Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

సీఎం కేసీఆర్ తర్వాత నేనే సీనియర్ నేతను – ఎర్రబెల్లి ఆసక్తికర వ్యాఖ్యలు…

వరంగల్‍ జిల్లా పర్వతగిరి మండల కేంద్రం జడ్పీహెచ్ఎస్ స్కూల్లో నిర్వహించిన 1987-88 పదో తరగతి పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో ముఖ్య అతిధిగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొన్నారు. ఈ సందర్బంగా అయన పలు

కాళేశ్వరంపై విచారణ చేపట్టాలంటూ… ఢిల్లీ లో నిరసన చేపట్టనున్న YS షర్మిల

తెలంగాణాలో అతిపెద్ద ప్రాజెక్టు కాళేశ్వరం దీని నిర్మాణంలో భారీ స్కామ్ జరిగింది, కావున ఈ  కాళేశ్వరంపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తూ.. మార్చి 14వ తేదీన ఉదయం ఢిల్లీలోని జంతర్ మంతర్ నుంచి పార్లమెంట్

పశు మిత్రులకు కనీస వేతనం నిర్ణయించే వరకు పోరాటం ఆపేది లేదు : ఎడ్ల రమేష్

పశు మిత్రులకు కనీస వేతనం నిర్ణయించే వరకు పోరాటం ఆపేదే లేదని తెలంగాణ రాష్ట్ర పశు మిత్రల వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి ఎడ్ల రమేష్ అన్నారు. ఈరోజు కరీంనగర్ జిల్లా సైదాపుర్ మండల

కామారెడ్డి జిల్లాలో నేడు పర్యటించనున్న సీఎం కేసీఆర్

సీఎం కేసీఆర్ నేడు కామారెడ్డి జిల్లాలో పర్యటించబోతున్నారు. ఉదయం 10గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్ట్‌ నుంచి సీఎం కేసీఆర్ కామారెడ్డి జిల్లా పర్యటనకు బయల్దేతారు. 10.40గంటలకు బాన్సువాడకు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా

సర్వే నెం 77 ల పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి : కట్టెల మల్లేశం

శంషాబాద్ మండలం, ముచ్చింతల్ గ్రామం లోని 77 సర్వేనెంబర్ లో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని అంబేద్కర్ ప్రజా సంఘం రాష్ట్ర అధ్యక్షులు కట్టెల మల్లేశం డిమాండ్ చేశారు. గురువారం ముచ్చింతల్ గ్రామంలో ఆ

రాష్ట్రంలో వెలుగులు నింపుతున్న కంటికి వెలుగు

కంటి వెలుగు కార్యక్రమాన్ని ఓ యజ్ఞం లా సీఎం కేసీఆర్ చేపట్టారని, ప్రభుత్వ చీఫ్ వినయ్ భాస్కర్ తెలిపారు. గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ లో శుక్రవారం కంటి వెలుగు కార్యక్రమం నిర్వహించారు.  వరంగల్

జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలి… ఇండ్ల స్ఠలాల కోసం రిలే దీక్షలు -TWJF

దీర్గకాలికంగా జర్నలిస్టుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది . ఇండ్ల స్ఠలాల పై వెంటనే ప్రభుత్వం వెంటనే ఖరారు చేయాలని విఙ్ఞప్తి చేశారు

రాష్ట్ర వ్యాప్తంగా జ‌న‌వ‌రి 18 నుంచి కంటి వెలుగు కార్య‌క్ర‌మం..

కంటి వెలుగు పథకాన్ని 2018, ఆగస్టు 15న మెదక్ జిల్లా మల్కాపూర్‌లో సిఎం కెసిఆర్ ప్రారంభించిన విషయం విదిత‌మే. అయితే.. ఈ పథకం ఐదు నెలల పాటు కొనసాగింది. కంటి వెలుగు కోసం ప్రభుత్వం

ఎస్టీ రిజర్వేషన్లను 10 శాతానికి పెంచిన తెలంగాణ సర్కారు :

షెడ్యూల్డ్ ట్రైబ్ (ఎస్టీ) కేటగిరీ కింద గిరిజనులకు కేటాయించిన రిజర్వేషన్ల శాతాన్ని తెలంగాణ సర్కారు పెంచింది. ప్రస్తుతం తెలంగాణలో ఎస్టీలకు 6 శాతం రిజర్వేషన్లు అమలు అవుతుండగా… తాజాగా దానిని 10 శాతానికి పెంచుతూ…

బొల్లికుంటలో బతుకమ్మ చీరల పంపిణీ…!

బతుకమ్మ పండుగను రాష్ట్ర పండుగగా గుర్తించిన సీఎం కేసీఆర్ తెలంగాణ ఆడపడుచులకు పెద్దపీట వేస్తున్నారని, అలాగే రాష్ట్రానికే పెద్దన్న పాత్ర పోషిస్తూ.. అందరిని ఆడుకుంటున్నారని ఈ పీ సీ ఎస్ వైస్ చైర్మన్ సోల్తి

తెలంగాణాలో మ‌రో 13 కొత్త మండ‌లాలు :

తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో మరో 13 కొత్త మండలాలకు నోటిఫికేషన్ జారీచేసింది.  తాజాగా రాష్ట్రంలో మ‌రో 13 రెవెన్యూ మండ‌లాల‌ను ఏర్పాటు చేస్తూ సోమ‌వారం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.

ఈ నెల 6 నుండి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు..

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 6వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. అలాగే శాసన మండలి సమావేశాలు కూడా అదే రోజు ప్రారంభం అవుతాయని అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులు వెల్లడించారు. ఈ మేరకు

Latest news