సర్వే నెం 77 ల పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి : కట్టెల మల్లేశం
శంషాబాద్ మండలం, ముచ్చింతల్ గ్రామం లోని 77 సర్వేనెంబర్ లో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని అంబేద్కర్ ప్రజా సంఘం రాష్ట్ర అధ్యక్షులు కట్టెల మల్లేశం డిమాండ్ చేశారు. గురువారం ముచ్చింతల్ గ్రామంలో ఆ
శంషాబాద్ మండలం, ముచ్చింతల్ గ్రామం లోని 77 సర్వేనెంబర్ లో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని అంబేద్కర్ ప్రజా సంఘం రాష్ట్ర అధ్యక్షులు కట్టెల మల్లేశం డిమాండ్ చేశారు. గురువారం ముచ్చింతల్ గ్రామంలో ఆ
టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర వివరాలు: ఇప్పటి వరకు నడిచిన దూరం 329.1 కి.మీ. యువగళం పాదయాత్ర 25వ రోజు షెడ్యూల్(23-2-2023) శ్రీకాళహస్తి నియోజకవర్గం… *ఉదయం* 8.00 – జీలపాలెం (రేణిగుంట
యూత్ కాంగ్రెస్ నాయకుడు తోట పవన్ పై కక్షపూరితంగా దాడి జరిగిందని, దీనిని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నామని ఆపార్టీ నాయకులు అన్నారు. బుధవారం కాజిపేట లో ని మీడియా పాయింట్ వద్ద ఏర్పాటు
వరంగల్ తూర్పు నియోజకవర్గం లో కాంగ్రెస్ జెండా రెపరెపలాడాలని తెలంగాణ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి అన్నారు. వరంగల్ నగరంలోని తూర్పు నియోజకవర్గం వరంగల్ హెడ్ పోస్ట్ ఆఫీస్ వద్ద
హైదరాబాద్ లోని అంబర్ పేటలో విషాద ఘటన చోటుచేసుకుంది. వీధి కుక్కల దాడిలో అభంశుభం తెలియని నాలుగేళ్ల చిన్నారి బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. బాలుడిపై వీధి కుక్కల దాడికి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో
బెంగళూరు తరలివెళ్లిన నందమూరి కుటుంబ సభ్యులు, టీడీపీ నేతలు… లోకేశ్ పాదయాత్రలో తారకరత్నకు గుండెపోటు.. కుప్పం ఆసుపత్రి నుంచి అర్ధరాత్రి బెంగళూరు తరలింపు… నారాయణ హృదయాలయ ఆసుపత్రికి చేరుకున్న తండ్రి మోహనకృష్ణ… కాసేపట్లో బెంగళూరుకు
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సుదీర్ఘ పాదయాత్రను చేపట్టిన సంగతి తెలిసిందే. 400 రోజుల పాటు 4 వేల కిలోమీటర్ల మేర యాత్ర కొనసాగనుంది. లోకేశ్ పాదయాత్ర రెండో రోజు కొనసాగుతోంది.
కంటి వెలుగు కార్యక్రమాన్ని ఓ యజ్ఞం లా సీఎం కేసీఆర్ చేపట్టారని, ప్రభుత్వ చీఫ్ వినయ్ భాస్కర్ తెలిపారు. గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ లో శుక్రవారం కంటి వెలుగు కార్యక్రమం నిర్వహించారు. వరంగల్
పాత సచివాలయం వాస్తుకు లేదని దాని స్థానంలో అన్ని హంగులతో సరికొత్త సచివాలయాన్ని తెలంగాణ ప్రభుత్వం నిర్మాణం చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ నూతన సచివాలయాన్న ఫిబ్రవరి 17న సిఎం కేసీఆర్ చేతుల మీదుగా
దీర్గకాలికంగా జర్నలిస్టుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది . ఇండ్ల స్ఠలాల పై వెంటనే ప్రభుత్వం వెంటనే ఖరారు చేయాలని విఙ్ఞప్తి చేశారు
జనవరి 18న తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్ష్లులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 27వ వర్దంతి సందర్బంగా…ఏన్ టిఅర్ ట్రస్ట్ భవన్ లో ఉచిత మెగా వైద్య శిభిరం, రక్తదాన శిభిరం నిర్వహిస్తున్నట్లు
ఏపీలో ఎమర్జెన్సీని మించిన దారుణ పరిస్థితులు… జీవో నెంబర్ 1 ద్వారా ప్రతిపక్షాల నియంత్రణ అప్రజాస్వామ్యం… ప్రజాస్వామ్య పరిరక్షణకు రాజకీయ పక్షాలు, ప్రజా సంఘాలతో కలిసి ఉద్యమం… టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు,