Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

వరంగల్ లో పాతభవనం కూల్చివేత ప్రమాదం.. ఇద్దరి మృతి

నగరంలోని చార్‌బౌలిలో ప్రమాదం జరిగింది. పాతభవనం కూల్చివేస్తుండగా ఇద్దరు కార్మికులు మృతిచెందారు. మరో ఇద్దరు గాయపడ్డారు.సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. భవనం శిథిలాల నుంచి సాగర్‌,

తూర్పు గోదావరి జిల్లాలో ఖరీఫ్ బీమా… 30,267 రైతులకు రూ. 59.49 కోట్లు మంజూరు.

2022 జూన్ 14న శ్రీ సత్యసాయి జిల్లా చెన్నకోతపల్లి గ్రామం మరియు మండలంలో 2021 ఖరీఫ్ పంట బీమాను  రాష్ట్రముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విడుదల చేయనున్నారన్నారు. తూర్పు గోదావరి జిల్లాకి

ప్రజలందరూ కళ్యాణలక్మి పథకాన్ని వినియోగించుకోవాలి : ఎమ్మెల్యే సితక్క

కళ్యాణ లక్ష్మిని సద్వినియోగం చేసుకోవాలని ములుగు ఎమ్మెల్యే సితక్క తెలిపారు. మంగళవారం రోజున మండల కేంద్రంలో గల రెవెన్యూ ఆఫీస్ లో లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె  మాట్లాడుతూ…

మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసు విచారణ వేగవంతం..

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణను సీబీఐ అధికారులు వేగవంతం చేశారు. పులివెందులలోని ఆయన ఇంటిని సీబీఐ అధికారులు మంగళవారం పరిశీలించారు. వివేకా ఇంటి పరిసరాలను ఫోటోలు

ఘనంగా తెలంగాణ వేడుకలు

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు శాసనసభలో ఘనంగా జరిగాయి. శాసన మండలి ప్రాంగణంలో మండలి చైర్మన్‌ గ్తు సుఖేందర్‌ రెడ్డి, అసెంబ్లీ ప్రాంగణంలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు.

భావుపేట క్రాస్ వద్ద ఆటోని ఢీ కొన్న ఆర్టీసి బ‌స్సు…ఇద్దరు మృతి

భావుపేట స‌మీపంలో ఆటోని ఢీ కొన్న ఆర్టీసి బ‌స్సు ఇద్ద‌రు మృతి, ప‌లువురికి గాయాలు అటుగా వస్తున్న మంత్రి ఎర్ర‌బెల్లి…  తన కాన్వాయ్ అపి దగ్గరుండి పర్యవేక్షించారు. హ‌న్మ‌కొండ జిల్లా హ‌స‌న్ ప‌ర్తి మండ‌లం

సీనియర్ నేత కొత్త‌ప‌ల్లి సుబ్బారాయుడుపై బ‌హిష్క‌ర‌ణ‌ వేటు..

ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా న‌ర‌సాపురం సీనియ‌ర్ రాజ‌కీయ‌వేత్త‌, మాజీ మంత్రి కొత్త‌ప‌ల్లి సుబ్బారాయుడిపై వైసీపీ బ‌హిష్క‌ర‌ణ వేటు వేసింది. పార్టీ నిబంధ‌నావ‌ళిని అతిక్ర‌మించార‌ని పార్టీ క్ర‌మ‌శిక్ష‌ణా క‌మిటీ జ‌గ‌న్‌కు నివేదించింది. . ఈ మేర‌కు

అలిపిరి వద్ద నానా ఇబ్బందులు పడుతున్న భక్తులు

తిరుమలలో నేటి నుండి ప్లాస్టిక్ నిషేధం విధించడంతో…తిరుమలకు వచ్చే ప్రతి వాహనాన్ని చెక్ చేస్తుండటంతో అలిపిరి సప్తగిరి చెక్ పాయింట్ దగ్గర గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. దింతో భక్తులు నానా

తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడినుండైనా పోటీ చేస్తా..: సినీనటి జయప్రద..

సినీ నటి  బిజెపి నాయకురాలు, మాజీ ఎంపీ జయప్రద తన మనసులోని కోరికను బయటపెట్టింది. అధిష్టానం  ఆదేశించాలేగాని రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడి నుండి పోటీ చేయమన్నా పోటీ చేస్తానని తెలిపింది. స్వతహాగా తెలుగు

తిరుమలలో రేపటినుంచి సంపూర్ణ ప్లాస్టిక్ నిషేధం..!

జూన్ 1 నుంచి తిరుమల కొండపై ప్లాస్టిక్ ను పూర్తిగా నిషేదిస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది. ఇకనుండి ప్లాస్టిక్ రహిత వస్తువుల్ని మాత్రమే అనుమతిస్తామన్నారు. షాంపులు కూడా తిరుమలలో నిషేదిస్తున్నట్లు తెలిపారు. కొండ‌పైకి

నిరుద్యోగుల ఆత్మహత్యలకు కారణం కేసీఆర్ : వైయస్ షర్మిల

ఖమ్మం జిల్లాలో నేడు వైయస్ షర్మిల తన పాదయాత్ర కొనసాగింది. ఈక్రమంలో తెలంగాణ సర్కారు ఫై నిప్పులు చెరిగింది. ఈరోజు ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం పాతకారాయి గూడెం లో వైయస్ షర్మిల నిరుద్యోగ

తెలంగాణా ఆవిర్భావ దినోత్సవం..కమ్యూనిస్టు పార్టీ కీలక నిర్ణయం

రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్‌ 2వ తేదీన విభజన చట్టంలోని హామీల సాధనకు కలిసొచ్చే రాజకీయ పక్షాలతో కలిసి ప్రత్యక్ష కార్యాచరణకు పూనుకొంటామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌ రెడ్డి తెలిపారు.

RSS
Follow by Email
Latest news