకటరమణ అధ్యక్షతన

కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ ఓఆర్ఆర్ ఉనికిచర్ల దగ్గర చేపట్టిన ప్లాట్ల వేలం పాటలో పాల్గొని విజయవంతం చేయాలని కుడా చైర్మన్ సంగం రెడ్డి సుందర్ రాజ్ యాదవ్ కోరారు. శనివారం రోజున ఉనికిచర్లలో కుడా

తెలంగాణలో ఎన్నికల హడావుడి మొదలైంది. ఈ నేపథ్యంలో తెలంగాణలోని అన్ని ప్రధాన పార్టీలు అభ్యర్థులు ఎంపిక విషయంలో నిమగ్నమైనారు. అధికార భారత రాష్ట్ర సమితి పార్టీ సైతం అభ్యర్థులు ఎంపికపై కసరత్తు ప్రారంభించింది. అందులో

గంభీరమైన కంఠస్వరం, తెలుగు భాషపై పూర్తి స్థాయిలో పట్టు, నల్లేరు మీద నడకలా తూగోజి యాసపై తిరుగులేని సాధికారత… వీటన్నిటికీ మించి ఆజానుబాహు విగ్రహం… ఎక్కడో తూర్పు గోదావరి జిల్లా, కాకినాడ సమీపంలోని “కాజులూరు”

భారత్, ఐర్లాండ్ జట్ల మధ్య మూడు టీ20 మ్యాచ్ ల ఆగస్ట్ 18 నుండి జరగనున్నాయి. ఈ రెండు జట్ల మధ్య తొలి టీ20 మ్యాచ్ ఆగస్టు 18న రాత్రి 7: 30 గంటలకు