
అల్పపీడన ద్రోణి….మరో రెండు రోజులు రాష్ట్రంలో భారీ వర్షాలు…
గత పదిహేను రోజుల తెలంగాణ రాష్ట్రం అతలాకుతలం అయిన విషయం తెలిసిందే. ఈ అతి వర్షాల విరామం తర్వాత రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో శుక్ర, శనివారం ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి.
గత పదిహేను రోజుల తెలంగాణ రాష్ట్రం అతలాకుతలం అయిన విషయం తెలిసిందే. ఈ అతి వర్షాల విరామం తర్వాత రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో శుక్ర, శనివారం ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి.
తెలంగాణలో ఎన్నికల హడావుడి మొదలైంది. ఈ నేపథ్యంలో తెలంగాణలోని అన్ని ప్రధాన పార్టీలు అభ్యర్థులు ఎంపిక విషయంలో నిమగ్నమైనారు. అధికార భారత రాష్ట్ర సమితి పార్టీ సైతం అభ్యర్థులు ఎంపికపై కసరత్తు ప్రారంభించింది. అందులో
తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీకేజీ అంశం గతేడాది అక్టోబర్ నెలలో జరిగిన విషయం తెలిసిందే. దీంతో మిగితా పలు పరీక్షలను కమిషన్ రద్దు చేసింది. పేపర్ లీకేజీ అంశాన్ని రాష్ట్ర
తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. తెలంగాణలో 2, ఏపీలో 13 స్థానాలకు ఎమ్మెల్సీ ఎన్నికలు నేడు జరుగుతున్నాయి. ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4 గంటలకు
నేడు జరగాల్సిన టీపీబీవో పరీక్ష వాయిదా… ఈ నెల 15, 16వ తేదీల్లో జరిగే వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పరీక్షలు వాయిదా… పరీక్ష ప్రశ్న పత్రాలు లీక్ అయినట్టు అనుమానిస్తున్న అధికారులు. తెలంగాణ పబ్లిక్
ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ దర్యాప్తు వేగం పుంజుకుంది. కెసిఆర్ గారాలపట్టి, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను రేపు (మార్చి 11) న ఈడీ విచారించనుంది. ఈ నేపథ్యంలో, ఆమె అన్న, తెలంగాణ మంత్రి కేటీఆర్
ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత పేరు కూడా వినిపిస్తుండడం తెలిసిందే. ఇటీవల ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాను సీబీఐ అరెస్ట్ చేసిన నేపథ్యంలో…. తర్వాత అరెస్ట్ కవితదే అని ప్రచారం జరుగుతోంది.
పశు మిత్రులకు కనీస వేతనం నిర్ణయించే వరకు పోరాటం ఆపేదే లేదని తెలంగాణ రాష్ట్ర పశు మిత్రల వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి ఎడ్ల రమేష్ అన్నారు. ఈరోజు కరీంనగర్ జిల్లా సైదాపుర్ మండల
శంషాబాద్ మండలం, ముచ్చింతల్ గ్రామం లోని 77 సర్వేనెంబర్ లో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని అంబేద్కర్ ప్రజా సంఘం రాష్ట్ర అధ్యక్షులు కట్టెల మల్లేశం డిమాండ్ చేశారు. గురువారం ముచ్చింతల్ గ్రామంలో ఆ
కంటి వెలుగు కార్యక్రమాన్ని ఓ యజ్ఞం లా సీఎం కేసీఆర్ చేపట్టారని, ప్రభుత్వ చీఫ్ వినయ్ భాస్కర్ తెలిపారు. గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ లో శుక్రవారం కంటి వెలుగు కార్యక్రమం నిర్వహించారు. వరంగల్
పాత సచివాలయం వాస్తుకు లేదని దాని స్థానంలో అన్ని హంగులతో సరికొత్త సచివాలయాన్ని తెలంగాణ ప్రభుత్వం నిర్మాణం చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ నూతన సచివాలయాన్న ఫిబ్రవరి 17న సిఎం కేసీఆర్ చేతుల మీదుగా
దీర్గకాలికంగా జర్నలిస్టుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది . ఇండ్ల స్ఠలాల పై వెంటనే ప్రభుత్వం వెంటనే ఖరారు చేయాలని విఙ్ఞప్తి చేశారు