
వరంగల్ మేయర్ అభ్యర్థిగా జంగా రాఘవ రెడ్డి…?
వరంగల్ ట్రై సిటీ తోపాటూ వరంగల్ ఉమ్మడి జిల్లాలోని ప్రజలకు చిర పరిచితుడు, కరడు కట్టిన కాంగ్రెస్ సీనియర్ నేత జంగా రాఘవరెడ్డి. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి మధ్యనే తిరుగుతూ ప్రజా

వరంగల్ ట్రై సిటీ తోపాటూ వరంగల్ ఉమ్మడి జిల్లాలోని ప్రజలకు చిర పరిచితుడు, కరడు కట్టిన కాంగ్రెస్ సీనియర్ నేత జంగా రాఘవరెడ్డి. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి మధ్యనే తిరుగుతూ ప్రజా

వర్ధన్నపేట మాజీ శాసనసభ్యులు ఆరూరి రమేష్ తల్లి కీ,,శే,, ఆరూరి వెంకటమ్మ పార్థిక దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరమార్శించిన గ్రేటర్ వరంగల్ 64వ డివిజన్ బీజేపీ నాయకురాలు కొప్పిరాల శైలశ్రీ

కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ ఓఆర్ఆర్ ఉనికిచర్ల దగ్గర చేపట్టిన ప్లాట్ల వేలం పాటలో పాల్గొని విజయవంతం చేయాలని కుడా చైర్మన్ సంగం రెడ్డి సుందర్ రాజ్ యాదవ్ కోరారు. శనివారం రోజున ఉనికిచర్లలో కుడా

వరంగల్ కాకతీయ వైద్య కళాశాలలో ర్యాగింగ్కు బలై ప్రాణాలు కోల్పోయిన విద్యార్థిని కుటుంబానికి ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం తెలిపారు. అలాగే, బాధిత కుటుంబానికి రూ. 10 లక్షల పరిహారం ప్రకటించారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్

వరంగల్ తూర్పు నియోజకవర్గం లో కాంగ్రెస్ జెండా రెపరెపలాడాలని తెలంగాణ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి అన్నారు. వరంగల్ నగరంలోని తూర్పు నియోజకవర్గం వరంగల్ హెడ్ పోస్ట్ ఆఫీస్ వద్ద

భావుపేట సమీపంలో ఆటోని ఢీ కొన్న ఆర్టీసి బస్సు ఇద్దరు మృతి, పలువురికి గాయాలు అటుగా వస్తున్న మంత్రి ఎర్రబెల్లి… తన కాన్వాయ్ అపి దగ్గరుండి పర్యవేక్షించారు. హన్మకొండ జిల్లా హసన్ పర్తి మండలం

గో బ్యాక్ పోలీస్ అంటూ నినాదాలు… అరెపల్లి పోచమ్మ దేవాలయం వద్ద ఉద్రిక్తత.. ల్యాండ్ పూలింగ్ జీఓ రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్న రైతులకు మద్దతుగా వరంగల్ కు వచ్చిన తీన్మార్ మల్లన్నను వరంగల్

వరంగల్ రింగు రోడ్డు (డబ్ల్యూఆర్ఆర్) పేరిట అయ్యా కొడుకు లు మరో లూటీకి తెర తీశారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. వరంగల్ రింగు రోడ్డు పేరిట వరంగల్ పరిధిలోని సారవంతమైన భూములను

కేరళకు చెందిన ప్రఖ్యాత వస్త్ర పరిశ్రమ కిటెక్స్ ఇవ్వాళ వరంగల్ లోని కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో ఒక భారీ వస్త్ర పరిశ్రమ స్థాపనకు తొలి అడుగు వేసింది. 1600 కోట్ల రూపాయల పెట్టుబడితో

ఓరుగల్లులో వీర హనుమాన్ విజయయాత్ర (శోభాయాత్ర) ఏర్పాట్లు పూర్తి చేసినట్లు విహెచ్ పీ మహానగర కార్యదర్శి శ్రీరాం ఉదయ తెలిపారు. వరంగల్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శ్రీరాం ఉదయ్

వరంగల్ కాకతీయ నగర అభివృద్ధి సంస్థ చైర్మన్ గా సుందర్ రాజ్ యాదవ్ నేడు బాధ్యతలు చేపట్టారు. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్