
గాంధీ భవన్ లో రాహుల్ గాంధీ హల్చల్
హైదరాబాద్లో ఓ ల్యాండ్ మార్క్గా నిలిచిన గాంధీ భవన్కు ఆ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ తొలిసారి వచ్చారు. సోనియా గాంధీ కానీ ఆమె తనయుడు రాహుల్ గాంధీ కూడా ఇప్పటివరకు రానే

హైదరాబాద్లో ఓ ల్యాండ్ మార్క్గా నిలిచిన గాంధీ భవన్కు ఆ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ తొలిసారి వచ్చారు. సోనియా గాంధీ కానీ ఆమె తనయుడు రాహుల్ గాంధీ కూడా ఇప్పటివరకు రానే

తెలంగాణ పర్యటనలో ఉన్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఈరోజు చంచల్ గూడ జైలుకు వెళ్లారు. ప్రస్తుతం చంచల్ గూడ జైల్లో ఉన్న ఎన్ఎస్ యూఐ నేతలను పరామర్శించారు. రాహుల్ గాంధీ ఉస్మానియా యూనివర్శిటీ

కేరళకు చెందిన ప్రఖ్యాత వస్త్ర పరిశ్రమ కిటెక్స్ ఇవ్వాళ వరంగల్ లోని కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో ఒక భారీ వస్త్ర పరిశ్రమ స్థాపనకు తొలి అడుగు వేసింది. 1600 కోట్ల రూపాయల పెట్టుబడితో

తెలంగాణలోని టీఆర్ఎస్ సర్కారుపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందని ఆరోపించారు. తెలంగాణలో అతి పెద్దదైన కాళేశ్వరం ప్రాజెక్టు సీఎం కేసీఆర్కు ఏటీఎంలా

ఎల్కతుర్తి మండల వ్యాప్తంగా అర్ధరాత్రి కురిసిన అకాల వర్షానికి వారి ధాన్యం తడిసి ముద్దయింది. ఏ షరతులు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కొనుగోలు చెయ్యాలని ఎల్కతుర్తి మండల భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు

తెలంగాణ మాదిగ పరిరక్షణ సమితి రాష్ట్ర ముఖ్య కార్యకర్తల సమావేశం నిజామాబాద్ లో మంగళవారం జరిగింది. ఈ సందర్బంగా తెలంగాణ మాదిగ పరిరక్షణ సమితి (TMPS) లోకి పలువురు కార్యకర్తలు చేరారు. నిజామాబాద్ జిల్లా

ఏఐసిసి నేత రాహుల్ గాంధీ ఈ నెల 07 న చంచల్ గూడ జైలుకు వెళ్లనున్నారు. జైలు లో ఉన్న తమ పార్టీ నేతలను పరామర్శిస్తారని టీపీపీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్

తెలంగాణను 7,200 మంది దొంగలు పట్టి పీడిస్తున్నారని చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న అన్నారు. రాష్ట్ర సంపదను 7,200 మంది కొల్లగొడుతున్నారని, ఆ వెలమ దొరల భరతం పడతానని సంచలన వ్యాఖ్యలు చేశారు.

వరంగల్ లో జరిగే రైతు సంఘర్షణ సభ లో పాల్గొనేందుకు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వస్తున్న విషయం తెలిసిందే. అలాగే ఈ నెల 7న హైదరాబాద్ లోని ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులతో ముఖాముఖి

అగ్రకుల భూస్వామి ఇటీవల ఆక్రమించుకున్న దళితుల భూములను తిరిగి ఇచ్చేయాలని ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర కార్యదర్శి కట్టెల మల్లేశం డిమాండ్ చేశారు. రంగారెడ్డి జిల్లా, షాద్ నగర్ నియోజకవర్గం, కొందుర్గు

మన బస్తీ-మన బడి కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపెట్టారన్నారు. అందులో భాగంగా సుబేదారి ప్రభుత్వ పాఠశాలలో మన బస్తీ-మన బడి కార్యక్రమాన్ని ప్రభుత్వ చీఫ్ విప్, వరంగల్ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే దాస్యం

సంక్షేమం తెలంగాణ సర్కారు నినాదం అని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. ఈరోజు వరంగల్ పశ్చిమ నియోజకవర్గ వ్యాప్తంగా ఇంటింటికి తిరుగుతూ..లబ్ధిదారులకు సియం సహయ నిధి