
బ్రిటన్ లో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్న రిషి సునాక్
బ్రిటన్ మాజీ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ రాజీనామాతో ఖాళీ అయిన ఆ పదవికి పోటీ పడుతున్న భారత సంతతికి చెందిన నేత రిషి సునక్ బ్రిటన్ ప్రజలను, కన్జర్వేటివ్ పార్టీ నేతలను బాగా

బ్రిటన్ మాజీ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ రాజీనామాతో ఖాళీ అయిన ఆ పదవికి పోటీ పడుతున్న భారత సంతతికి చెందిన నేత రిషి సునక్ బ్రిటన్ ప్రజలను, కన్జర్వేటివ్ పార్టీ నేతలను బాగా

☘️🙏🕉️శ్రీ గురుభ్యోనమః🙏☘️ 🚩(25-07-2022) రాశి ఫలితాలు🚩 మేషం 25-07-2022 ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. స్థిరస్తి వివాదాలు తీరతాయి. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం అవుతాయి.

🍁🔹️🙏 ఓం నమో వేంకటేశాయ 🙏🔸️🍁 25 జూలై 2022 ✍ దృగ్గణిత పంచాంగం ✍ సూర్యోదయాస్తమయం : ఉ 05.46 / సా 06.42 సూర్య రాశి : కర్కాటకం | చంద్ర

టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఇటీవల పడవ ప్రమాదం నుంచి బయట పడ్డ సంగతి తెలిసిందే. కోనసీమ జిల్లాల్లోని వరద బాధితులను పరామర్శించేందుకు వెళ్తూ సోంపల్లి రేవు వద్ద జరిగిన

అమ్మ ప్రేమ — అమృతం..! నాన్న ప్రేమ — అమోఘం..! మాకు జన్మనిచ్చి .. అమృతాన్ని పంచి.. మాకు అద్భుతమైన..! భవిషత్తుని అందించే అమ్మ నాన్నలకు పాదాభివందనాలు…! మిము ఎదిగేంత వరకు – మీరు

ప్రజాజీవన శక్తిసామర్థ్యుడి మైండ్ లో రిజిస్టర్ కావాలని, ఆయన చల్లని చూపు ప్రసరించాలని మామూలుగానే 365 రోజులూ రకరకాల ప్రయత్నాలు, ప్రయోగాలు చేస్తుంటారు. ఇక పుట్టినరోజు సందర్భంలోనైతే ఆ ఉబలాటాలు కుండపోత వర్షాలు, కాళేశ్వర

ప్రభుత్వ విద్యారంగ సమస్యల పరిష్కారానికై సమరశీల పోరాటాలకు సిద్ధం కావాలని (TNSF) రాష్ట్ర అధికార ప్రతినిధి ఉప్పేరు సుభాన్ పిలుపునిచ్చారు. స్థానిక జిల్లా కేంద్రంలోనిTNGO భవనంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా

భారత పారిశ్రామిక దిగ్గజం, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీతో పాటు ఆయన కుటుంబ సభ్యులకు కూడా భద్రతను సవాల్ చేస్తూ బికేశ్ సాహా అనే వ్యక్తి త్రిపుర హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం

☘️🙏🕉️శ్రీ గురుభ్యోనమః🙏☘️ 🚩(23-07-2022) రాశి ఫలితాలు🚩 మేషం 23-07-2022 వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగాలలో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. చేపట్టిన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది.
భారత 15వ రాష్ట్రపతిగా ఎన్నికైన శ్రీమతి ద్రౌపది ముర్ము గారిని మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపిన టీడీపీ ఎంపీలు శ్రీ కేశినేని నాని, శ్రీ గల్లా జయదేవ్, శ్రీ కనకమేడల రవీంద్ర కుమార్,

కరీంనగర్ పోలీస్ కమీషనరేట్ పరిధిలోగల సరైన ధ్రువపత్రాలు లేని సినిమా థియేటర్స్ కి కరీంనగర్ పోలీస్ కమీషనర్ వి. సత్యనారాయణ నోటీసులు జారీ చేశారు. కరీంనగర్ లోని శ్రీనివాస మల్టీప్లెక్స్, జమ్మికుంట లోని మురళి,

తెలంగాణలో కరోనా వైరస్ క్రమంగా పెరుగుతోంది. గడచిన 24 గంటల్లో 35,094 కరోనా పరీక్షలు నిర్వహించగా, 765 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాదులో అత్యధికంగా 356 కొత్త కేసులు నమోదైనాయి. ఇక