
జనసేన మహిళలను సత్కరించిన పవన్ కళ్యాణ్
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆ పార్టీ కి చెందిన వీరమహిళలతో పార్టీ ప్రధాన కార్యాలయంలో సమావేశమయ్యారు. ప్రజల పక్షాన నిలబడి బలంగా తమ గళాన్ని వినిపించిన జనసేన వీరమహిళలను పవన్ కల్యాణ్ ఘనంగా

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆ పార్టీ కి చెందిన వీరమహిళలతో పార్టీ ప్రధాన కార్యాలయంలో సమావేశమయ్యారు. ప్రజల పక్షాన నిలబడి బలంగా తమ గళాన్ని వినిపించిన జనసేన వీరమహిళలను పవన్ కల్యాణ్ ఘనంగా

మునుగోడు ఉప ఎన్నికపై ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన మంత్రి జగదీశ్రెడ్డి, ఇతర నేతలతో సీఎం కేసీఆర్ వరుసగా భేటీలు అవుతున్నారు. హుజూర్నగర్, నాగార్జునసాగర్, దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల సమయంలో అనుసరించిన వ్యూహాలు,

మునుగోడు ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి తన పదవికి , కాంగ్రెస్ పార్టీ కి రాజీనామా చేయడం తో మునుగోడు ఉప ఎన్నిక అనివార్యం అయ్యింది. ఈ ఉప ఎన్నికల ఫై టిఆర్ఎస్

75 ఏళ్ల స్వాతంత్ర్య వేడుకల్లో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ ఎంసీ) నగరంలోని వివిధ ప్రాంతాల్లో 75 ఖాళీ స్థలాలను ‘ఫ్రీడమ్ పార్కులు’గా అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఫ్రీడమ్

తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీ కి మరో షాక్ తగిలింది. ఇప్పటీకే రేవంత్ రెడ్డి తీరు నచ్చక మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ పార్టీ కి , అలాగే తన పదవికి రాజీనామా చేయగా..తాజాగా

సమాచార హక్కు చట్టం కేసుల పరిష్కారం కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర సమాచార హక్కు చట్టం కమిషనర్ డా. మహ్మద్ అమీర్ తెలిపారు. గురువారం నాడు హనుమకొండ కలెక్టర్ కార్యాలయ వీడియో కాన్ఫరెన్స్ హాలులో

జగిత్యాల – కరీంనగర్ రహదారిపై గల రాజారాం వద్ద రాత్రి సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందగా పరువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఆర్టీసీ – బస్సు లారీ ఢీకొన్న

ఆంధ్రప్రదేశ్ లో యాత్రల సీజన్ వచ్చింది. ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు బస్సు యాత్ర చేపట్టి జిల్లాల టూర్ చేస్తున్న సంగతి తెలిసిందే. మరోపక్క జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా అక్టోబర్ నుండి

సిఎం కేసీఆర్ పాలనకు చమరగీతం పడటమే తమ లక్ష్యం అని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మూడో విడత ‘ప్రజాసంగ్రామ యాత్ర’ ప్రారంభ సభలో ఈటల

దేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు గడిచిన సందర్భంగా ఎఐసిసి ఆదేశాల మేరకు ఆజాదీకా అమృత్ ఉత్సవాలలో భాగంగా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఆగస్ట్ 9 నుండి ప్రాదయాత్ర చేపట్టనున్న పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. ఈ

సంచలనం సృష్టించిన జూబ్లీహిల్స్ అత్యాచార కేసు కు సంబంధించి నాంపల్లి కోర్టుకు, జువైనల్ జస్టిస్ బోర్డుకు చార్జ్షీట్ సమర్పించారు పోలీసులు. నేరం తీవ్రత దృష్ట్యా నిందితులైన ఐదుగురు మైనర్లను మేజర్లుగా పరిగణించి విచారణ చేయాలని
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఫైర్ అయ్యారు. అహంకారానికి అనుభవరాహిత్యం తోడైన వ్యక్తి కేసీఆర్ అని విమర్శలు గుప్పించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత కట్టిన ప్రాజెక్టులు