
నేటి పంచాంగం
!! 🔸 🙏 ఓం నమో వేంకటేశాయ 🙏 🔸️ !! తేదీ :18 నవంబర్ 2022 ✍ దృగ్గణిత పంచాంగం 👈 సూర్యోదయాస్తమయం : ఉ 06.12 / సా 05.32 సూర్య రాశి :

!! 🔸 🙏 ఓం నమో వేంకటేశాయ 🙏 🔸️ !! తేదీ :18 నవంబర్ 2022 ✍ దృగ్గణిత పంచాంగం 👈 సూర్యోదయాస్తమయం : ఉ 06.12 / సా 05.32 సూర్య రాశి :

卐ॐ ఓం శ్రీ 🌹 గురుభ్యోనమః ॐ卐 🌷 గురువారం 🌹 🪔 నవంబరు 10, 2022 🪔 శ్రీ శుభకృత్ నామ సంవత్సరం దక్షిణాయణం – శరదృతువు కార్తీకమాసం – బహళ పక్షం

అమెరికా ఎన్నికల చరిత్రలో ఓ తెలుగు మహిళ చరిత్ర సృష్టించారు. తెలుగు నేపథ్యం ఉన్న అరుణా మిల్లర్ మేరీలాండ్ లెఫ్ట్ నెంట్ గవర్నర్ గా ఎన్నికయ్యారు. మేరీలాండ్ ప్రజల్లో అపార ఆదరణ కలిగిన అరుణా

ఈనెల 12న ఆర్ ఎఫ్ సి ఎల్ జాతికి అంకితం చేయడానికి భారత ప్రధాని నరేంద్ర మోడీ రానున్న సందర్భంగా ఏర్పాట్లు పరిశీలించడానికి ఇక్కడకు విచ్చేసిన కేంద్ర ఎరువుల, రసాయనాల సహాయక మంత్రి భగవంత్

షెడ్యూల్డ్ ట్రైబ్ (ఎస్టీ) కేటగిరీ కింద గిరిజనులకు కేటాయించిన రిజర్వేషన్ల శాతాన్ని తెలంగాణ సర్కారు పెంచింది. ప్రస్తుతం తెలంగాణలో ఎస్టీలకు 6 శాతం రిజర్వేషన్లు అమలు అవుతుండగా… తాజాగా దానిని 10 శాతానికి పెంచుతూ…

తెలంగాణలో సంచలన రేపిన ఎమ్మెల్యేల కొనుగోలు చేసేందుకు యత్నించారన్న ఆరోపణలపై రామచంద్ర భారతి, సింహయాజులు, నందకుమార్ లను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వీరు చంచల్ గూడ జైల్లో ఉన్నారు. ఈ

తెలంగాణ రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ ఇల్లు, కార్యాలయాలపై అధికారులు సోదాలు జరిపారు. బుధవారం ఉదయం నుంచి మొదలైన ఈ సోదాలు రాత్రి దాకా కొనసాగాయి. సోదాల సందర్భంగా గంగుల ఇంటి నుంచి పలు

మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ పై సినీ నటి కరాటే కల్యాణి తో పాటు పలు హిందు సంఘాలు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాయి. ఓ పారి అనే ప్రైవేటు ఆల్బమ్ లో

అటవీ భూముల ఆక్రమణలపై కఠిన చర్యలు ఉంటాయని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా హెచ్చరించారు. పోడు భూముల సర్వే పై బుధవారం కలెక్టర్ ఛాంబర్ లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్

卐ॐ ఓం శ్రీ 🌹 గురుభ్యోనమః ॐ卐 🌷 బుధవారం🌷 🪔 నవంబర్ 2, 2022🪔 శ్రీ శుభకృత్ నామ సంవత్సరం దక్షిణాయణం – శరదృతువు కార్తీకమాసం – శుక్ల పక్షం తిధి :

మునుగోడు శాసన సభ నియోజకవర్గ ఉప ఎన్నికల ప్రచారం మంగళవారం సాయంత్రం 6 గంటలకు ముగిసింది. సరిగ్గా 6 గంటలు కాగానే… మునుగోడు ఎన్నికల ప్రచారం ముగిసినట్లుగా కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటన చేసింది.

తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి ఆలయంలో నిన్నటి నుంచి వీవీఐపీ, వీఐపీ బ్రేక్ దర్శనాలను ప్రవేశపెట్టారు. తిరుమల తరహాలో ఈ బ్రేక్ దర్శనాలు ప్రారంభించారు. 292 మంది భక్తులు ఈ టికెట్లు తీసుకున్నారని, వీటి