Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

స్వల్ప లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు..

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు స్వల్ప లాభాలతో ముగించాయి. ప్రధానంగా రియలెస్టేట్ సెక్టార్లో కొనుగోళ్ల మద్దతు లభించింది. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 14 పాయింట్లు లాభపడి 59,847కి చేరుకుంది. నిఫ్టీ 25 పాయింట్లు పెరిగి 17,624 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈ సెన్సెక్స్ లాభపడిన స్టాక్స్  :

టాటా మోటార్స్ (5.37%), విప్రో (1.79%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (1.71%), ఎల్ అండ్ టీ (1.51%), ఎం అండ్ ఎం (1.46%).

నష్టపోయిన స్టాక్స్  :

బజాజ్ ఫైనాన్స్ (-1.76%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-1.37%), ఏసియన్ పెయింట్స్ (-1.17%), హిందుస్థాన్ యూనిలీవర్ (-1.11%), ఐసీఐసీఐ బ్యాంక్ (-0.73%).

RSS
Follow by Email
Latest news