
నిరుద్యోగుల ఆత్మహత్యలకు కారణం కేసీఆర్ : వైయస్ షర్మిల
ఖమ్మం జిల్లాలో నేడు వైయస్ షర్మిల తన పాదయాత్ర కొనసాగింది. ఈక్రమంలో తెలంగాణ సర్కారు ఫై నిప్పులు చెరిగింది. ఈరోజు ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం పాతకారాయి గూడెం లో వైయస్ షర్మిల నిరుద్యోగ

ఖమ్మం జిల్లాలో నేడు వైయస్ షర్మిల తన పాదయాత్ర కొనసాగింది. ఈక్రమంలో తెలంగాణ సర్కారు ఫై నిప్పులు చెరిగింది. ఈరోజు ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం పాతకారాయి గూడెం లో వైయస్ షర్మిల నిరుద్యోగ

రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2వ తేదీన విభజన చట్టంలోని హామీల సాధనకు కలిసొచ్చే రాజకీయ పక్షాలతో కలిసి ప్రత్యక్ష కార్యాచరణకు పూనుకొంటామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి తెలిపారు.

● వార్త సమాజాన్ని జాగృతం చేస్తుంది. ● కరోనా సమయంలో మీ సేవలు అమూల్యం. ●- జర్నలిస్టుల నిధి ఏర్పాటు చేసి ప్రభుత్వం అండగా నిలిచింది. ● జర్నలిస్టులు ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంక్షేమానికి పెద్దపీట వేస్తూ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల పొలిటికల్ మేనేజర్ రామిశెట్టి చిన్నబాబు తెలిపారు. ప్రత్తిపాడు మండలంలోని జగనన్న పాలన మూడు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా

ఏపీలో జగన్ సర్కారు పై తిరుగుబాటు మొదలైందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. ఒంగోలులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ… ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా లెక్కచేయకుండా ప్రజలు

గో బ్యాక్ పోలీస్ అంటూ నినాదాలు… అరెపల్లి పోచమ్మ దేవాలయం వద్ద ఉద్రిక్తత.. ల్యాండ్ పూలింగ్ జీఓ రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్న రైతులకు మద్దతుగా వరంగల్ కు వచ్చిన తీన్మార్ మల్లన్నను వరంగల్

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి ఈరోజు గుండెపోటుకు గురయ్యారు. వెంటనే ఆయనను నెల్లూరు అపోలో ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాధమిక వైద్యం అందించిన తరువాత మరింత మెరుగైన వైద్యం కోసం చెన్నై

తెలుగుదేశం పార్టీ 40 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్బంగా జరుగుతున్న ఈ మహానాడు ఒక ప్రత్యేకమని టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్రానికి దశ దిశ నిర్థేశించే స్థలంగా ఈ

నరసరావుపేట జిల్లా ట్రైబల్ వెల్ఫేర్ సూపరిండెంట్ పి చంద్ర రావు ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్ వార్డెన్ లకు సంబంచిన డిపార్ట్మెంట్ మీటింగ్ ఉందని నరసరావుపేట DTWO కు రావాలని తనను పిలిపించిన ఆయన కులం

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్య క్రమాలపై సీఎం కేసీఆర్ ఈరోజు ప్రగతి భవన్లో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశానికి మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితోపాటు సంబంధిత

ఏపీకి చెందిన ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావుపై ప్రభుత్వం సస్పెన్షన్ ను ఎత్తివేసింది. ఆలిండియా సర్వీస్ రూల్స్ ప్రకారం ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపై రెండేళ్లకు మించి సస్పెన్షన్ విధించరాదు. ఒకవేళ రెండేళ్లకు మించినట్లయితే ఆ సస్పెన్షన్

ప్రజలకు సేవ చేసేందుకు తనకు ఒక్క అవకాశం ఇవ్వాలని ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇప్పటిదాకా దోచుకునే వారికే అవకాశం ఇచ్చారని, కానీ నిజమైన సేవ