
కవితకు ఈడీ మరోసారి నోటీసులు…20న హాజరుకావాలి : ఈడీ
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు విషయంలో విచారణకు రావాలంటూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరోసారి నోటీసులు ఇచ్చింది. ఈ నెల 20న తమ ముందు హాజరుకావాలని స్పష్టం చేసింది. ఈ మేరకు
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు విషయంలో విచారణకు రావాలంటూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరోసారి నోటీసులు ఇచ్చింది. ఈ నెల 20న తమ ముందు హాజరుకావాలని స్పష్టం చేసింది. ఈ మేరకు
పట్టన ప్రగతిలో భాగంగా… జగిత్యాల లో రోడ్డు వెడల్పు కార్యక్రమంలో ఎంతో మంది వీధి వ్యాపారస్తులు రోడ్డున పడ్డారని జగిత్యాల మాజీ మున్సిపల్ చైర్మన్, బీజేపీ నాయకురాలు డాక్టర్ భోగ శ్రావణి ఆరోపించారు. అలంటి
ఇంద్ర కంపెనీ బ్యానర్ పై నిర్మించిన చిత్రం డేటింగ్. త్వరలో ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుకున్నట్లు చిత్ర దర్శకుడు కన్నీ తెలిపారు. ప్రస్తుతం సమాజంలో వస్తున్న మార్పులను దృష్టిలో ఉంచుకుని ఎంతో అద్భుతంగా
తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. తెలంగాణలో 2, ఏపీలో 13 స్థానాలకు ఎమ్మెల్సీ ఎన్నికలు నేడు జరుగుతున్నాయి. ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4 గంటలకు
వరంగల్ జిల్లా పర్వతగిరి మండల కేంద్రం జడ్పీహెచ్ఎస్ స్కూల్లో నిర్వహించిన 1987-88 పదో తరగతి పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో ముఖ్య అతిధిగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొన్నారు. ఈ సందర్బంగా అయన పలు
రేపటి నుండి ఏపీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. రేపు ఉదయం 10 గంటలకు ఉదయం 10 గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించనున్నారు. గవర్నర్ ప్రసంగం అనంతరం బీఏసీ
తెలంగాణాలో అతిపెద్ద ప్రాజెక్టు కాళేశ్వరం దీని నిర్మాణంలో భారీ స్కామ్ జరిగింది, కావున ఈ కాళేశ్వరంపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తూ.. మార్చి 14వ తేదీన ఉదయం ఢిల్లీలోని జంతర్ మంతర్ నుంచి పార్లమెంట్
తెలంగాణ ఖోఖో అసోసియేషన్ ఆన్యువల్ జనరల్ బాడీ మీటింగ్ హనుమకొండ ఆఫీసర్ క్లబ్ లో ఈరోజు జరిగింది. అలాగే, ఎలక్షన్ లో తెలంగాణ స్టేట్ ఖోఖో ప్రెసిడెంట్ ఎన్నిక జరిగింది. నూతనంగా శ్రీ జంగా
> టి.ఆర్.ఎస్. పార్టీ అధికారంలోకీ వచ్చాక కాంగ్రెస్ పార్టీ ప్రవేశ పెట్టిన పథకాలు నిర్వీర్యం చేసింది, > మోడీ ప్రభుత్వం దేశ ప్రజలకు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్క హామీ అమలు కాలేదు.. >
నేడు జరగాల్సిన టీపీబీవో పరీక్ష వాయిదా… ఈ నెల 15, 16వ తేదీల్లో జరిగే వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పరీక్షలు వాయిదా… పరీక్ష ప్రశ్న పత్రాలు లీక్ అయినట్టు అనుమానిస్తున్న అధికారులు. తెలంగాణ పబ్లిక్
జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బండి సంజయ్ పై ఫిర్యాదు చేసేందుకు జీహెచ్ఎంసీ మేయర్, ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గొంగిడి సునీత ఆధ్వర్యంలో మహిళా కార్పొరేటర్లు, పలువురు మహిళా నేతలు రాజ్
🙏 ఓం నమో వేంకటేశాయ 🙏 మార్చి 11, 2023 ✍ దృగ్గణిత పంచాంగం 👈 🌞సూర్యోదయాస్తమయాలు : ఉ 06.19 / సా 06.16⭐️ ఈనాటి పర్వం: సంకష్టహర చతుర్థి “గం గణపతయే