Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

విద్యార్థుల జీవితాలతో… కేసీఆర్ నీచ రాజకీయాలు చేస్తున్నారు : ఈటల

పదో తరగతి హిందీ పేపర్ లీకేజి వ్యవహారంలో బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పై పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈటల ఈ రోజు పోలీసు విచారణకు హాజరయ్యారు.

కవితకు ఈడీ మరోసారి నోటీసులు…20న హాజరుకావాలి : ఈడీ

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు విషయంలో విచారణకు రావాలంటూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితకు మరోసారి నోటీసులు ఇచ్చింది. ఈ నెల 20న తమ ముందు హాజరుకావాలని స్పష్టం చేసింది. ఈ మేరకు

సీఎం కేసీఆర్ తర్వాత నేనే సీనియర్ నేతను – ఎర్రబెల్లి ఆసక్తికర వ్యాఖ్యలు…

వరంగల్‍ జిల్లా పర్వతగిరి మండల కేంద్రం జడ్పీహెచ్ఎస్ స్కూల్లో నిర్వహించిన 1987-88 పదో తరగతి పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో ముఖ్య అతిధిగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొన్నారు. ఈ సందర్బంగా అయన పలు

నల్ల ధనాన్నిపేద ప్రజల ఖాతాలో ఎందుకు జమ చేయలేదు : గిరీష్ చోదాంకర్

> టి.ఆర్.ఎస్. పార్టీ అధికారంలోకీ వచ్చాక కాంగ్రెస్ పార్టీ ప్రవేశ పెట్టిన పథకాలు నిర్వీర్యం చేసింది, > మోడీ ప్రభుత్వం దేశ ప్రజలకు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్క హామీ అమలు కాలేదు.. >

రేపు ఈడీ విచారణ… చెల్లి కోసం అన్న ఢిల్లీకి..!

ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ దర్యాప్తు వేగం పుంజుకుంది. కెసిఆర్ గారాలపట్టి, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను రేపు (మార్చి 11) న ఈడీ విచారించనుంది. ఈ నేపథ్యంలో, ఆమె అన్న, తెలంగాణ మంత్రి కేటీఆర్

విచార‌ణ‌ను మేము ఎదుర్కొంటాం… ఆ ద‌మ్ము మీకుందా…? మంత్రి కెటిఆర్

భారత్ జాగృతి అధ్యక్షురాలు, బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఈడీ సమన్లు జారీ చేయడంపై మంత్రి కెటిఆర్ మెదటిసారి స్పందించారు. తెలంగాణ భవన్‌లో అయన మీడియాతో మాట్లాడారు. కవితకు ఇచ్చింది ఈడీ సమన్లు కాదని, మోడీ

ఢిల్లీలో కవిత దీక్షకు ఇచ్చిన అనుమతి రద్దు…

భారత్ జాగృతి అధ్యక్షురాలు, బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిర్వహించ తలపెట్టిన దీక్షకు పోలీసులు ముందుగా ఇచ్చిన అనుమతులను రద్దు చేశారు. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ

దేవుళ్లను కూడా మోసం చేసిన ఘనత సిఎం కెసిఆర్‌ దే : రేవంత్ రెడ్డి

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సిఎం కెసిఆర్‌ పై మరోసారి ఫైర్ అయ్యారు. సోమవారం చొప్పదండిలో పాదయాత్రను ప్రారంభించిన రేవంత్ రెడ్డి.. కొండగట్టు అంజన్న స్వామిని దర్శించుకున్నారు. తర్వాత మీడియాతో మాట్లాడారు. కల్వకుంట్ల ఫ్యామిలీ

ధనిక రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణను అప్పుల రాష్ట్రంగా మార్చారు పొంగులేటి

దేశంలోనే అత్యంత ధనిక రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణను సీఎం కేసీఆర్ అప్పుల రాష్ట్రంగా మార్చారని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విమర్శించారు. ప్రజలను హిప్నటిజం చేయడంలో అయన దిట్టా అని అన్నారు. ఆదివారం

సుప్రీంకోర్టుకు చేరిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, గవర్నర్ మధ్య పోరు…

తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, రాష్ట్ర ప్రభుత్వం మధ్య పోరు తారాస్థాయికి చేరింది. దేశ అత్యున్నత స్థానంమైన సుప్రీంకోర్టుకు చేరింది. తాము ప్రతిపాదించిన 10 బిల్లులను గవర్నర్ పెండింగ్ లో ఉంచారని తెలంగాణ సర్కారు

బీజేపీ నాయకులు కేంద్రానికి చెబితే నన్ను అరెస్ట్ చేస్తారా? కవిత

ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత పేరు కూడా వినిపిస్తుండడం తెలిసిందే. ఇటీవల ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాను సీబీఐ అరెస్ట్ చేసిన నేపథ్యంలో…. తర్వాత అరెస్ట్ కవితదే అని ప్రచారం జరుగుతోంది.

యూత్ కాంగ్రెస్ నాయకుడి పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం : కాంగ్రెస్

యూత్ కాంగ్రెస్ నాయకుడు తోట పవన్ పై కక్షపూరితంగా దాడి జరిగిందని, దీనిని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నామని ఆపార్టీ నాయకులు అన్నారు. బుధవారం కాజిపేట లో ని మీడియా పాయింట్ వద్ద ఏర్పాటు

RSS
Follow by Email
Latest news