Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

ద్రౌపది ముర్ముకు శుభాకాంక్షలు తెలిపిన టీడీపీ ఎంపీలు

భారత 15వ రాష్ట్రపతిగా ఎన్నికైన శ్రీమతి ద్రౌపది ముర్ము గారిని మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపిన టీడీపీ ఎంపీలు శ్రీ కేశినేని నాని, శ్రీ గల్లా జయదేవ్, శ్రీ కనకమేడల రవీంద్ర కుమార్, శ్రీ రామ్మోహన్ నాయుడు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత రాష్ట్రపతి పదవిని చేపట్టిన తొలి గిరిజన మహిళగా ద్రౌపది ముర్ము చరిత్ర సృష్టించారని, శ్రీమతి ద్రౌపది ముర్ము కు హృదపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.

RSS
Follow by Email
Latest news