
రాష్ట్ర వ్యాప్తంగా జనవరి 18 నుంచి కంటి వెలుగు కార్యక్రమం..
కంటి వెలుగు పథకాన్ని 2018, ఆగస్టు 15న మెదక్ జిల్లా మల్కాపూర్లో సిఎం కెసిఆర్ ప్రారంభించిన విషయం విదితమే. అయితే.. ఈ పథకం ఐదు నెలల పాటు కొనసాగింది. కంటి వెలుగు కోసం ప్రభుత్వం
కంటి వెలుగు పథకాన్ని 2018, ఆగస్టు 15న మెదక్ జిల్లా మల్కాపూర్లో సిఎం కెసిఆర్ ప్రారంభించిన విషయం విదితమే. అయితే.. ఈ పథకం ఐదు నెలల పాటు కొనసాగింది. కంటి వెలుగు కోసం ప్రభుత్వం
ఈనెల 12న ఆర్ ఎఫ్ సి ఎల్ జాతికి అంకితం చేయడానికి భారత ప్రధాని నరేంద్ర మోడీ రానున్న సందర్భంగా ఏర్పాట్లు పరిశీలించడానికి ఇక్కడకు విచ్చేసిన కేంద్ర ఎరువుల, రసాయనాల సహాయక మంత్రి భగవంత్
షెడ్యూల్డ్ ట్రైబ్ (ఎస్టీ) కేటగిరీ కింద గిరిజనులకు కేటాయించిన రిజర్వేషన్ల శాతాన్ని తెలంగాణ సర్కారు పెంచింది. ప్రస్తుతం తెలంగాణలో ఎస్టీలకు 6 శాతం రిజర్వేషన్లు అమలు అవుతుండగా… తాజాగా దానిని 10 శాతానికి పెంచుతూ…
తెలంగాణలో సంచలన రేపిన ఎమ్మెల్యేల కొనుగోలు చేసేందుకు యత్నించారన్న ఆరోపణలపై రామచంద్ర భారతి, సింహయాజులు, నందకుమార్ లను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వీరు చంచల్ గూడ జైల్లో ఉన్నారు. ఈ
తెలంగాణ రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ ఇల్లు, కార్యాలయాలపై అధికారులు సోదాలు జరిపారు. బుధవారం ఉదయం నుంచి మొదలైన ఈ సోదాలు రాత్రి దాకా కొనసాగాయి. సోదాల సందర్భంగా గంగుల ఇంటి నుంచి పలు
అటవీ భూముల ఆక్రమణలపై కఠిన చర్యలు ఉంటాయని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా హెచ్చరించారు. పోడు భూముల సర్వే పై బుధవారం కలెక్టర్ ఛాంబర్ లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్
మునుగోడు శాసన సభ నియోజకవర్గ ఉప ఎన్నికల ప్రచారం మంగళవారం సాయంత్రం 6 గంటలకు ముగిసింది. సరిగ్గా 6 గంటలు కాగానే… మునుగోడు ఎన్నికల ప్రచారం ముగిసినట్లుగా కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటన చేసింది.
విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం లో జాతీయ ఐక్యత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. స్వాతంత్య్ర సమరయోధుడు, స్వతంత్ర భారతదేశ ప్రథమ హోం శాఖ మాత్యులు, ఉక్కు మనిషిగా పేరుగాంచిన సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి రోజున
యూపీ మాజీ సీఎం, ఎస్పీ మాజీ చీఫ్ ములాయం సింగ్ యాదవ్ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు ఉత్తరప్రదేశ్ వెళ్లిన తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అక్కడి నుండి నేరుగా ఢిల్లీకి వెళ్లారు. అక్కడే అయన రెండు
బతుకమ్మ పండుగను రాష్ట్ర పండుగగా గుర్తించిన సీఎం కేసీఆర్ తెలంగాణ ఆడపడుచులకు పెద్దపీట వేస్తున్నారని, అలాగే రాష్ట్రానికే పెద్దన్న పాత్ర పోషిస్తూ.. అందరిని ఆడుకుంటున్నారని ఈ పీ సీ ఎస్ వైస్ చైర్మన్ సోల్తి
తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో మరో 13 కొత్త మండలాలకు నోటిఫికేషన్ జారీచేసింది. తాజాగా రాష్ట్రంలో మరో 13 రెవెన్యూ మండలాలను ఏర్పాటు చేస్తూ సోమవారం కీలక నిర్ణయం తీసుకుంది.
దసరా సెలవుల నేపథ్యంలో ప్రయాణికులతో రైల్వే స్టేషన్ లు అన్ని రద్దీగా ఉంటాయి. ఈనేపథ్యంలో ప్రయాణికుల రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే శాఖ కొన్ని ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రత్యేక రైళ్ల