Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

ఈనెల 18 నుండి భారత్, ఐర్లాండ్ 3 టి 20 మ్యాచ్ లు

భారత్, ఐర్లాండ్ జట్ల మధ్య మూడు టీ20 మ్యాచ్ ల ఆగస్ట్ 18 నుండి జరగనున్నాయి. ఈ రెండు జట్ల మధ్య తొలి టీ20 మ్యాచ్ ఆగస్టు 18న రాత్రి 7: 30 గంటలకు డబ్లిన్ జరగనుంది. టీమిండియా స్టార్ పేసర్ జన్ ప్రీత్ బుమ్రా  గాయం నుంచి కోలుకొని, జట్టులోకి వచ్చారు. భారత జట్టుకు బుమ్రా  నాయకత్వం వహించనున్నాడు. భారత కాలమానం ప్రకారం ప్రతి మ్యాచ్ కూడా రాత్రి 7:30 గంటలకు ప్రారంభం అవుతాయి. అన్ని మ్యాచ్ లు ఒకే వేదిక డబ్లిన్ లోనే జరగనున్నాయి.

టీ20 సిరీస్ షెడ్యూల్ :

  1. ఆగస్ట్ 18న తొలి టి 20 మ్యాచ్, డబ్లిన్
  2. ఆగస్టు 20న రెండవ టి 20 మ్యాచ్ ,డబ్లిన్
  3. ఆగస్టు 23న చివరిదైన మూడవ టి 20 మ్యాచ్ డబ్లిన్. 
RSS
Follow by Email
Latest news