Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

భారీ పేలుళ్ల కుట్రను భగ్నం చేసిన పోలీసులు

దేశ వ్యాప్తంగా భారీ పేలుళ్లకు కుట్ర పన్నిన ఉగ్రవాదుల కుట్రను ముందే పసిగట్టిన పోలీసులు వారి కుట్రలను  భగ్నం చేసారు. ఈ మేరకు అన్ని రాష్ట్రాలను కేంద్రం అప్రమత్తం చేసింది. పంజాబ్లోని హరియాణా రాష్ట్రంలోని

మతసామరస్యానికి కేర్ ఆఫ్ అడ్రస్ పశ్చిమబెంగాల్ : మమతా బెనర్జీ

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరులకు  శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ముస్లిం సోదరులతో కలిసి ఆమె ఈద్ ప్రార్థనల్లో పాల్గొన్నారు. కోల్ కతాలోని రైన్ డ్రెంచ్డ్ రెడ్ రోడ్

భారత ఆర్మీ చీఫ్ గా లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ పాండే

ఆర్మీ చీఫ్ గా (చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాప్) లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ పాండే ఈరోజు పదవీ బాధ్యతలు చేపట్టారు. జనరల్ ఎంఎం నరవణే ఆయనకు బాధ్యతలు అప్పగించారు. ఇప్పటివరకు పదవిలో కొనసాగిన ఎంఎం

370 రద్దు తర్వాత జమ్మూ కాశ్మీర్‌లో తొలిసారి పర్యటించిన ప్రధాని మోదీ

గతంలో ఎన్నడూ లేని విధంగా జమ్మూ కాశ్మీర్ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందని ప్రధాని అన్నారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత ప్రధాని మోదీ తొలిసారిగా జమ్మూ కాశ్మీర్‌లో పర్యటించారు. పాకిస్థాన్‌ సరిహద్దులోని సాంబా

కేంద్రీయ విద్యాలయాల్లో ఎంపీల కోటాను రద్దు చేసిన కేంద్రం …

కేంద్రీయ విద్యాలయాల్లో ఎంపీల ప్రత్యేక సీట్ల కోటాను రద్దు చేశారు. ఈ మేర‌కు కేంద్రీయ విద్యాల‌యాల నిర్వ‌హ‌ణ‌ను ప‌ర్య‌వేక్షిస్తున్న కేంద్రీయ విద్యాల‌య సంఘ‌ట‌న్ బుధ‌వారం ఉత్త‌ర్వులు జారీ చేసింది. పార్లమెంట్‌ సభ్యులతో పాటు ఇతర

శశికళకు షాక్…అన్నాడీఎంకే తో సంబంధం లేదు : కోర్ట్

త‌మిళ‌నాడు రాజ‌కీయాల్లో సోమ‌వారం నాడు మ‌రో కీల‌క ప‌రిణామం చోటుచేసుకుంది. అన్నాడీఎంకే అధినేత్రి జ‌య‌ల‌లిత నెచ్చెలి, శ‌శిక‌ళ‌కు త‌మిళ‌నాడు సెష‌న్స్‌ కోర్టు షాకిచ్చింది. అన్నాడీఎంకేతో శ‌శిక‌ళ‌కు ఏమాత్రం సంబంధం లేదంటూ కోర్టు తీర్పు చెప్పింది.

కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల మాయాజాలం

పన్నుల పేరుతొ ప్రజలను ఎంతలా దోచుకుంటున్నారో… ఆర్టీఐ ద్వారా బయటపడిన నిజాలు… సగానికి సగం దోచుకునుడే… సంక్షేమ ఫలాలు అందిస్తున్నామని గొప్పలు చెపుతున్న కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు… మరోవైపు పన్నుల రూపంలో సగానికి సగం ప్రజల

RSS
Follow by Email
Latest news