తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో మరో 13 కొత్త మండలాలకు నోటిఫికేషన్ జారీచేసింది. తాజాగా రాష్ట్రంలో మరో 13 రెవెన్యూ మండలాలను ఏర్పాటు చేస్తూ సోమవారం కీలక నిర్ణయం తీసుకుంది.
కొత్త మండలాలు ఇవే…
జగిత్యాల జిల్లాలో… ఎండపల్లి, భీమారం.
సంగారెడ్డి-నిజాంపేట్.
నల్గొండ- గట్టుప్పల్.
మహబూబాబాద్-సీరోలు, ఇనుగుర్తి.
సిద్దిపేట-అక్బర్ పేట-భూంపల్లి, కుకునూరుపల్లి.
నిజామాబాద్-ఆలూరు, డొంకేశ్వర్, సాలూర.
కామారెడ్డి-డోంగ్లి.
మహబూబ్ నగర్-కౌకుంట్ల మండలాలు ఏర్పాటయ్యాయి.