Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

దొర‌ల తెలంగాణ పోవాలి… ప్ర‌జ‌ల తెలంగాణ రావాలి..

అసెంబ్లీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ అగ్ర‌నేత సోనియాగాంధీ వీడియో సందేశం విడుద‌ల చేశారు. ప్రియమైన సోదర సోదరీమణులారా అంటూ భావోద్వేగ సందేశాన్ని ఆమె పంపించారు. రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి సోనియా గాంధీ

ప్రధాని మోదీ మేడిగడ్డకు ఎందుకు వెళ్లలేదు? : టీపీసీసీ చీఫ్ రేవంత్

బీజేపీకి ఓటు వేస్తే కనుక బీఆర్ఎస్‌కు వేసినట్లేనని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. ఆదిలాబాద్‌లో నిర్వహించిన కాంగ్రెస్ విజయభేరి యాత్రలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… అదిలాబాద్‌లో నీళ్లు, నిధులు,

బీజేపీ, బిఆర్ ఎస్ రెండు ఒకటే…!

భాజపా, భారాస రెండూ మిత్రపక్షాలేనని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల కేవీఆర్ మైదానంలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ ప్రజాగర్జన సభకు ముఖ్యఅతిథిగా ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే

వరంగల్ తూర్పులో కాంగ్రెస్ జెండా ఎగరాలి..!

వరంగల్ తూర్పు నియోజకవర్గం లో కాంగ్రెస్ జెండా రెపరెపలాడాలని తెలంగాణ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి అన్నారు. వరంగల్ నగరంలోని తూర్పు నియోజకవర్గం వరంగల్ హెడ్ పోస్ట్ ఆఫీస్ వద్ద

ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలే : రేవంత్ రెడ్డి

రంగారెడ్డి జిల్లా ఇబ్రాహీంపట్నంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌ వికటించిన నలుగురు మహిళలు మృతి చెందగా, మరికొంతమంది నిమ్స్ హాస్పటల్ లో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఈ ఘటనలో ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా ఉందని

వ‌రంగ‌ల్ రిం గు రోడ్డు పేరిట మ‌రో లూటీ..!

వ‌రంగ‌ల్ రింగు రోడ్డు (డ‌బ్ల్యూఆర్ఆర్) పేరిట అయ్యా కొడుకు లు మ‌రో లూటీకి తెర తీశారని టీపీసీసీ చీఫ్ రేవంత్  రెడ్డి ఆరోపించారు. వ‌రంగ‌ల్ రింగు రోడ్డు పేరిట వ‌రంగ‌ల్ ప‌రిధిలోని సారవంత‌మైన భూములను

గాంధీ భ‌వ‌న్ లో రాహుల్ గాంధీ హల్చల్

హైద‌రాబాద్‌లో ఓ ల్యాండ్ మార్క్‌గా నిలిచిన గాంధీ భ‌వ‌న్‌కు ఆ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ తొలిసారి వచ్చారు.  సోనియా గాంధీ కానీ ఆమె తనయుడు రాహుల్ గాంధీ కూడా ఇప్ప‌టివరకు  రానే

RSS
Follow by Email
Latest news