
కాళేశ్వరం మేడిగడ్డ బ్యారేజీలను స్పందించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, సుందిళ్ల ప్రాజెక్టులను రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సందర్శించారు. ప్రాజెక్టుల డ్యామేజీ నేపధ్యంలో అన్నారం, సుందిళ్ల, మేడిగడ్డ బ్యారేజీలలో మరమ్మత్తు పనులు జరుగున్న విషయం