
నల్ల ధనాన్నిపేద ప్రజల ఖాతాలో ఎందుకు జమ చేయలేదు : గిరీష్ చోదాంకర్
> టి.ఆర్.ఎస్. పార్టీ అధికారంలోకీ వచ్చాక కాంగ్రెస్ పార్టీ ప్రవేశ పెట్టిన పథకాలు నిర్వీర్యం చేసింది, > మోడీ ప్రభుత్వం దేశ ప్రజలకు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్క హామీ అమలు కాలేదు.. >
> టి.ఆర్.ఎస్. పార్టీ అధికారంలోకీ వచ్చాక కాంగ్రెస్ పార్టీ ప్రవేశ పెట్టిన పథకాలు నిర్వీర్యం చేసింది, > మోడీ ప్రభుత్వం దేశ ప్రజలకు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్క హామీ అమలు కాలేదు.. >
నేడు జరగాల్సిన టీపీబీవో పరీక్ష వాయిదా… ఈ నెల 15, 16వ తేదీల్లో జరిగే వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పరీక్షలు వాయిదా… పరీక్ష ప్రశ్న పత్రాలు లీక్ అయినట్టు అనుమానిస్తున్న అధికారులు. తెలంగాణ పబ్లిక్
జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బండి సంజయ్ పై ఫిర్యాదు చేసేందుకు జీహెచ్ఎంసీ మేయర్, ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గొంగిడి సునీత ఆధ్వర్యంలో మహిళా కార్పొరేటర్లు, పలువురు మహిళా నేతలు రాజ్
ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ దర్యాప్తు వేగం పుంజుకుంది. కెసిఆర్ గారాలపట్టి, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను రేపు (మార్చి 11) న ఈడీ విచారించనుంది. ఈ నేపథ్యంలో, ఆమె అన్న, తెలంగాణ మంత్రి కేటీఆర్
తెలుగు రాష్ట్రాలకు సంబంధించి హైదరాబాదులో ఏర్పాటైన యూఎస్ కాన్సులేట్ జనరల్ కార్యాలయం మరో చోటికి తరలిపోతోంది. ప్రస్తుతం యూఎస్ కాన్సులేట్ కార్యాలయం బేగంపేటలోని పైగా ప్యాలెస్ లో ఉంది. సర్వే నెం.115/1, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్,
భారత్ జాగృతి అధ్యక్షురాలు, బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఈడీ సమన్లు జారీ చేయడంపై మంత్రి కెటిఆర్ మెదటిసారి స్పందించారు. తెలంగాణ భవన్లో అయన మీడియాతో మాట్లాడారు. కవితకు ఇచ్చింది ఈడీ సమన్లు కాదని, మోడీ
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సిఎం కెసిఆర్ పై మరోసారి ఫైర్ అయ్యారు. సోమవారం చొప్పదండిలో పాదయాత్రను ప్రారంభించిన రేవంత్ రెడ్డి.. కొండగట్టు అంజన్న స్వామిని దర్శించుకున్నారు. తర్వాత మీడియాతో మాట్లాడారు. కల్వకుంట్ల ఫ్యామిలీ
దేశంలోనే అత్యంత ధనిక రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణను సీఎం కేసీఆర్ అప్పుల రాష్ట్రంగా మార్చారని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విమర్శించారు. ప్రజలను హిప్నటిజం చేయడంలో అయన దిట్టా అని అన్నారు. ఆదివారం
రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో కారు బీబత్సం సృష్టించింది. డ్రైవర్ కు సడెన్ గా ఫిట్స్ రావటంతో కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఆపి ఉన్న కార్లు, ద్విచక్రవాహనాలపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో కారు, బైకులు
ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత పేరు కూడా వినిపిస్తుండడం తెలిసిందే. ఇటీవల ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాను సీబీఐ అరెస్ట్ చేసిన నేపథ్యంలో…. తర్వాత అరెస్ట్ కవితదే అని ప్రచారం జరుగుతోంది.
నందమూరి తారకరత్న దశ దిన కర్మ ఈరోజు ( మార్చి 2వ తేదీన) ఫిలింనగర్ కల్చరల్ సెంటర్లో జరిగింది. ఈ కార్యక్రమానికి సినీ , రాజకీయ ప్రముఖులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. నందమూరి తారకరత్న
పశు మిత్రులకు కనీస వేతనం నిర్ణయించే వరకు పోరాటం ఆపేదే లేదని తెలంగాణ రాష్ట్ర పశు మిత్రల వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి ఎడ్ల రమేష్ అన్నారు. ఈరోజు కరీంనగర్ జిల్లా సైదాపుర్ మండల